ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ నటుడు పృథ్వీరాజ్కు విజయవాడ కోర్టు షాకిచ్చింది. తాజాగా పృథ్వీరాజ్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను కోర్టు జారీ చేసింది. పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మిప్రతినెలా మనోవర్తి చెల్లించాలంటూ గతంలోనే కోర్టు ఆదేశించినా భేఖాతరు చేయడంతో.. ఆమె మళ్లీ కోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించకపోవడంతో పాటు కోర్టుకు […]
Read Moreకొచ్చర్ల గ్రామం నుండి తిరుమల వరకు అబ్బూరి శ్రీకాంత్ పాదయాత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మరియు వినుకొండ నియోజకవర్గం నుంచి జీవీ ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా కొచ్చర్ల గ్రామం నుండి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్రగా అబ్బూరి శ్రీకాంత్ చేయబోతున్నారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు మరియు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంకర […]
Read Moreకువైట్లో భారీ అగ్నిప్రమాదం.. 49 మంది దుర్మరణం
ఎడారి దేశం కువైట్లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో 42 మంది భారతీయులే.. వారిలో 21 మంది కేరళ వాసులు ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి రూ.2 లక్షల చొప్పున పరిహారం అగ్నిప్రమాదం కారణంగా కువైట్లోని మంగాఫ్లో ఉన్న అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు కువైట్ సిటీ, దుబాయ్, దిల్లీ: ఎడారి దేశం కువైట్లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్మెంట్లో ఘోర అగ్ని […]
Read Moreక్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా మరో ఐదు ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో మంగళవారం రాత్రి విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 9 మంది మృత్యువాతపడ్డారు. 9 మంది మృతి 29 మందికి గాయాలు క్రివీరిహ్లో రష్యా క్షిపణి దాడిలో మరణించిన సహచరుడి మృతదేహాన్ని తరలిస్తున్న ఉక్రెయిన్ సైనికులు కీవ్, బ్రస్సెల్స్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా మరో ఐదు ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో మంగళవారం రాత్రి […]
Read MoreT20 World Cup 2024: ఐర్లాండ్ చేతిలో.. పాక్ – యూఎస్ఏ ‘సూపర్ – 8’ భవితవ్యం!
పాపం ఇప్పుడు రెండు టీమ్ల అవకాశాలు ఒక జట్టుతో జరగబోయే మ్యాచ్లపై ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ – Aలో ఆసక్తికర పోరు ఇలా ఉంది. ఇంటర్నెట్ డెస్క్: బహుశా.. తొలిసారి పాకిస్థాన్ అభిమానులు టీమ్ఇండియా (Team India) గెలవాలని కోరుకుని ఉంటారు. దానికి కారణం టీ20 ప్రపంచ కప్లో (T20 World Cup 2024) తమ ‘సూపర్ – 8’ అవకాశాలు సజీవంగా ఉండాలంటే భారత్ […]
Read MoreChandrababu: ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి: చంద్రబాబు
గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. తిరుమల: గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగుజాతి […]
Read Moreఅయ్యో.. పాసులున్నా ప్రమాణస్వీకారం చూడలేకపోయామే!
చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని దగ్గరుండి చూడాలనుకొని కడప నుంచి ఓ గుత్తేదారు కుటుంబసభ్యులతో వచ్చారు. విశ్వప్రయత్నాలు చేసి, మూడు వీవీఐపీ పాసులు సంపాదించారు. డీజీపీ, ఎమ్మెల్యేలు కూడా నడిచి చేరుకోవాల్సిన పరిస్థితి ట్రాఫిక్ నిలిచిపోవడంతో సభా ప్రాంగణానికి ద్విచక్ర వాహనంపై వస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు ఈనాడు, అమరావతి: చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని దగ్గరుండి చూడాలనుకొని కడప నుంచి ఓ గుత్తేదారు కుటుంబసభ్యులతో వచ్చారు. విశ్వప్రయత్నాలు చేసి, మూడు వీవీఐపీ పాసులు సంపాదించారు. మంగళవారం […]
Read Moreనేడు ఇటలీకి ప్రధాని మోదీ
జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి పీఎం పదవి చేపట్టిన అనంతరం మోదీ తొలి విదేశీ పర్యటన కానుంది. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, తదితరులు హాజరు కానున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై చర్చించనున్నారు.
Read Moreహైదరాబాద్-అయోధ్య విమానం రద్దు
హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు స్పైస్ జెట్ సంస్థ ప్రకటించింది. 2 నెలల క్రితం వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్ జెట్ ఈ విమాన సర్వీసును ప్రారంభించింది. అయితే, తగినంత డిమాండ్ లేక పోవడంతో సర్వీసును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసును రద్దు చేసినప్పటికీ చెన్నై-అయోధ్యల మధ్య విమాన సర్వీసును యథాతథంగా నడుపుతున్నట్లు పెర్కొంది.
Read Moreనటుడు పృథ్వీరాజ్కు షాక్.. అరెస్టు వారెంట్ జారీ
సినీ ఇండస్ట్రీలో ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పేరిట మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకావడం లేదని ఫ్యామిలీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Read More