సంస్ధాగత నిర్మాణం పై దృష్టి కేంద్రీకరించాలి

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్ధాయిలో నాలుగు విభాగాలుగా సమీక్ష నిర్వహించింది. సుమారు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జాతీయ సహసంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ సమక్షంలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు బిజెపి శాశాన సభ్యుల తో ఒక సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఎన్నికల్లో పోటి చేసిన పార్లమెంటు నియోజకవర్గాలుగా ఒక సమీక్ష అసెంభ్లీ నియోజకవర్గాలు […]

Read More

హరీశ్ కు త్వరలో నోటీసులు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్దమైన తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత భారీ నీటిపారుదల శాఖా మంత్రి, ముఖ్యమంత్రిని విచారణకు పిలుస్తామని వెల్లడించారు. జూలై రెండో వారం లేదంటే ఆ తర్వాత విచారణకు పిలుస్తామని తెలిపారు. గత ప్రభుత్వ […]

Read More

చిత్తు చిత్తుగా ఓడించినా వైసీపీ తీరు మారలేదు

శవ రాజకీయాలకు పేటెంట్ వైసీపీదే టీడీపీ దాడులు చేస్తోందంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలి – టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటని, వైసీపీ అంటేనే ఏడుపుగొట్టు, శవ రాజకీయాల పార్టీ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…..5 ఏళ్ల పాటు […]

Read More

పగ,ప్రతీకారాలతో మీ పాలన అధ్వానం

– రేవంత్‌రెడ్డిగారూ.. మీ పాలన అధ్వానం – తెలంగాణ సీఎ, రేవంత్‌రెడ్డికి హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ బహిరంగలేఖ హైదరాబాద్: నిత్యం పగ-ప్రతీకారాలతో రేవంత్‌రెడ్డి పాలన అధ్వానంగా మారిందని బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేసులు, విచారణలతో కేసీఆర్‌ను వేధిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. సీఎంకు దాసోజు రాసిన బహిరంగలేఖ ఇదీ.. బహిరంగ లేఖ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.. పగ ప్రతీకార […]

Read More

త్వరలో శాఖలవారీ శ్వేతపత్రాలు విడుదల

– ఆ అధికారులతో జాగ్రత్త – ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించాకే సంతకం – మంత్రులదే కీలక బాధ్యత – రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి – మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక అమరావతి: ‘శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో అన్నారు.శాఖలవారీ శ్వేతపత్రాలు రూపొందించి ప్రజల ముందుంచుదామని ఆయన అన్నారు. ‘శాఖల్లో దస్త్రాలు ఎలా […]

Read More

బాబు హయాంలో త్వరగా పాపాలు పండుతాయి

మనల్ని ఎవరూ ఏం చేయలేరు రావణకాష్టం సృష్టిస్తున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? అన్నది సందేహమే హోదాను అడగకపోవడం బాబు చేసిన మరో పాపం – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ ఈ ఐదేళ్లు కష్టాలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. ‘‘మనకు సభలో ప్రతిపక్షహోదా కూడా దక్కకపోవచ్చని, మనమీద కేసులు […]

Read More

‘బండి’కి ముబారక్..

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బండి సంజయ్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. బండి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీ బీవీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్ రెడ్డి, సంకినేని వేంకటేశ్వర రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర నాయకులు ప్రేమెందర్ రెడ్డి, సుభాష్ తదితరులు  

Read More

తెదేపా కేంద్ర కార్యాలయంలో అంబరాన్నంటిన సంబురాలు

ఐదేళ్లకు ఒకసారి వచ్చే మరపు రాని దీపావళి పండుగ రాష్ట్రానికి పట్టిన పీడ వదలడమే కాకుండా ప్రజా పరిపాలన తిరిగి అధికారంలోకి వచ్చింది జగన్ రెడ్డి అరాచక, అవినీతి, విధ్వంసక, నియంత పాలన మాకొద్దని ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు ప్రజాభీష్ట ప్రకారమే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది సీఎంగా బాధ్యతలు చెపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల ప్రకారం మొదట ఐదు ఫైల్స్‌పై చంద్రబాబు గారు సంతకం చేశారు […]

Read More

దొంగే దొంగా .. దొంగ అన్నట్లుగా వైకాపా నేతల తీరు

ఎవర్ని ఏమి అనకముందే … మమ్మల్ని కొట్టారంటూ ఢిల్లీలో విజయసాయి పెడబొబ్బలు ఏమీ జరగకుండానే వాళ్ళు చేసినట్లుగానే ఈ ప్రభుత్వంలోనూ దాడులు చేస్తారనే భయంతోనే ఈ రకమైన ప్రకటనలు ఒకటి, అర సంఘటనలు జరిగితే అవి వ్యక్తిగత దాడులే తప్ప పార్టీల ప్రమేయం లేదు ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు దొంగే దొంగా దొంగ అన్నట్లుగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఎవర్ని ఏమి అనకముందే, […]

Read More

నాడు పరదాల జగన్.. నేడు జనం మధ్య బాబు

– నాడు జగన్ కోసం పోలీసుల పరదాలు – రైతులు రోడ్డెక్కకుండా పోలీసుల నిర్బంధం – జగన్‌కు అమరావతి మహిళల మోకాళ్లపై నిలబడి నిరసన – ఇప్పుడు బాబుకు అమరావతి రైతుల బ్రహ్మరథం – మోకాళ్లపై నిలబడి కృతజ్ఞతలు – అమరావతిలో విచిత్రం ( మార్తి సుబ్రహ్మణ్యం) అమరావతి రెండు విభిన్న-వింత దృశ్యాలకు కేంద్రమయింది. అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఇద్దరు నాయకులు.. రెండు భిన్న వైఖరులు.. ఒక నేతకు నిరసనలు.. […]

Read More