– ఫాఫం.. ప్రతిపక్ష హోదా కూడా పాయె! – వైసీపీకి విషాద సంఖ్య – జనసేనకు దక్కనున్న విపక్ష హోదా ( మార్తి సుబ్రహ్మణ్యం) వైసీపీకి ఇదో విషాదం. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో 67 స్థానాలు సాధించింది. అధికారం సాధించిన టీడీపీకి కేవలం ఐదున్నర లక్షల ఓట్ల తేడా మాత్రమే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీకి విపక్షంగా ఉన్న టీడీపీకి వచ్చిన సీట్లు 23. […]
Read More‘సాక్షి’లో వేదనలు.. రోదనలు!
– ఏడుపులు.. పెడబొబ్బలు – జనాలకు విశ్వాసం లేదు, ఆశపోతులట – పథకాలను వాడుకుని ఓట్లేయలేదట – ఓటమిని జనం మీదకు నట్టేసిన ఎర్నలిస్టులు – ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయంటూ దింపుడుకల్లం ఆశలు ( మార్తి సుబ్రహ్మణ్యం) కౌంటింగ్ జరుగుతోంది. అప్పటికే దాదాపు రౌండ్లు దాటాయి. ఉదయం పదిన్నర గంటలకు ఎన్డీయే కూటమి 128 అసెంబ్లీ, 15 లోక్సభ స్థానాల ఆధిక్యానికి చేరింది. అసలు తొలి నుంచీ ప్రశ్నార్ధకంగా […]
Read Moreకుప్పంలో చంద్రబాబుకు ఆధిక్యం
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు, రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకు 910 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తమ్మీద ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ కూటమి రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ, ఇతర పార్టీలు ఇంకా రేసులోకి రావాల్సి ఉంది.
Read Moreతెలంగాణలో బీజేపీ దూకుడు…
ఎగ్జిట్ పోల్స్కు అనుగుణంగా ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు కనిపిస్తోంది. ఉదయం గం.8.40 వరకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణలో బీజేపీ ఐదు స్థానాల్లో, కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కరీంనగర్ నుంచి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి నగేశ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్లు ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మం లోక్ […]
Read Moreవారణాసిలో ప్రధాని మోదీ…గాంధీనగర్లో అమిత్షా ముందంజ
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. 543 లోక్ సభ స్థానాలకు, ఏపీ, ఒడిశా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తి కాగా, నేడు కౌంటింగ్ చేపట్టారు.ఇక వారణాసిలో బీజేపీ అభ్యర్థి ప్రధాని నరేంద్ర మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అటు గాంధీనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా ముందంజలో ఉన్నారు. అలాగే నాగ్పూర్లో నితిన్ గడ్కరీ ఆధిక్యంలో ఉన్నారు. కేరళలోని వయనాడ్లో […]
Read Moreహీరోలెవరు? జీరోలెవరు?
-నే‘తలరాత’లు తేలేది నేడే! -ఏపీ-తెలంగాణలో ఎవరి సత్తా ఎంత? -ఏపీలో కూటమి గద్దెనెక్కుతుందా? -మళ్లీ ‘జగన్నాధ’రథచక్రాలేనా? -ఏపీలో కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా? -తెలంగాణలో పైచేయి ఎవరిది? -కమలం వికసిస్తుందా? -మళ్లీ ‘హస్త’వాసి బాగుంటుందా? -షి‘కారు’ చేయకపోతే కల్లోలమేనా? -కొన్ని గంటల్లో తేలిపోనున్న పార్టీల భవితవ్యం ( మార్తి సుబ్రహ్మణ్యం) సర్వే జోస్యాలు అయిపోయాయి..ఎగ్జిట్పోల్స్ అయిపోయాయి.. ఎవరి విశ్లేషణలు వారివి. ఎవరి అంచనాలు వారివి. ఎవరి ధీమా వారిది. మధ్యలో స్వాములు-జ్యోతిష […]
Read Moreవిజయవాడకు బీజేపీ నేత సిద్దార్థ్నాథ్ సింగ్
విజయవాడ: ఎన్నికల కౌంటింగ్ సరళిని మైక్రో లెవెల్లో అబ్జర్వేషన్ చేసేందుకు ఏపీ బీజేపీ ఎన్నికల సహ ఇన్చార్జ్ సిద్దార్థ్నాథ్ సింగ్ సోమవారం విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారా యణరాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ నేతలు కిలారు దిలీప్, పియూష్లు స్వాగతం పలికారు. రాష్ట్ర ఎన్డీఏ కూటమి సమన్వయం, జాతీయ నాయకుల పర్యటనలు ఆయన స్వీయ పర్యవేక్షణలోనే జరిగాయి. […]
Read Moreఆసియాలో అత్యంత ధనవంతుడు అదానీ
ఆసియాలో అత్యంత ధనవంతుడు గా అదానీ గ్రూప్ ఛైర్మన్ అదానీ ఎదిగారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఆసియా లోనే అత్యంత ధనవంతుడిగా మళ్లీ నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సీఎండీ ముకేశ్ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పుంజుకోవడం తో అదానీ సంపద భారీగా పెరిగింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం 111 బిలియన్ […]
Read Moreతెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు?
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయి సెక్రటేరియట్ లోకి వచ్చేది. కానీ, ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లి పోనున్నట్లు సమాచారం.. ఇక సౌత్ ఈస్ట్ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు […]
Read Moreపరిపూర్ణానందుల వారి.. జగన్ ‘హరికథ’
– ఛ.. నిజమా.. ఊరుకోండి సామీ? -జగన్ మళ్లీ సీఎం అవుతారని పరిపూర్ణానంద స్వామి – 123 సీట్లు వస్తాయని జోస్యం – ఇంతకూ తన గెలుపు సంగతి చెప్పని వైనం – వైసీపీ గెలుస్తుందన్న పరిపూర్ణానందస్వామి – విశాఖ స్వామికి పోటీ అంటూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయనో రాజకీయ స్వామి. పేరు పరిపూర్ణానంద స్వామి. గెటప్ కూడా అదే. కేరాఫ్ కాకినాడ శ్రీపీఠం. ఆయనకో […]
Read More