నూతనంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నవీన్ కుమార్ రెడ్డి ( మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటాల ) , తీన్మార్ మల్లన్న ( వరంగల్ ,ఖమ్మం , నల్గొండ గ్రాడ్యుయేట్స్ కోటా) తో శాసన మండలిలోని తన ఛాంబర్ లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
Read Moreటీటీడీని ప్రక్షాళన చేస్తాం…తిరుమల పవిత్రను కాపాడతాం
తిరుమలలో గోవింద నామస్మరణం తప్ప మరో మాట వినిపించకూడదు స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమలను గత పాలకులు అపవిత్రం చేశారు ప్రజలకు మంచి చేసే శక్తిని ఇవ్వాలని శ్రీవారిని కోరుకున్నా రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది… ప్రజలంతా భాగస్వామ్యం వహించాలి -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – శ్రీవారి సేవలో బాబు కుటుంబం తిరుమల/తిరుపతి :- రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలుపెడతామని…తిరుమలలో ఓం నమో వెంకటేశాయా, గోవింద […]
Read Moreమంత్రి మనోహర్ కు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు, కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా తెనాలి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఘన స్వాగతం పలికిన టీడీపీ,జనసేన,బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు. నందివెలుగు గ్రామం నుంచి ఆటోనగర్, విఎస్ఆర్ కాలేజీ, ఐతనగర్, గాంధీ చౌక్, మీదగా జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుతో మనోహర్ కి ఊరేగింపు స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు.
Read Moreచంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీపై తొలి సంతకం
– కొమ్మాలపాటి శ్రీధర్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారన్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోవడం తో నిరుద్యోగులు హర్షం వ్యక్తం […]
Read Moreచిత్తశుద్ధిలో చంద్రబాబుకు ఎవరు సాటి లేరు, రారు
– మాజీమంత్రి ప్రత్తిపాటి చెప్పింది చేసే చిత్తశుద్ధి, పేదల కష్టాలను పట్టించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎవరు సాటి లేరు, రారన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రాలపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమన్నారు. వాటితో పాటు పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రాలపై సంతకాలతో […]
Read MoreAndhra Pradesh: బాబు ఆన్ డ్యూటీ.. చార్జ్ తీసుకున్న వెంటనే ఆ 5 ఫైళ్లపై సంతకాలు
బాధ్యతల స్వీకారానికి సెక్రటేరియట్కి బయల్దేరిన ఏపీ సీఎం చంద్రబాబుకి , దారి పొడవునా పూలు పరిచి స్వాగతం పలికారు రాజధాని రైతులు. దారిలో తన కోసం ఎదురు చూసిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు చంద్రబాబు. చంద్రబాబుకి, సెక్రటేరియట్లో సీఎస్తో పాటు ఉన్నతోద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లతో సహా మొత్తం ఐదు సంతకాలు […]
Read Moreప్రజాసమస్యలను అత్యవసరంగా పరిష్కరించండి
– గళ్ళా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత 5ఏళ్ళ నుండి ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారని, వీటిని అత్యవసరంగా గుర్తించి, పరిష్కార దిశగా మునిసిపల్ అధికారులు కృషి చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. గురువారం తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన మునిసిపల్ అధికారాలతో మాధవి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో తన దృష్టికి వచ్చిన పలు ప్రజాసమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. […]
Read MoreVaranasi: సొంత నియోజకవర్గంలో మోదీ పర్యటన
న్యూఢిల్లీ, జూన్ 18: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. జూన్ 18వ తేదీన వారణాసిలో జరిగే రైతుల సభలో ఆయన పాల్గొనున్నారు. ఆ క్రమంలో సమ్మాన్ నిధి నుంచి 17వ విడత నిధులను ఆయన విడుదల చేయనున్నారు. ఈ నిధుల వల్ల ఈ ప్రాంతంలో దాదాపు రెండున్నర లక్షల మందికి పైగా రైతులు లబ్ది పొందారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. కాశీ విశ్వనాథ్ దేవాలయంలో […]
Read MoreIndian Railways: ఘోరం.. ఒక ట్రైన్లో తల, మొండె.. మరో ట్రైన్లో కాళ్లు, చేతులు..
మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు వేర్వేరు రైళ్లలో ఓ బాలికకు చెందిన శరీర భాగాలు బ్యాగుల్లో మూటకట్టి పెట్టారు దుండగులు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును చేధించేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. విచారణలో రెండు రైళ్లే కాదు.. భోపాల్, జూన్ 13: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు వేర్వేరు రైళ్లలో ఓ బాలికకు చెందిన […]
Read Moreచిత్తుచిత్తుగా ఎందుకు ఓడిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోండి: ఎమ్మెల్సీ అనురాధ
ఐదేళ్లపాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చిత్తుచిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవుపలికారు. AP Politics: చిత్తుచిత్తుగా ఎందుకు ఓడిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోండి: ఎమ్మెల్సీ అనురాధ అమరావతి: ఐదేళ్లపాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ […]
Read More