సుజనాకు మద్దతు విజయవాడ : పెన్షనర్లను మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలంటూ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం అమరావతి విభాగం ఓటర్లకు పిలుపు ఇచ్చింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనాకు మద్దతు ప్రకటించింది. ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలంటూ కరపత్రాలను సుజనా చౌదరి ద్వారా విడుదల చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పెన్షనర్ల సంఘం తమ కరపత్రాల్లో విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులు, టీచర్లు, […]
Read Moreదేవరకొండను సస్యశ్యామలం చేస్తా
-రెండేళ్లలో ఎస్సెల్బీసీ పనులు పూర్తి చేసి నీళ్లు అందిస్తాం -బైక్ ర్యాలీలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ▫️రెండేళ్లలో ఎస్సెల్బీసీ సొరంగం పనులను పూర్తి చేసి నీళ్లు అందిస్తామన్నారు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. దేవరకొండ నియోజకవర్గంలోని అంగడిపేట, కొండమల్లేపల్లి మండలాల్లో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్, సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచార […]
Read Moreబిఆర్ఎస్ పార్టీకి పలువురు నాయకులు రాజీనామా
రఘువీర్రెడ్డికి జై కొట్టిన బీఆర్ఎస్ నేతలు బిఆర్ఎస్ పార్టీకి వేములపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి […]
Read Moreపెనమలూరులో వైసీపీ ప్రలోభాల పర్వం
జోగి రమేష్ ఫ్లాట్లో వస్తువుల స్వాధీనం పెనమలూరు, మహానాడు : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల ప్రలోభాల కోసం ఉంచిన వివిధ రకాల వస్తువులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. గంగూరు ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేష్ అద్దెకు తీసుకున్నారు. అందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గృహోపకరణ వస్తువులు, నగదు దాచి ఉంచారని సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు రావడంతో ఫ్లయింగ్ […]
Read Moreచెల్లని చెక్కు..రేవంత్ ప్రభుత్వం
రైతుబంధును ఆపింది వారే బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి హైదరాబాద్, మహానాడు : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్దేశ పూర్వకంగా రైతుబంధును కాంగ్రెస్ పార్టీ ఆపిందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడా రు. కేసీఆర్ భయంతోనే రైతు బంధును మళ్లీ మొదలుపెట్టారు. రైతు బంధును ఎన్నికల కమిషన్ ఆపమని చెప్పింది. ఆ విషయంలో పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి మాటలు […]
Read Moreగొట్టిపాటి లక్ష్మి కోసం ఎన్ఆర్ఐల ప్రచారం
దర్శి, మహానాడు : దర్శి మండలం మారెడ్డిపల్లి, చందలూరు, పులిమివారిపల్లి, బట్టువారిపల్లి, చందలూరు ఎస్సీ కాలనీ, లింగన పాలెం, తుమ్మెదలపాడు గ్రామాలలో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు రావాలి మా యువతకు భరోసా కావాలి అన్న నినాదంతో రూపొందించిన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి. రమేష్ పాల్గొన్నారు. యూఎస్, యూకే నుంచి బాబు గెలుపు […]
Read Moreగజదొంగ జగన్ను తరిమికొట్టాలి
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ బృగుబండలో ఎన్నికల ప్రచారం సత్తెనపల్లి: సత్తెనపల్లి రూరల్ మండలం బృగుబండ గ్రామంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారా యణ బుధవారం న్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు సతీమణి మేఘన కూడా పాల్గొన్నారు. జగన్ అనే గజదొంగను తరిమికొట్టడానికి జనం చేతిలో ఆయుధం ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. బీసీ వర్గాలకు ఏర్పాటు చేసిన […]
Read Moreదలైలామాకు పీవీ మెమోరియల్ అవార్డ్
హైదరాబాద్: దివంగత భారత మాజీ ప్రధాని, భారతరత్న పి.వి.నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పి.వి.నరసింహారావు మెమోరియల్ అవార్డును ప్రపంచ శాంతి దూత దలైలామా కు అందజేశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. పీవీ ఫౌండేషన్ అధ్యక్షుడు, ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మణీందర్జీత్ సింగ్ బిట్టా, పీవీ మనవడు పి.వి.ఆర్.కశ్యప్, హైదరాబాద్కు చెందిన సివిల్ సర్వీసెస్ ర్యాంకర్, సీఎస్బీ ఐఏఎస్ […]
Read Moreగ్రూప్ 1 పోస్టులు అన్నిటికీ సమాన వేతనాలు ఉండాలి
పి ఆర్ సి కమిటీ కి గ్రూప్ 1 అధికారుల సంఘం విజ్ఞప్తి గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా నియామించబడే గ్రూప్ 1 పోస్టుల వేతనాలలో 3 రకాల వ్యత్యాసాలు ఉన్నాయని వాటిని సవరిస్తూ గ్రూప్ 1 పోస్టులన్నిటికి సమాన వేతనాలు ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, హన్మంతు నాయక్ ఆధ్వర్యంలో గ్రూప్ […]
Read Moreహోమ్ ఓటింగ్లో అంబటి అనుచరుల వీరంగం
వైసీపీకే ఓటు వేయాలని వయోవృద్ధుడికి బెదిరింపులు లేదంటే బయటకు లాగి తంతామని హెచ్చరికలు అధికారుల బృందం కళ్లెదుటే దౌర్జన్యం ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి ఐదుగురికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం ముప్పాళ్ల మండలం మాదలలో ఘటన సత్తెనపల్లి: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మాదల గ్రామంలో అంబటి రాంబాబు అనుచరులు, వైసీపీ కార్యకర్తలు బరి తెగించారు. హోమ్ ఓటింగ్ జరుగుతున్న ఇంట్లోకి చొరబడి ఓటు వేస్తున్న వయోవృద్ధుడిపై మీ […]
Read More