జగన్ రెడ్డి అరాచక పాలనకు సమయం దగ్గర పడింది

• వైసీపీ నేతలు గుండెలు లబ్ డబ్ అని కొట్టుకుంటున్నాయి • వైసీపీ నేతలకు నిద్ర పట్టడంలేదు • లండన్ నుండి వచ్చిన జగన్ మొట్టికాయలు వేయడంతో కారుకూతలు కూస్తున్న నేతలు • చంద్రబాబు ఎక్కడి వెళ్లాడో చెప్పాలంటూ బుకాయింపులు • చంద్రబాబు ఎక్కడికి వెళితే వీళ్లకు ఎందుకు? • జగన్ లా చంద్రబాబుపై కేసులు లేవు • జగన్ రెడ్డి తీసుకున్నట్లు… కోర్టులో పర్మిషన్ తీసుకుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు […]

Read More

సాక్షిలో చంద్రబాబుపై తప్పుడు రాతలు

• ప్రెస్ కౌన్సిల్ కు సాక్షిపై ఫిర్యాదు చేశాం • సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం వైసీపీ నేతలకు షాక్ ను ఇచ్చింది • దమ్ముంటే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై సజ్జల ఫిర్యాదు చేసుకోవచ్చు • చేతిలో పేపరు ఉందని ఇష్టం వచ్చినట్లు రాయడం సిగ్గుచేటు • ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు న్యూస్ రాసుకుని క్యాడర్ ను కాపాడుకోవాలని చూస్తున్నారు • తప్పడు రాతలకు వైసీపీ నేతల […]

Read More

కారంపూడి సీఐపై వేటు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో, పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణ స్వామిపై ఈసీ వేటు వేసింది. ఎన్నికల విధులకు ఆయనను దూరంగా ఉంచాలని ఆదేశించింది. పోలింగ్ రోజున కారంపూడిలో శాంతిభద్రతలను కాపాడటంలో ఆయన విఫలమయ్యారని ఆరోపణలు రావడంతో వేటు పడింది. తదుపరి విచారణ ఆధారంగా సీఐపై చర్యలు ఉండనున్నాయి.

Read More

ప్రజలందరూ చల్లగా ఉండాలి

– తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ ఉయ్యూరు : హనుమాన్ జయంతి సందర్భంగా ఉయ్యూరు 16వ వార్డులోని హనుమాన్ నగర్ లో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్న ప్రసాదం వడ్డించిన రాజేంద్రప్రసాద్ ఇతర నాయకులు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ హనుమాన్ నగర్ లో ప్రతి హనుమాన్ జయంతికి భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం చేయడం శుభసూచకమని, అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో […]

Read More

పిఠాపురంలో లక్షకు.. ఐదు లక్షలు బెట్టింగ్

పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? ఎంత మెజారిటీ వస్తుంది? (రమణ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? వంగా గీత పైన విజయం సాధిస్తాడా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? ఇక నేడు రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ పవన్ కళ్యాణ్ విజయం పైన ఎలాంటి అంచనాలను నివేదిస్తాయి? వంటి అనేక అంశాలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా […]

Read More

విజయ్‌ సినిమా నుంచి శ్రీలీల ఎగ్జిట్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయకుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్రాజెక్ట్ సెట్స్ కి వెళ్లాల్సి ఉండ‌గా అనివార్య కార‌ణాల‌తో ఆల‌స్య‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సేని ఇటీవ‌లే ఖ‌రారు చేసారు. మిగ‌తా తారాగ‌ణం ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో రెగ్యుల‌ర్ షూట్ కి రెడీ అవుతున్నారు. […]

Read More

విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావద్దు

వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి విద్యుత్ అధికారులు, సిబ్బంది సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో యావత్ విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శనివారం సచివాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ఈదురు గాలుల మూలంగా చెట్లు విరిగిపడడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిపడడం వంటి సంఘటనలు […]

Read More

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోబోతున్న విల్లా 369

విజయ్,శీతల్ భట్ జంటగా, విగన్ క్రియేషన్ సమర్పణలో, విద్య గణేష్ నిర్మించిన చిత్రం ‘విల్లా 369’, సురేశ్ ప్రభు దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ శీలం ప్రణయ్ కే రెడ్డి. అండ్ ఎక్ష్కిక్యుటివ్ ప్రొడ్యూసర్ చిత్రం శ్రీను, ఏం లక్ష్మన్ బాబు. దర్శకుడి మాటల్లో ‘విల్లా 369’.షూటింగ్ విజయవంతం గా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ […]

Read More

కూటమి ఓడింది.. జగన్ గెలిచారు

– అవును..జవహర్ రెడ్డి గెలిచారు! – బదిలీపై కూటమి ఫిర్యాదులు బేఖాతరు – కేంద్రంలో జగన్ మాటే గెలిచింది – అందుకే సీఎస్ బదిలీ ఆగింది – బీజేపీ ముందుచూపుతోనే జగన్కు అభయం? – రాజ్యసభలో ఇంకా వైసీపీతో అవసరం – బీజేపీ రాజనీతిలౌక్యంలో విజేత జగన్ – జవహర్ ను కొనసాగించడంలో జగన్ సక్సెస్ – సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) “డీజీపీ-సీఎస్ లో […]

Read More

ట్రావెల్స్ బస్సు బోల్తా

చిలకలూరిపేట : పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టిన తరుణంలోనే… బస్సులో ఉన్న 20 మందికి గాయాలు కాగా, ఇద్దరు పరిస్థితి విషమంగా […]

Read More