అంతా గప్‌..చుప్‌

– ఆరు వేల కోట్ల అదానీ స్కాంపై ఊసే లేదు – నాసిరకం బొగ్గు కొని నాణ్యమైన సరుకుగా అమ్మకం – 2014లోనే జరిగినా స్పందించని తమిళ పార్టీలు, ప్రభుత్వం – సార్వత్రికంలో ప్రధాన పార్టీల నేతలు సైలెంట్‌ – బొగ్గు అక్రమాలపై విచారణకు సీపీఐ(ఎం) డిమాండ్‌ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఓ మీడియా సంస్థ ఆరు వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టింది. […]

Read More

అన్నింటికీ అదే సమాధానం వస్తుంది..

అమరావతి పై గొప్పగా ప్రచారం చేసినా రాజధాని ప్రాంతంలో ఒక్క సీటు గెలవలేదు పరుగులు పెట్టించిన పోలవరంలో సీటు గెలవలేదు కియా తెచ్చిన అనంతపురం జిల్లాలో పట్టు పోయింది పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చినా యువత జగన్ వైపు మంచి ఫిట్మెంట్ జీతాలు ఇచ్చినా ఉద్యోగులు జగన్ వైపు గత వైఖరికి భిన్నంగా బాబు జలప్రాజెక్టులు పూర్తి చేసినా కొంత ఋణమాఫీ చేసినా రైతులు జగన్ వైపు ఇలా కొన్ని గొప్పగా […]

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేణుకా చౌదరి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలోవేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా,టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రేణుకా చౌదరి మాట్లాడుతూ శ్రీవారి దర్శనం బాగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని, రైతులకు పంటలు బాగా పండి దేశం బాగా ఉండాలని ప్రార్థించానన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం సేవలందిస్తూనే ఉంటుందని […]

Read More

ఎవరి ధీమా వారిదే

– టెన్షన్.. అ ‘టెన్షన్’ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా సాగడమే ఇందుకు ప్రధాన కారణం. పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలు ఎవరనే దానిపై మొదలైన సస్పెన్స్‌.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్‌తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించినా.. అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం […]

Read More

తెలుగుదేశం కార్యకర్త

– వీళ్ళు పని రాక్షసులు ఎవరికీ భయపడరు – ఊర్లో ఎకరాలు కరిగినా, నికరంగా జెండా ఎగరేసింది వీళ్ళే పార్టీ పరంగా చూసుకుంటే అధినేత కంటే పెద్ద పోస్ట్ ఇది. అధినేతని కూడా అలా ఎందుకు చేశారు? ఇలా ఎందుకు చేయలేదు? అని డైరెక్ట్ గా కనిపిస్తే అడిగేంత స్థాయి ఉన్న పోస్ట్. అధినేతలు కూడా కార్యకర్తలకి భయపడే పార్టీ దేశంలో ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీనే. అయితే […]

Read More

అన్నదానాన్ని ప్రారంభించిన నాదెండ్ల మనోహర్‌

తెనాలి:  హనుమాన్‌ జయంతి సందర్భంగా తెనాలి నియోజవర్గం 12వ వార్డులో లక్ష్మీనారాయణ, గౌరీశంకర్‌, సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం అన్నదానాన్ని ప్రారంభించారు.

Read More

కౌంటింగ్‌ నేపథ్యంలో విస్తృత తనిఖీలు

సమస్యాత్మక ప్రాంతాలలో డ్రోన్లతో నిఘా మద్యం, ఇతర దుకాణాలను మూసివేయించాలి అధికారులకు ఎస్పీ తుషార్‌ డూండి ఆదేశం గుంటూరు: జిల్లాలో కౌంటింగ్‌ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా లాడ్జి, ప్రైవేటు గెస్ట్‌ హౌస్‌లు, ఇతర రిసార్ట్‌ హోటళ్లు తనిఖీలు నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ తుషార్‌ డూండి ఆదేశించారు. గుంటూరు జిల్లాలో 144 సెక్షన్‌, 30 పోలీసు చట్టం అమలులో ఉందని, గుంటూరు జిల్లా అంతటా ప్రజలు గుంపులు గుంపులు […]

Read More

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులకు కౌంటింగ్ ఏజెంట్ల ఝలక్

– కౌంటింగ్‌కు వైసీపీ ఏజెంట్ల దూరం? – అనారోగ్యం పేరుతో జారుకుంటున్న కౌంటింగ్ ఏజెంట్లు – బంధువులకు బాగోలేదని చెక్కేస్తున్న మరికొందరు – స్విచ్చాఫ్ చేసి జారుకుంటున్న వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు – కూటమి కొత్త ఎమ్మెల్యేలతో ఘర్షణ ఎందుకన్న ముందుచూపే కారణమా? – ఎగ్జిట్‌ఫోల్ ప్రభావంతోనే వైసీపీ ఏజెంట్ల ‘డ్రాపవుట్స్’? – రాయలసీమ, నెల్లూరు, పల్నాడులోనే ‘అస్త్రసన్యాసాలు’ – ఏజెంట్ల షాక్‌తో తల పట్టుకుంటున్న వైసీపీ అభ్యర్ధులు – […]

Read More

గీత దాటితే తాట తీస్తాం

సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై నిఘా నిందితులపై ఐటీ, పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తాం డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా హెచ్చరిక కౌంటింగ్‌ నేపథ్యంలో సూచనలు అమరావతి: సోషల్‌ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా హెచ్చరించారు. కౌంటింగ్‌ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాల్‌ విసురుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై […]

Read More

అమెరికాలో తెలుగు యువతి అదృశ్యం

హైదరాబాద్‌:  అమెరికాలో భారతీయ విద్యార్థులు వరుసగా సమస్యల్లో చిక్కుకో వడం కలకలం రేపుతోంది. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో హైదరాబాద్‌కు చెం దిన కందుల నితీశ అనే యువతి అదృశ్యమైంది. మే 28 నుంచి ఆమె కనిపిం చకుండా పోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ప్రజల సాయం కోరారు. ఆమె గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.

Read More