-ఢిల్లీలోనూ డబుల్ ఆర్ టాక్స్ ముచ్చట్లే -ఒక ఆర్ తెలంగాణ నుంచి డబ్బు పంపిస్తారు -ఇంకో ఆర్ ఢిల్లీలో తీసుకుంటారు -ఆర్ ఆర్ టాక్స్ కలెక్షన్లు ఆర్ ఆర్ ఆర్ సినిమాను మించిపోతున్నాయి -కాంగ్రెస్కు ఏటీఎంగా మారిన తెలంగాణ -ఎన్నికల ముందు అదానీ-అంబానీల గురించి మాట్లాడిన రాహుల్ -ఆ తర్వాత వారిపై విమర్శలు ఆపేశారు -రాహుల్ ఎంత బ్లాక్మనీ తీసుకున్నారో చెప్పాలి -కాంగ్రెస్-బీఆర్ఎస్ హైదరాబాద్ను మజ్లిస్కు లీజుకి ఇచ్చాయి – […]
Read Moreఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలని క్యాట్ ఆదేశం
అమరావతి: జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ను ఎత్తివేయా లని క్యాట్ ఆదేశించింది. జగన్ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడాన్ని వెంకటేశ్వరరావు క్యాట్లో సవాల్ చేశారు. గతంలో వాదనలు పూర్తికావడంతో తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర రావును మరోసారి సస్పెండ్ చేయడం న్యాయవిరుద్ధమని తీర్పు చెబుతూ సర్వీసులోకి తీసుకుని ఆయనకు ఇవ్వాల్సిన మొత్తం బకాయిలను ఇవ్వాలని ఆదేశించింది. సస్పెండ్ చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత […]
Read Moreగుంపు మేస్త్రిని సాగనంపుదాం
కల్వకుర్తి రోడ్షోలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ నాగర్కర్నూల్: బీఆర్ఎస్కు 10-12 సీట్లు ఇస్తే మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. గుంపు మేస్త్రి ఇంటికి సాగనంపుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాగర్కర్నూల్ పార్లమెం ట్ పరిధిలోని కల్వకుర్తిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఆరు గ్యారంటీల్లో ఐదు అమలైనయ్ అంటుండు. రైతు భరోసా, రుణమాఫీ, […]
Read Moreశాసనసభలో మహిళల్ని అగౌరవపరిచిన వైసీపీని ఇంటికి పంపిద్దాం
వైసీపీ ప్రలోభాలకు లొంగితే భవిష్యత్తు నాశనం కూటమి ప్రభుత్వంలో జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమం సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తాం యువతకు ఉద్యోగాలు ఇవ్వడం మద్యం, గంజాయి అమ్ముకునే వాళ్ల వల్ల కాదు కూటమి ప్రభుత్వం రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇస్తాం కూటమి అభ్యర్థులను గెలిపించండి గన్నవరం వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపని… ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో […]
Read Moreమోదీకి షర్మిల రేడియో గిఫ్ట్
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీసీసీ చీఫ్ షర్మిల రేడియోను గిఫ్ట్గా పంపారు. “రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ను మోదీ వినాలి. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాల్లో చేసిన అన్యాయంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇసుక, మద్యం, ఖనిజ అక్రమాలు జరుగుతున్నా కేంద్రం నుంచి చర్యలు లేవు. వివేకా హత్య కేసులో కేంద్రం పట్టనట్లు వ్యవహరించడం యావత్ దేశానికి అవమానం.” అని షర్మిల […]
Read Moreకోర్టు అనుమతి కోరిన జగన్
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో అభ్యర్థించారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్ షరతు సడలించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, కౌంటరు వేయాలని సీబీఐని ఆదేశించింది. విచారణ రేపటికి వాయిదా వేసింది.
Read Moreకొవిడ్ వ్యాక్సిన్ను వెనక్కి తీసుకున్న ఆస్ట్రాజెనెకా
– ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రమాదకరమైన దుష్ప్రభావాలకు కారణం ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ అరుదైన, ప్రమాదకరమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు అంగీకరించిన తర్వాత.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా తన వ్యాక్సిన్ను వెనక్కి తీసుకుంది. అయితే వాణిజ్య కారణాలతో కోవిడ్ వ్యాక్సిన్ను మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ఫార్మా దిగ్గజం తెలిపింది. వ్యాక్సిన్ను ఇకపై తయారీ, సరఫరా చేయడం కూడా ఉండదని కంపెనీ పేర్కొంది. భారత్ […]
Read Moreఅబద్ధాల్లో కేసీఆర్ కుటుంబం, రేవంత్కు ఆస్కార్
రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం ఫెయిల్ అందుకే ఆయన ప్రసంగాల్లో అసహనం ఎన్నికలకు ముందు రైతుబంధు ఎందుకివ్వలేదు తెలంగాణలో బీజేపీకి అత్యధిక స్థానాలు ఖాయం కేంద్రమంత్రి కిషన్రెడ్డి సికింద్రాబాద్, మహానాడు : రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం తమకు అనుకూలంగా మారిందని, వారి ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తూ స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారుప. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో […]
Read Moreభూమిపై అత్యధిక వేడిమి నెలగా ఏప్రిల్ 2024
ఏప్రిల్ 2024 ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడిమి నెలగా రికార్డు అయిందని యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్’ తెలిపింది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షపాతం, వరదల విలయాలు అనేక దేశాలలో రోజువారీ జీవితానికి ఆటంకాలు ఏర్పరిచాయని పేర్కొంది. వరుసగా పదకొండవ నెల ఏప్రిల్లో కూడా రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రస్తావించింది.
Read Moreనా యంగ్ ఫ్రెండ్ను కలిశా
– మోదీ ట్వీట్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీ షెడ్యూల్ తో ప్రచారంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ చిన్నారితో సరదాగా గడిపారు. వరంగల్ లో ప్రచార ర్యాలీకి వెళ్తున్న ఆయన లక్ష్మీపురం గ్రామం వద్ద ఓ చిన్నపిల్లాడిని ఎత్తుకుని తన కారులో ఆడించారు. దీంతో అక్కడివారు ప్రధాని ఔదార్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందించారు. ఆ ఫొటోను ప్రధాని తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. […]
Read More