జపాన్‌లో 8 లక్షలు తగ్గిన జనాభా

90 లక్షల ఖాళీ ఇళ్లు జననాలు పడిపోవడమే ప్రధాన కారణం జపాన్‌లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో 90 లక్షలకు చేరింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగటం.. అదే సమయంలో జననాలు పడిపోవడం దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇటువంటి సమస్య ఒక్క జపాన్‌కే పరిమితం కాదని.. అమెరికా, కొన్ని ఐరోపా దేశాల్లో కూడా ఇలాగే ఉంటుందంటున్నారు. జపాన్‌లో 2023లో అంతకుముందు ఏడాది కన్నా […]

Read More

కోమటిరెడ్డి..చెత్త మాటలు ఆపు

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, మహానాడు : సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీట్‌ ది ప్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి తన ఆస్తులపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. కోమటిరెడ్డివి చెత్త మాటలు ప్రజల కు ఉపయోగపడవని మండిపడ్డారు. పొద్దుటి మాటకు, సాయంత్రం మాటకు పొంతన ఉండదన్నారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై ఆయన మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలని హిత వుపలికారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి […]

Read More

కేసీఆర్‌ నీ పప్పులుడకవ్‌…

రాక్షస పాలనతో తెలంగాణను దోచావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కంటోన్మెంట్‌, మహానాడు : తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఉద్యమ నినాదాలకు తిలోదకాలిచ్చి నియంత పాలన సాగించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన కంటోన్మెంట్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేనే రాజు, నేనే మంత్రిని అనే విధంగా రాక్షస పాలన సాగించి తెలంగాణ సంపదను సర్వం దోచుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను […]

Read More

రజకులకు దోబీఘాట్లు, విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు

చిలకూరిపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రంలో తమ ప్రభుత్వం రాగానే రజకుల దోబీఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహం, వారికి విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు అందిస్తామని చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట రజక కమ్యూనిటీ హాలులో గురువారం రజకుల ఆత్మీయ సమావేశం ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి, విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈసారి […]

Read More

పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత మాది

తెనాలి పద్మశాలీ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని తెనాలి, మహానాడు : పద్మశాలీ పేదలకు రెండు సెంట్ల స్థలంలో ఇల్లు లేదా టిడ్కో నివాసాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఎన్వీఆర్‌ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన పద్మశాలీ ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి పెమ్మసాని విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, మాజీ మంత్రి […]

Read More

పల్లెవెలుగు బస్సులో కలెక్టర్‌ ప్రయాణం

ఓటుహక్కుపై ప్రయాణికులు, సిబ్బందికి అవగాహన గుంటూరు, మహానాడు : పల్నాడు జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి లోతేటి శివశంకర్‌ గురువారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ముందుగా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి ఓటు హక్కుపై అవగాహన కల్పించిన ఆయన అనంతరం సత్తెనపల్లి పల్లె వెలుగు బస్సు ఎక్కారు. ప్రయాణికుల తో ముచ్చటించారు. ప్లకార్డులు ప్రదర్శించి ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.

Read More

పశ్చిమ ప్రజల కలలను నిజం చేస్తా

-కూటమి గెలుపు చారిత్రక అవసరం -బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టి కొండ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సితార వద్ద ఎన్ కన్వెన్షన్ హాల్ లో గురువారం డివిజన్ ఇన్ చార్జ్ లు, బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతి డివిజన్ లోని ఏరియా కన్వీనర్లు బూత్ కన్వీనర్లు […]

Read More

అమరావతి రాజధానితో అభివృద్ధి వైపు అడుగులు

మళ్లీ జగన్‌ను గెలిపిస్తే రాష్ట్రం సర్వ నాశనం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా, లావు రుద్రమదేవి సత్తెనపలి, మహానాడు : రాజధాని అమరావతితో సత్తెనపల్లి ప్రాంత అభివృద్ధిని ప్రజలు కోరుకోవాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి లావు రుద్రమదేవి అన్నారు. సత్తెనపల్లి రూరల్‌ మండలం నందిగం, కంటేపూడి గ్రామాలలో గురువారం వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్దఎత్తున వారికి స్వాగతం పలికారు. ఈ […]

Read More

అడ్డం తిరిగిన జగన్ ఎలక్షన్ డ్రామా

– జగన్‌కు ఈసీ ఝలక్ – పథకాల పంపిణీకి ఈసీ నో -ఎప్పుడో బటన్ నొక్కిన ఇప్పుడు డబ్బులు వేయడమేంటి? – డిబిటికి వెంటనే డబ్బులు వేయాలని తెలీదా? – జగన్ సర్కారుకు తలంటిన ఈసీ – పారని జగన్ ‘ఓటుకునోటు’ పాచిక – ఉత్తుత్తి బటన్లతో ప్రజలను మోసం చేస్తారా? – ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్ ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘ నా అక్కచెల్లెమ్మలు, […]

Read More

కూటమి వస్తే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు

రాష్ట్ర భవిష్యత్‌ కోసం చంద్రబాబు రావాలి దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, వెలుగువారిపాలెం గ్రామాలలో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మీ ఆస్తులు కాపాడుకోవాలన్నా, మీకు భద్రత కావాలన్నా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. జగన్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం మన మెడకు ఉచ్చుగా మారుతుందని, కూటమి రాగానే రద్దు చేస్తానని చంద్రబాబు ప్రకటించిన […]

Read More