-మంగళగిరిలో చేనేతల కుల బాంధవుల ఆత్మీయ సమావేశంలో నారా బ్రాహ్మణి -ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణికి బ్రహ్మరథం పట్టిన మంగళగిరి వాసులు -దారిపొడవునా పూలు చల్లుతూ, హారతులు పడుతూ ఘన స్వాగతం మంగళగిరి: ఓటు హక్కు ద్వారా ఐదేళ్ల అరాచక పాలనకు చరమగీతం పలకాలని ఆంధ్రరాష్ట్ర ప్రజలకు నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా […]
Read Moreప్రధాని మోదీతో కలసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు రోడ్ షో
బ్రహ్మరథం పట్టిన బెజవాడ జనం మోదీ చిత్రపటాలతో మహిళల పాదయాత్ర బందరు రోడ్డుని ముంచెత్తిన మూడు పార్టీల జెండాలు, అభిమానులు కూటమి షో సూపర్ సక్సెస్ తో మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి సాక్షిగా బెజవాడ పురవీధులు ఎన్డీఏ కూటమి పక్షాల వికసిత నినాదాలు మిన్నంటాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు నిర్వహించిన […]
Read Moreగుర్తుండిపోయే విజయవాడ రోడ్ షో
– మోదీ ట్వీట్ విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో ముగిసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ విజయవాడలో చేసిన రోడ్ షో గుర్తుండిపోతుందని ప్రధాని ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఏపీలో పర్యటించిన తర్వాత ప్రజలు ఎన్డీఏకు ఓటు వేస్తారని విశ్వసిస్తున్నట్లు మోదీ తెలిపారు. మహిళలు, యువ ఓటర్లు తమకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.
Read More50 వేల మంది శరణార్థులకు నకిలీ ఆధార్ కార్డు
-కేరళలో 50 వేల నకిలీ ఆధార్ కార్డులు -మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడి కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. దాదాపు 50 వేల మంది శరణార్థులకు నకిలీ ఆధార్ కార్డులు కలిగి ఉన్నట్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. కేరళలో బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్కు చెందిన 50 వేల మంది శరణార్థుల వద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్టు తన రిపోర్టులో పేర్కొంది. అస్సాం, బెంగాల్, కేరళలోని ఆధార్ సెంటర్లలో […]
Read Moreటీడీపీలోకి శ్రీశైలం దేవస్థానం చైర్మన్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీకి బిగ్ షాక్ . శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి టీడీపీలో చేరారు. బుధవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన చక్రపాణి రెడ్డి టీడీపీలో చేరారు.
Read Moreగ్లోబల్ మార్కెట్లోకి కియా ఈవీ3 23న
దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా కార్పొరేషన్ తన కియా ఈవీ3 ఎస్యూవీ కారును ఈనెల 23న గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనుంది. ‘ఆపోజిట్స్ యునైటెడ్’ ఫిలాసఫీ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘కియా ఈవీ3′ ఉత్పత్తి దశలో ఉంది. ఈవీ3తో అత్యంత చౌక ధరకు మాస్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆవిష్కరించడంతోపాటు ప్రీమియం ఈవీ6, ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లను కూడా మార్కెట్లోకి తీసుకు రానున్నది.
Read Moreవైసిపి మాఫియాలకు ఎన్డీఏ ప్రభుత్వంలో తగిన ట్రీట్మెంట్ ఉంటుంది
వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవినీతిలో మునిగి, రౌడీయిజాన్ని పెంచి పోషించిన వైసీపీని ఇంటికి పంపాలి మోదీ లక్ష్యం – ఆంధ్ర ప్రదేశ్ వికాసం దేశాన్ని ముక్కలు చేయాలనేదే కాంగ్రెస్ ఆలోచన రాయలసీమకు సాగునీరు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉంది కలికిరి ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ‘పేదల కోసం […]
Read Moreప్రజా రాజధాని అమరావతితోనే ముస్లింల సంక్షేమం
మత పెద్దల ఆధ్వర్యంలో కరపత్రం విడుదల అమరావతి, మహానాడు: అమరావతి రాజధానితోనే ముస్లింల సంక్షేమం, భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు రూపంలో వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఏపీ ఉలేమా ఆర్గనైజేషన్ నిర్వాహకులు, మౌలానా నయీం ఉర్ రెహ్మాన్ ఖాన్ రషాద్మి, ఆంధ్ర, తెలంగాణ జమియత్ ఉలేమా ఎ హింద్, ముస్లిం మైనారిటీ సంఘాల ఐక్య […]
Read Moreగుంటూరులో అసంపూర్తి వంతెనలు
-నరక యాతనలో నగర ప్రజలు -పరిశీలించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని గుంటూరు, మహానాడు: టీడీపీ ప్రభుత్వం రాగానే అసంపూర్తి వంతెనలను, రహదారులను పూర్తిచేసి సమస్యలు పరిష్కరిస్తామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నగరంలో అసంపూర్ణంగా ఆగిన వంతెనల నిర్మాణాలను బుధవారం పరిశీలించారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. శ్యామలా నగర్, గుంటూరు-నందివెలుగు రోడ్డు, శంకర్ విలాస్ దగ్గర 75 ఏళ్ల పురాతన వంతెనలను […]
Read Moreకేసీఆర్…సిగ్గుంటే ముక్కు నేలకు రాయి
దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే బిచ్చగాడు మోదీ ఆర్మూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ఆర్మూర్, మహానాడు: రైతు బంధు 9వ తేదీ లోపు వేయకుంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశా. 69 లక్షల మంది రైతుల అకౌంట్లలో వేశాం. కేసీఆర్ సిగ్గుంటే అమరవీరుల స్థూపం, లేకుంటే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర కు వచ్చి ముక్కు నేలకు రాయాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్లో జరిగిన బహిరంగ […]
Read More