అవినాష్‌ను గెలిపిస్తే జైలులో కలవాలి

నన్ను గెలిపిస్తే ఇంట్లో కలవొచ్చు.. కమలాపురం సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి కమలాపురం, మహానాడు :  ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కమలాపురం బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మి లారెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కడప ఎంపీగా నన్ను గెలిపిస్తే ఇదే జిల్లాల్లో నా ఇంటికి వచ్చి కలవొచ్చు..అదే అవినాష్‌ రెడ్డిని గెలిపిస్తే జైలుకి వెళ్లి కలవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. బాబాయిని చంపిన […]

Read More

మోదీ సుద్దులు మేం వినాలా?

-మోదీ సుద్దులు మేం వినాలా? -బీజేపీ,టీడీపీ-జనసేన ముగ్గురూ తోడుదొంగలే -కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా?! -ముగ్గురూ తోడు దొంగలే -ఆయనొచ్చి మాకు శుద్ధులు చెప్తాడా? -ఇంత దిగజారిపోయి మాట్లాడే వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు -పేదల కడుపుకొట్టే నిర్ణయాలా? -కూటమికి ఎన్నికల సంఘం వత్తాసు -ఏ ఫిర్యాదు చేసినా వెంటనే స్పందన! -ఈసీ ఎందుకలా వ్యవహరిస్తోంది? -కూటమి.. ఓ తోడు దొంగల కూటమి -కూటమి స్క్రిప్ట్‌ను ప్రధాని చదివేస్తున్నారు -ప్రధాని […]

Read More

ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ సొమ్మంతా ఏ పందికొక్కులు తిన్నాయో చెప్పాలి

-ప్రజాప్రభుత్వం వచ్చాక విశాఖను ఐటి రాజధానిగా అభివృద్ధి చేస్తాం! -5 కోట్ల మంది ఆంధ్రులు గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మిస్తాం! -కూల్చడం మా బ్లడ్ లో లేదు, రుషికొండను ప్రజావసరాలకే వినియోగిస్తాం -విజయనగరం యువగళం సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విజయనగరం: రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని ఐటి రాజధానిగా తీర్చిదిద్దుతామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ […]

Read More

బీజేపీ రైతు భరోసాను ఆపేసింది!

-రైతుల నోటికాడి ముద్దను లాగేసి.. అన్నదాతల నోట్లో మట్టి కొట్టింది – మంత్రి జూపల్లి కృష్ణారావు తెల్లారితే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమవుతుందనగా నోటికాడి బుక్కను బీజేపీ లాగేసిందని, . రైతు భరోసాను ఆపేయాలని ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నాయకులు లేఖ రాశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, మరికొన్ని […]

Read More

వైకాపాకు మరో ఎదురు దెబ్బ ..

– సుజనా చౌదరి సమక్షంలో బి సి నేత కనిసెట్టి లక్ష్మణ రావు భాజాపా లో చేరిక – సుజనా కు జై కొట్టిన బీసీ నేతలు విజయవాడ, మే 7: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో రోజురోజుకు బీసీలందరూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో ఆ పార్టీ లో చేరుతున్నారు. వైయస్ఆర్ బి సి నేత కనిశెట్టి […]

Read More

అయిదేళ్లు మీకోసం కష్ట పడతా.. నాలుగు రోజులు కష్టపడండి

-అయిదేళ్లు మీకోసం కష్ట పడతా – విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికలకు సమయం నాలుగు రోజులే ఉన్నందున కూటమి శ్రేణులందరూ కష్టపడాలని, ఆ తర్వాత అయిదేళ్ళూ ప్రజల సంక్షేమం కోసం తాను కష్టపడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు దాడి అప్పారావు నాయకత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ […]

Read More

ఉపాధి కూలీలకు వేతనం రూ.400 ఇస్తాం

పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ముఖాముఖిలో పలుగు, పార పట్టి భరోసా కడప, మహానాడు : యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలతో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద ఎటువంటి వసతుల కల్పన లేదని, రోజంతా కష్టపడ్డా 200 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని కూలీలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కూలీలకు భరోసా నింపేందుకు షర్మిల […]

Read More

ల్యాండ్‌ టైట్లింగ్‌ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు?

మంచిదైతే దాని గురించి ఎందుకు దాచారు చెప్పేదొకటి..చేసేదొకటి..మడమతిప్పడం మీ పేటెంట్‌ తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళగిరి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ల్యాండ్‌, శ్యాండ్‌, వైన్‌, మైన్‌ అని ఏది వదలకుండా ప్రకృతి వనరులను దోచుకున్న జగన్‌ రెడ్డి ప్రజల ఆస్తులను కొట్టేసేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ […]

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌పై స్పందించిన కేసీఆర్‌

` ఇంటెలిజెన్స్‌ నివేదికలు మాత్రమే వస్తాయి ` వారు ట్యాపింగ్‌ చేశారో లేదో మాకేం సంబంధం – ఆ అంశం ఆరోపణకు కూడా పనికిరాదని వ్యాఖ్యలు హైదరాబాద్‌, మహానాడు : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రేవంత్‌ ప్రభుత్వం ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందని అనుకోలేదని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివేదిక లివ్వడం అత్యంత సహజమన్న ఆయన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం అసలు […]

Read More

బిజెపికి విశ్వ హిందీ పరిషత్తు సంపూర్ణ సహకారం

-సంస్ధ అఖిల భారత అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ -తెలుగుదేశం , బిజెపి, జనసేన కూటమి అభ్యర్ధుల పక్షాన ప్రచారం హిందీ, భారతీయ భాషల అభివృద్దికి అండగా నిలుస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ భరోసా నేపధ్యంలో భారతీయ జనతా పార్టీకి ప్రస్తుత ఎన్నికలలో విశ్వ హిందీ పరిషత్తు సంపూర్ణ సహకారం అందించనుందని సంస్ధ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు విశ్వ హిందీ […]

Read More