గుంటూరు: హనుమాన్ జయంతి సందర్భంగా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ శనివారం గుంటూరు నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామభక్తి పరాయణుడు, నవ వ్యాకరణుడు, భక్తి భావానికి ఆద్యుడు, విజయానికి చిహ్నం ఆంజనేయ స్వామి. మనో ధైర్యానికి నిజమైన నిదర్శన రూపం.. గురు స్వరూపం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Moreఊపిరి పీల్చుకుందాం..సంబరాలకు సిద్ధం కండి!
చీకటి పాలనకు విముక్తి పలుకుదాం ఊరూరా పండుగ చేసుకుందాం పిండి వంటలు వండుకుందాం సహపంక్తి భోజనాలు చేద్దాం ప్రజాస్వామ్య పరిరక్షణ దినం జరుపుకుందాం ` మూడురోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే, దేవుడు కరుణిస్తే మంచిరోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చీకటి తొలగి కాంతి వచ్చేరోజు సరిగ్గా నాలుగురోజుల దూరంలో ఉంది. `చరిత్రలో కిచకుడు, బకాసురుడు, ఔరంగజేబుల కంటే అత్యంత దారుణమైన, నీచమైన, అధ్వానమైన, దుర్మార్గమైన […]
Read Moreపీపుల్స్ పల్స్ సర్వేలో కూటమి జయకేతనం
టీడీపీ, జనసేన, బీజేపీకి 111`135 స్థానాలు వైసీపీకి 45`60 స్థానాల్లో గెలుపు అవకాశాలు పార్లమెంటు స్థానాల్లోనూ కూటమిదే జోరు టీడీపీ 13`15, జనసేన 2, బీజేపీ 2`4 స్థానాలు అమరావతి: పోలింగ్ తర్వాత కౌంటింగ్కు ముందు పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వ హించిన పోస్ట్ పోల్ సర్వేలో కూటమి అత్యధిక స్థానాలు సాధించి పీఠం ఎక్కబోతోందని వెల్లడిరచింది. సర్వేలో పేర్కొన వివరాల ప్రకారం టీడీపీకి 95-110, జనసేనకు 14-20, బీజేపీకి […]
Read Moreవిద్యుత్ అధికారులకు చింతమనేని ఫోన్
రైతులు ఇబ్బంది పడుతున్నారు…స్పందించండి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల సమస్యను పరిష్కరించాలని వినతి దెందులూరు: మీ వల్ల నారుమళ్లు పోసే సమయంలో రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు…సత్వరమే చర్యలు చేపట్టాలని దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమ నేని ప్రభాకర్ విద్యుత్ శాఖ అధికారులను కోరారు. పెదవేగి మండలం దుగ్గిరాల లోని కార్యాలయంలో శనివారం పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీలు – విద్యుత్ శాఖ జాప్యంపై పలువురు రైతులు చింతమనేనికి గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో విద్యుత్ […]
Read Moreలోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ విడుదల
ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు మే 13న నాలుగో విడతలో ఎన్నికలు జరగ్గా, వాటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే… ఏబీపీ- సీ ఓటర్… టీడీపీ కూటమి 21-25 వైసీపీ 0-4 ఇతరులు 0 ఇండియా టీవీ… టీడీపీ 13-15 వైసీపీ 3-5 బీజేపీ 4-6 జనసేన 2 ఇతరులు 0 ఇండియా న్యూస్- […]
Read Moreఅసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల
దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం… సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న ఈసీ నిబంధనలు ఉండగా… కొద్దిసేపటి కిందటే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలతో […]
Read Moreతెలంగాణ ద్రోహుల పార్టీ కాంగ్రెస్
ఎప్పుడైనా జై తెలంగాణ అన్నావా రేవంత్? ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హైదరాబాద్, మహానాడు: తెలంగాణ భవన్లో శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సోనియా ఇచ్చింది … కాంగ్రెస్ తెచ్చిందని బూటకపు ప్రచారం చేస్తోంది. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. ఆ ఉద్యమం లో […]
Read Moreజవహర్ రెడ్డిని ఎలక్షన్ కమిషన్ తప్పించాలి
• సీఎస్ గా జవహర్ రెడ్డి ఉంటే మూర్తి యాదవ్ ప్రాణానికి హాని • అధికారం అడ్డపెట్టుకుని పేదల భూములు కొట్టేసేందుకు కుట్ర • కీలక పాత్రధారిగా పెద్దసారు (సీఎస్) • దాదాపు రూ. 2 వేల కోట్లు విలువ చేసే 800 ఎకరాల భూములను సీఎస్, ఆయ కుమారుడు, ఆయన బినామీలు కొట్టేశారని జనసేన నేత మూర్తియాదవ్ ఆరోపణ • ఆరోపణలు వస్తే నిరూపించుకోకుండా మూర్తియాదవ్ కు బెదిరింపులు […]
Read Moreఅందరి సమన్వయంతో ఘనంగా వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు జూపల్లి, పొన్నం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహింనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్ ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గౌడ్ పరిశీలించారు. సభా వేదిక, బారికేడ్లు, పార్కింగ్, వీఐపీ కారిడార్, వేడుకలను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులందరికి గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, మైక్ సిస్టం, తదితర సదుపాయాలను […]
Read Moreరోహిణి కార్తె .. తీవ్ర ఇబ్బందులు
రోహిణి కార్తె ఫలితంగా.. ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు, తీవ్రమైన ఎండ, అగ్ని ప్రమాదాలు, ఉక్క పోతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. రోహిణి నక్షత్రం చంద్రునికి సంబంధించిన నక్షత్ర రాశిగా పరిగణించ బడుతుంది. సూర్య భగవానుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించి నప్పుడు, చంద్రుని చల్లదనం తగ్గుతుంది. దీని కారణంగా కొన్ని ప్రదేశాలలో ఈ సమయంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా తీవ్రమైన వేడి ఉంటుంది. ప్రస్తుతం […]
Read More