– కాంగ్రెస్ వైపు జగన్? – మోదీపై జగన్ జంగ్ – మంత్రులతో మోదీని తిట్టిస్తున్న జగన్ – తాను తిట్టకుండా మంత్రులతో తిట్టిస్తున్న తెలివి – బీజేపీ వల్లే పథకాలు ఆగుతాయన్న ప్రచారం – ఇలాంటి ప్రధానిని ఎక్కడా చూడలేదన్న మంత్రి బొత్స – ముగ్గురూ కలసి కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు – జగన్ కాంగ్రెస్ దరిచేరుతున్నారని బీజేపీ అనుమానం? – జగన్ విశ్వాసఘాతకంపై బీజేపీ ఆగ్రహం – […]
Read Moreబొత్స సత్యనారాయణ భాషకు ట్రాన్స్లేటర్ కావాలి
-బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్ ఎద్దేవా నిత్యం అవినీతిలో మునిగి తేలే బొత్స సత్యనారాయణకి ట్రాన్స్లేటర్ కావాలని బిజెపి అధికార ప్రతినిధి ఆర్ డి.విల్సన్ ఎద్దేవా చేశారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా ఆరాధించే మోడీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బోత్స ను రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. నిత్య అవి నీతి లో ఓలలాడే బొత్స సత్యనారాయణకు […]
Read Moreరౌడీల చేతిలో చిక్కిన తిరుపతి పవిత్రతను కాపాడుతాం
• తిరుపతిలో గంజాయి లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం • ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఆగడాలపై స్థానికులంతా తిరగబడే సమయం వచ్చింది • తండ్రి 30 శాతం వాటా.. కొడుకు 10 శాతం కమీషన్లు దండుకుంటున్నారు • కోడి బొచ్చునూ వదలకుండా అవినీతికి ఉపయోగించుకున్న ఘనత తండ్రీ, కొడుకులది • చిరంజీవి హయాంలో మొదలుపెట్టిన ఇళ్లను పూర్తి చేస్తాం • తిరుపతి స్థానికులకు ప్రతి నెలా రెండో మంగళవారం దర్శనాన్ని […]
Read Moreఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు కృషి చేయండి
-దళిత , గిరిజన బలహీన వర్గాలపై దాడులను ఆపండి -నూతన డిజిపి హరీష్ కుమార్ గుప్తా ను కలిసిన ఎన్నికల నిఘా వేదిక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు చూడాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని, తప్పులు చేసిన వారిని ఎవరినీ ఉపేక్షించరాదని, నిబద్ధతతో, నిజాయితీతో ప్రజాస్వామ్యహితంగా పోలీస్ యంత్రాంగాన్ని నడిపించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, పూర్వ […]
Read Moreవైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది
-మోదీ జీ విశ్వ విజేత -రాజస్ధాన్ బిజెపి అధ్యక్షుడు సి.పి.జోషి విజయవాడ : 2024 ఎన్నికల నేపథ్యంలో మోదీ రోడ్ షో విజయవాడలో జరుగుతుంది. పదేళ్ళలో మోదీ నేతృత్వంలో దేశానికి ఎంతో మంచి జరిగింది. 60 ఏళ్ళలో గత ప్రభుత్వాలు చేయలేకపోయిన అభివృద్ధి మోదీ పదేళ్ళలో చేసి చూపించారు దేశానికి జెండాను ఇచ్చిన నేల ఇది. మోదీ జీ విశ్వ విజేత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అవినీతి లో […]
Read Moreవైసీపీకి తొత్తుల్లా పనిచేస్తున్న సీఐలు, ఎస్సైలను వెంటనే బదిలీ చేయాలి
-జగన్ తన ఓటమిని తాను ముందుగానే అంగీకరించినట్టుగా ఉంది -ఈసీకి వర్ల ఫిర్యాదు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పలువురు టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను వెలగపూడి సచివాలయంలో ఆయన కార్యాలయంలో కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ….రేపు ప్రధాన మంత్రి పర్యటన విధుల్లో ఉన్న అధికారులకు మరొక రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటు […]
Read Moreరాష్ట్రాభివృద్ది, సంక్షేమం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం
-వైసీపీ అసమర్ధ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది – సినీ నటుడు నారా రోహిత్ వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాల నాశనమైందని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. మంగళవారం నాడు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం బలుసుల పాలెం, మెట్ట గౌడ పాలెం, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంకిలో ఎన్డీయే కూటమికి మద్దతుగా నారా రోహిత్ ప్రచారం నిర్వహించారు. ఈ […]
Read More20 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ
– ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు ఢిల్లీ: ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టులో దర్యాప్తు సంస్థలు హాజరుపరిచాయి. ఈ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ, సీబీఐ అధికారులు కోరారు. దీంతో ఈ నెల 20 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. వారం రోజుల్లో కవితపై చార్జ్షీట్ను దాఖలు చేస్తామని కోర్టుకు […]
Read Moreచట్టం చేస్తమన్నరు.. ఏమైంది?
-మెదక్ కోసం యుద్ధం చేద్దామా? -రైతు బంధు రాలేదు -బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. మెదక్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మండి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చైతన్య వంతమైన మెదక్ నియోజక వర్గంలో మంచి తీర్పు ఇవ్వాలని కోరుతున్నా.. ఐదు నెలల కిందట తెలంగాణ ఎట్లా ఉండే.. […]
Read Moreజూన్ 4న వేతనంతో కూడిన సెలవు
– 13న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 13న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది.ఎన్నికల ఫలితాల తేదీ అయిన జూన్ 4న వేతనంతో కూడిన సెలవును కూడా మంజూరు చేసింది. కాగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేతనంతో కూడిన సెలవులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. […]
Read More