టీడీపీ పాలనలోనే ముస్లింలకు రక్షణ చంద్రబాబును సీఎంను చేసే బాధ్యత ప్రతి ముస్లింపై ఉంది జమాత్ ఉలేమా ఏ హింద్ తీర్మానం అమరావతి, మహానాడు : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఉండవెల్లిలోని ఆయన నివాసంలో జమాత్ ఉలేమా ఏ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సుహైబ్ ఖాసిమి కలిశారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవాలని జమాత్ ఉలేమా ఏ హింద్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. లౌకికవాదం, […]
Read Moreకాంగ్రెస్, బీజేపీలకు ఓటేసి మోసపోవద్దు
కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా చేసింది శూన్యం సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్తో ప్రచారం సనత్నగర్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు. గురువారం సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్తో కలిసి సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పాటిగడ్డ, ఎన్బీటీ నగర్, వికార్ నగర్, […]
Read Moreమంగళగిరిలో నారా లోకేష్కే ప్రజా మద్దతు
భారీ మెజార్టీతో గెలుపు ఖాయం నియోజకవర్గ రూపురేఖలు మారుస్తారు భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ కుటుంసభ్యులు పాల్గొన్న నందమూరి సుహాసిని, గారపాటి శ్రీనివాస్ మంగళగిరి టౌన్: మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా మద్దతు యువనేత లోకేష్కే ఉందని, భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని నారా లోకేష్ కుటుంబసభ్యులు ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేష్కు మద్దతుగా మంగళగిరి పట్టణం 16, 18 వార్డుల్లో […]
Read Moreహత్యలు చేయడానికి అధికారాన్ని వాడుతున్నారు
న్యాయం వైపు ప్రజలు నిలబడాలి పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి పులివెందుల: ఒక వైపు వైఎస్ బిడ్డ..మరోవైపు వివేకా హత్య నిందితుడు. హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారు. ఇది అన్యాయం కాదా? అని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుం […]
Read Moreనవసందేహాలకు సమాధానం చెప్పండి…జగన్
పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి లేఖ కడప: పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, క్రమశిక్షణా రాహిత్యంపై సీఎం జగన్మో హన్రెడ్డికి నవ సందేహాల పేరిట లేఖ రాశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి మీరు వినోదం చూస్తున్నారు. రాష్ట్ర రాబడి పెంచుకోకుండా స్థిరాస్తుల కల్పన చేయకుండా సంక్షేమ పథకాల సాకు చూపి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడ్డారు. కనీసం రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలకు ప్రజలు నోచుకోలేదు. ఉద్యోగులు […]
Read Moreలాయర్ల కష్టానికి త్వరలోనే ఫలితం
అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ రద్దు టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్ విజయవాడ : జగన్ తెచ్చిన నల్లచట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా లాయర్లు చేసిన న్యాయ పోరాటంతో ప్రజల్లో అవగాహన పెరిగిందని, త్వరలోనే ఫలితం రాబోతుందని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. గవర్నర్ పేట సివిల్ కోర్ట్ కాంపౌండ్లోని బెజవాడ బార్ అసోసియేషన్ హాలులో సభ్యులతో గురువారం ఆత్మీయ సమావేశంలో […]
Read Moreసిద్దిపేట జిల్లాను రద్దు కానివ్వం
రైతుబంధు ఆపడం…ఇదేనా మార్పు? మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు సిద్దిపేట: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలన రివర్స్ గేర్లో నడుస్తోందని, జిల్లాలను రద్దు చేస్తామం టున్నారని, ప్రాణం పోయినా సిద్దిపేట జిల్లాను రద్దు చేయించనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. సిద్దిపేట పట్టణం శివానుభవ మండపంలో బీఆర్ఎస్కు మద్దతుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అనంతరం ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహించిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో మార్పు వస్తుందని చెబుతున్నారని, […]
Read Moreబీజేపీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం
-రాష్ట్రంలో ఆ పార్టీని బొంద పెట్టండి -రాజ్యాంగం మారుస్తామని కుట్రలు చేస్తున్నారు -నిజామాబాద్ కార్నర్ మీటింగ్లో రేవంత్రెడ్డి నిజామాబాద్, మహానాడు: రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిజామాబాద్ కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఐదేళ్లుగా అరవింద్ మోసం చేశారు.. చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడిన […]
Read Moreముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
అమరావతి, మహానాడు: రాష్ట్రంలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. మాచర్ల సీఐ పి. శరత్బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్ఐ వంగా శ్రీహరిలను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కిందిస్థాయి అధికారులకు వెంటనే బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వారికి ఎన్నికల విధులు అప్పగించొద్దని స్పష్టం చేసింది.
Read Moreవిభజన కంటే జగన్ పాలనలో ఎక్కువ నష్టం
– ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతా – 45 ఏళ్ల రాజకీయాల్లో చాలా మంది సీఎంలను చూశా – రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు – అవమానాలు పడ్డా…జైలులో చంపాలని చూశారు – తిరిగి జగన్ గెలిచే ప్రసక్తే లేదు – మోదీ సహకారంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం… – ప్రజలు మెచ్చుకునేలా పనిచేస్తాం…రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – జగన్ను తక్కువ అంచనా వేశాం…అది వైఫల్యమే – ఏబీఎన్ […]
Read More