లక్షలు ఇచ్చినా వైసీపీ గెలుపు అసాధ్యం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : జగన్ పరిపాలనతో ఒక తరం నాశనమైందని, ప్రజలు ఆయనను ఎప్పటికీ క్షమించరని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో ఆయన ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్షలు ఇచ్చినా జగన్ పార్టీకి ఓటు వేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. […]
Read Moreఇదీ..జగన్ మార్క్ భూ భక్ష పథకం…
ల్యాండ్ టైట్లింగ్ చట్టం కాదు…జే గ్యాంగ్ టైట్లింగ్ చట్టం తాత,ముత్తాత జాగీరులాగా ప్రజల ఆస్తిపై కన్ను జగన్, బొత్స, ధర్మాన, సజ్జల పొంతన లేని వ్యాఖ్యలు ప్రజల కష్టార్జితానికి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు పేరేంది నీతి అయోగ్ చెప్పింది వేరు..జగన్ గ్యాంగ్ మార్పులు చేసింది వేరు రెండిరటికీ తేడాలు గమనించండి…ప్రజలు మేల్కోవాలి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మంగళగిరి: రాష్ట్రంలో పెట్టింది ల్యాండ్ టైట్లింగ్ […]
Read More1000కోట్ల సినిమానా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యాక్షన్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివ కాంబినేషన్ లో సిద్ధం అవుతోన్న భారీ బడ్జెట్ మూవీ కంగువ. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రెజెంట్, ఫాస్ట్ కలయికలో కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. సూర్య ఈ చిత్రంలో […]
Read Moreశ్రీలీల అదృష్టాన్ని ఇలా పోగొట్టుకుందా?
శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ అండ్ టాప్ హీరోయిన్. కొద్దిరోజులుగా ఆమెకు ఎందుకోగాని అదృష్టం కలిసి రావడంలేదు. గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే.. భగవంత్ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్గా నిలిచాయి. సినీ పరిశ్రమలో ఏ స్టార్స్ ఎప్పుడు వెలుగుతారో..ఏ స్టార్స్ కు ఎప్పుడు పరిస్దితులు తిరగబడతాయో చెప్పలేము. ఓ శుక్రవారం ఓవర్ నైట్ అప్పటిదాకా ఆ వీధిలో కూడా పెద్దగా తెలియనివారు ప్రపంచానికి పరిచయమై […]
Read More20 ఏళ్ల ప్రయాణం… ఎక్కడా తగ్గేదేలే?
కొలతేసి కధను ఎంచుకుని కమర్షియల్ ఫార్ములాను ఖచ్చితంగా సినిమాలో పెట్టి గురి తప్పని అకర్షణ దర్శకత్వ ప్రతిభతో తగ్గేదే లేదు అని తెలుగు సినీ పరిశ్రమలో మేటి దర్శకునిగా నిలిచిన సుకుమార్ 2004 మే 7న సినీ పరిశ్రమలోకి వచ్చి న లెక్కల మాస్టర్ ఎలాంటి లెక్కలు వేసుకోకుండా సినిమాతోనే తన జీవితం అంటూ ఆయన ప్రయాణిస్తూ తనతో చాలామందిని ముందుకు తీసుకెళ్తూ నేటితో 20 ఏళ్ళ ప్రయాణం కొనసాగించారు. […]
Read Moreఅహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ
లోక్సభ మూడో దశ పోలింగ్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్ ప్రాంతంలోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు చేరుకుని ప్రధాని ఓటు వేశారు. అనంతరం ఓటర్లను కలుస్తూ ఆప్యాయంగా పలకరించారు. వారితో కరచాలనం చేశారు. ఈ క్రమంలో ముందు […]
Read Moreనీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళం
ఎగ్జామ్ లో ఒక పేపర్కు బదులు మరో పేపర్.. కొమరం భీమ్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్ టి ఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది దీనిపై ఎగ్జామ్ కండక్ట్ చేసిన సిటీ కోఆర్డినేటర్ను […]
Read Moreజగన్ సర్కారుపై మోదీ జంగ్
– జగన్తో.. మో‘ఢీ’ – లాండ్, శాండ్, మైన్ మాఫియారాజ్ అంటూ ఆరోపణాస్త్రాలు – వైసీపీ అవినీతిపై విరుచుకుపడిన మోదీ – అమరావతినే మళ్లీ రాజధాని చేస్తామని హామీ – రాజమండ్రి, అనకాపల్లి సభల్లో ఫైర్ – జగన్ సర్కారు అవినీతిపైనే మోదీ అస్త్రాలు – చంద్రబాబు నిజాయతీపరుడని క్లీన్ సర్టిఫికెట్ – చంద్రబాబునాయుడే సీఎం అని ప్రకటన – కూటమిలో జోష్ పెంచిన మోదీ ప్రసంగాలు – మోదీ […]
Read Moreపేదల భూములను కొట్టేయాలని చూస్తున్న కబ్జాదారుడు జగన్ రెడ్డి
-విధ్వంసానికి ఓటు వేసి నష్టపోయాం -తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది -ల్యాండ్, శ్యాండ్, మైన్, వైన్ ద్వారా కోట్లు కొట్టేసిన -దుర్మార్గుడుకి గుణపాఠం చెబుదాం -గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సమర్ధుడు చంద్రబాబును సీఎం చేద్దాం -ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ, కైకలూరు రోడ్ షోలో నారా రోహిత్ ఉమ్మడి కృష్ణా జిల్లా:- తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రముఖ సినీ నటుడు […]
Read Moreవైసీపీ ఐదేళ్ల పాలనలో దోపిడీ
-కూటమికి మద్దతు ఇచ్చి ఆశీర్వదించండి -పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలు టిడిపి జనసేన బిజెపి కూటమికి మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని తమ ప్రభుత్వం ఏర్పడగానే నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక చేత్తో పథకాలు అందిస్తూనే మరోచేత్తో పన్నుల రూపంలో ప్రజల నుంచి దోపిడీ చేశారని విమర్శించారు. […]
Read More