◆ ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ ◆ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేసి లోటుపాట్లపై ఇంచార్జ్ ఎస్ఓపై మండిపడ్డ మంత్రి సవితమ్మ ◆ హాస్టల్ ఇన్చార్జ్ వార్డెన్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు పెనుకొండ, మహానాడు : శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డి పల్లి కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలపై కథనం ప్రచురితమైంది కథనానికి స్పందించిన మంత్రి […]
Read More3నెలల్లో 1.28 లక్షల గృహాలను పూర్తి చేయాలి
• వచ్చే మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న8.02 లక్షల గృహాలను పూర్తి చేస్తాం • నిర్మాణ దశలో ఉన్న 6.08 లక్షల ఇళ్ళ స్టేజ్ కన్వర్సన్కు నిర్ణయం • లే అవుట్ల అభివృద్ధికి ప్లై యాష్ వినియోగించేందుకు చర్యలు • ప్రతినెలా గృహ నిర్మాణ పధకాలపై అధికారులతో సమీక్ష – రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార శాఖా మంత్రి కె.పార్ధ సారధి అమరావతి,3 జూలై : రాష్ట్రంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక […]
Read Moreనల్లమలలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న
ఆత్మకూరు, మహానాడు : నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్ లో అడవి దున్న కెమెరా ట్రాప్లో కనిపించింది. 1870 తర్వాత అడవి దున్న ఇక్కడ కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది సైతం ఆశ్చర్య పోతున్నారు. వెలుగోడు రేంజ్ లో ఈ ఏడాది జనవరిలో మొదటిసారి అడవిదున్నను గుర్తించామని.. అదే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దున్న కర్ణాటక వైపు నుంచి కృష్ణానదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని […]
Read Moreప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలి
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పట్టణం మహానాడు : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాలు అధిరోహిస్తున్నారని నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. బుధవారం నందిగామ ఓసి క్లబ్ లో జరిగిన నందిగామ, తిరువూరు డివిజన్ స్థాయి అన్ ఎయిడెడ్ ప్రైవేట్ యాజమాన్యాల ప్రాథమిక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల కరస్పాండెంట్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, […]
Read Moreగవర్నర్ ను కలిసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజ్ భవన్ లో ఆమె గవర్నర్ కు కొండపల్లి బొమ్మ జ్ఞాపికను అందించగా ఆయన ఆత్మీయంగా పలకరించారు. చైర్ పర్సన్ గా నియామకమైన తర్వాత గజ్జల లక్ష్మి తొలిసారిగా గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మహిళా కమిషన్ కార్యక్రమాలను ఆమెను […]
Read Moreఏపీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఈనెల 28న జరగాల్సిన మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తూ తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్ కీలక ప్రకటన చేసింది. త్వరలో కొత్త తేదీలు ప్రకటించనున్నట్లు ఏపీపీఎస్సీ కమిషన్ వెల్లడించింది.
Read Moreబాబుకు తెలంగాణ తమ్ముళ్ల స్వాగత ఏర్పాట్లు
-బేగంపేట ఎయిర్వద్ద ఘనస్వాగతం కోసం సమీక్ష హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా 5న హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు కి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని జాతీయపార్టీ దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంపై చర్చించడానికి […]
Read Moreసూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించిన పవన్ కల్యాణ్
నాగులాపల్లి: పిఠాపురం నియోజకవర్గం, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు.కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో సూరప్ప చెరువును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగు నీటిని శుభ్రపరిచే విధానం, ల్యాబ్ లు పరిశీలించి అధికారులను […]
Read Moreఅన్ని చోట్లా వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి
-కనీసం తాగునీటి పరీక్షలూ జరపడం లేదు -ప్రజారోగ్యంపై వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి -కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపం, దోమల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు -సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి -గ్రామాల్లో మళ్లీ వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు చేయండి – సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై మూడు శాఖలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు […]
Read Moreఉప్పాడ సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి
• సమస్యకు శాస్త్రీయ పరిష్కారం వెతకండి • ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ • మారిటైం బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వశాఖ అధికారులతో కలసి తీర ప్రాంతంలో పర్యటన ఉప్పాడ: పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవెర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యచరణకు […]
Read More