వైసీపీ అభ్యర్థి తండ్రిపై కేసు నమోదు

మంగళగిరి: అక్రమ మద్యం పట్టివేత కేసులో మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య తండ్రి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల భర్త కాండ్రు శివ నాగేంద్రంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ2 నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని సెబ్‌ అధికారులు తెలిపారు.

Read More

డబ్బుకి కక్కుర్తి పడి తప్పుడు తప్పుడు సర్వే చేయకండి

– మాకు ఆత్మ గౌరవం అంటూ లేదా? – మస్తాన్ కో లేఖ.. జగన్ గెలిస్తే గెలవొచ్చు. కానీ ఒక సెఫాలజిష్టికి సామాజిక బాధ్యత లేదా అన్నది నా ప్రశ్న. జగన్ గెలుపు కారణాల్లో మాల, మాదిగలు అంటే దళితులు జగన్ వెంట నిలిచారు అని ఉల్లేఖించాడు. అవునా? ఇంకా మమ్మల్ని బట్టలు విప్పి కొట్టినా, మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపేసినా ఏకంగా చంపి డోర్ డెలివరీ చేసినా మేమంతా […]

Read More

ప్రజల ఐదేళ్ల కష్టాలకు నేటితో అడ్డుకట్ట

ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి ఓట్ల లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి రాద్ధాంతం చేయాలనుకున్న వైసీపీకి సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదు ఓటమిని జీర్ణించుకోలేని కౌంటింగ్‌లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉంది కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు..నిబంధనలకు పట్టుబట్టండి టెలీ కాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచనలు అమరావతి: ప్రజల ఐదేళ్ల పాటు పడ్డ కష్టాలకు […]

Read More

ఏఎన్‌యూ కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన

గుంటూరు: జిల్లాలో కౌంటింగ్‌ జరగనున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భద్రతా ఏర్పాట్లను సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్‌ మిశ్రా, అడిషనల్‌ డీజీ ఎస్‌.బాగ్చి పరిశీలించారు. వారి వెంట కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్‌ డూండి ఉన్నారు. కౌంటింగ్‌ సెంటర్‌, యూనివర్సిటీ ఆవరణ ప్రధాన గేటు, రహదారులపై ఏర్పాటు చేసిన బందోబస్తు పరిశీలించి సూచనలు చేశారు.

Read More

150 సీట్లతో చంద్రబాబుకు పట్టం

భూ కబ్జా రాయుడు బొల్లా ఇంటికే.. వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ: పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు జి.వి. ఆంజనే యులు, మక్కెన మల్లికార్జునరావు సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహిం చారు. ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మంగళవారంతో తొలగిపోతుందన్నారు. కూటమికి 150 పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే లు చెప్పాయన్నారు. అధికారులను బయపిస్తున్న సజ్జల రామకృష్ణ, పేర్ని నానిని జైలులో వేయాలని […]

Read More

బురఖాలో విచారణకు హేమ..అనంతరం అరెస్ట్‌

బెంగళూరు: రేవ్‌ పార్టీ కేసులో సినీనటి హేమ ఊహించని విధంగా బురఖా వేసుకుని సోమవారం బెంగళూరులో విచారణకు హాజరయ్యారు. దాంతో సీసీబీ పోలీసులు ఆశ్చర్యపోయారు. విచారణ అనంతరం హేమను అరెస్టు చేసినట్లు బెంగళూరు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ధృవీకరించారు.

Read More

డీఎస్పీ హోదాలో ఉన్నా కులవృత్తిని మరువలేదు!

రాజన్న సిరిసిల్ల:  కుల వృత్తి కులానికి గౌరవం ఇస్తుంది.. అందులో ఉండే సంతృప్తి సంతోషమే వేరు. పోలీసు వృత్తిలో ఉన్నా కుల వృత్తిపై ప్రేమతో కొలిమి లో పనిచేసి వృత్తికి గౌరవం తెచ్చారు వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలోని ఓ కమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసి ఆశ్చర్యపరిచారు. ఉన్నతస్థాయిలో ఉన్నా కుల వృత్తిని మరచిపోలేదంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Read More

తెలంగాణ సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులు

హైదరాబాద్‌: తెలంగాణ సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులు చేయిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ సెక్రటేరియట్‌ ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయ్‌ లోపలకు వచ్చేది. ఇకపై వెస్ట్‌ గేట్‌ నుంచి లోపలికి, నార్త్‌ ఈస్ట్‌ గేట్‌ నుంచి బయ టకు వెళుతుంది. సౌత్‌ఈస్ట్‌ గేట్‌ ద్వారా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరుగుతాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వాస్తు మార్పులు చేయిస్తున్నారు.

Read More

అమిత్‌షా, కిషన్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలి

ఎఫ్‌ఐఆర్‌లో వారిని చేర్చకపోవడం సరికాదు ఎన్నికల కమిషన్‌ విచారించి రిపోర్ట్‌ పంపాలి టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ హైదరాబాద్‌: బీజేపీ ఎన్నికల ప్రచారంలో మే 1న హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ప్రచారంలో చిన్నారులను తీసుకురావడంపై మొఘల్‌పురా స్టేషన్‌లో కేసు నమో దైందని, దీని మీద ఎన్నికల కమిషనర్‌ విచారణ చేసి రిపోర్ట్‌ పంపాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ కోరారు. అయితే రాజాసింగ్‌, మాధవిలతపై కేసు నమోదు చేశామని చెబుతున్నారు. కానీ ఆ […]

Read More

నయా సర్కారుకు.. నయా కష్టాలే!

– ఏపిలో కొత్త ప్రభుత్వానికి సవాలే.. – అది వైసీపీ ఐతే ఒకలా? టీడీపీ కూటమి ఐతే ఇంకోలా? (నాయక) జూన్ 9 నుంచి కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది. అయితే ఇచ్చిన హామీలు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అమలు ఆషామాషీ విషయం కాదు. కనీసం కొత్త ప్రభుత్వం కుదుటుపడాలంటే, పాలన గాడిలో పడాలంటే దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టడం ఖాయం. జగన్ అధికారంలోకి వస్తే.. […]

Read More