తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షం దంచి కొడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో విజృంభించింది.. దీంతో, ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయి వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. మరో పక్క, ఈదురు గాలులతో కూడిన వర్షం కావడంతో పలుచోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు సైతం విరిగి పడ్డాయి. ఈ క్రమం లోనే విద్యుత్ వైర్లు తెగిపడి పలుచోట్లు కరెంట్ అంతరాయం కూడా ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు […]
Read Moreమే 13న రాక్షస పాలనకు ఓటుతో ఘోరీ కట్టాలి
– రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు – రాష్ట్రాన్ని దోచుకోవడం, ప్రజలను హింసించడం జగన్ నైజం – జగన్ మరోసారి సీఎం అయితే రాష్ట్రం వల్లకాడు అవుతుంది – రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అవసరం – ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర తలరాతను మార్చాలి – కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం – శాంతిపురం మండలం, అనికెర, రేగడిదిన్నెపల్లె గ్రామస్తులకు భువనేశ్వరి పిలుపు కుప్పం: […]
Read Moreమే 13 న జరిగే కురుక్షేత్ర యుద్దంలో కౌరవ వధ తప్పదు
-జగన్ రెడ్డి తిరుమల పవిత్రతను మంట గలిపారు -టీడీపీ హయాంలోనే తిరుపతి అభివృద్ది -బాబాయిని గొడ్డలితో లేపిసిన పార్టీ, కోడికత్తి, గులక రాయి డ్రామాల పార్టీ రాష్ట్రానికి అవసరమా? -తిరుపతి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మే 13 న జరగనున్న కురుక్షేత్ర యుద్దంలో కౌరవ వద తప్పని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో నిర్వహించిన […]
Read Moreతక్షణమే సహాయక చర్యలు చేపట్టండి
* జీహెచ్ఎంసీ, ట్రాన్స్కో, పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం * లోతట్టు కాలనీలు, ట్రాఫిక్, విద్యుత్ సమస్యపై సమీక్ష * సహాయక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపు హైదరాబాద్: భారీ వర్షం, ఈదురుగాలులతో రాజధాని హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే […]
Read Moreమంగళగిరిలో లోకేష్ కుటుంబ సభ్యుల ప్రచారం
-పేదరికం లేని మంగళగిరి కోసం నారా లోకేష్కు ఓటేయండి -పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపిన ప్రజలు -లోకేష్ ఐదేళ్లుగా కష్టపడుతూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు -ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే లోకేష్ లక్ష్యం -సూపర్ సిక్స్ పథకాలతో అందరికీ ప్రయోజనం మంగళగిరి టౌన్, మే 07: మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ఆలోచించి నారా లోకేష్కు ఓటేయాలని ఆయన కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. మంగళగిరి పట్టణం […]
Read Moreనమో అంటే నమ్మించి మోసం చేయడం
-కేసీఆర్ చరిత్ర హీనుడు గా మారిపోతాడు -వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం లో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ : ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావు. వరంగల్ లాంటి చారిత్రాత్మక ప్రాంతం కేసీఆర్ హయాంలో మసకబారిపోయింది. కొండా సురేఖ అడిగిన గుడి, చర్చి, మసీదు కు జూన్ 30 లోపు న కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తా. మే 9 నాటికి రైతు భరోసా పూర్తి చేస్తానని […]
Read Moreఅల్లాటప్పాగా నేను సీఎం కుర్చీలోకి రాలేదు
ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు మోదీ వస్తున్నాడు? -కారును తూకానికి అమ్మాల్సిందే -వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి తులసి వనంలో గంజాయి ఉన్నట్లు ఎర్రబెల్లి, ఆరూరి రమేష్ లాంటి వారు వరంగల్ లో ఉన్నారు. భూములు ఎక్కడ కనిపించినా గద్దల్లా వాలి, అనకొండ లా మింగేవాళ్లు బీఆర్ఎస్ తరుపున వరంగల్ ను పట్టి పీడుస్తున్నరు. బీఆర్ఎస్, బీజేపీ వేరు వేరు కాదు.. చీకటి ఒప్పందం చేసుకోని బీఆర్ఎస్ […]
Read Moreపెద్దిరెడ్డి కొవ్వు కరిగిస్తా
-ఓటమి భయంతో జగన్ లో ఫ్రస్టేషన్ -అధికారం కోసం నాడు జగన్ ముద్దులు…నేడు గుద్దులు -పెట్రోల్, డీజిల్, విద్యుల్ ఛార్జీలన్నీ బాదుడే బాదుడు -సంపదంతా తన వద్దే ఉండాలనే భావనలో జగన్ -పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తా -జగన్ మద్యం దందాలో నీ వాటా ఎంత పెద్దిరెడ్డి.? -అవినీతి సొమ్మును జూన్ 4 తర్వాత కక్కిస్తా -ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడతా…అండగా ఉంటా -కుప్పం తో సమానంగా […]
Read Moreరైతుబంధు మంజూరైనా కావాలనే ఆపారు…
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చౌటుప్పల్, మహానాడు : రాష్ట్రంలోని రైతాంగ సోదరులకు అమలులో ఉన్న రైతు బీమా, రైతుబంధు పథకం కింద రూ.7624 కోట్లు మంజూరు చేశాం. కొంతమంది సీఎంపై ఫిర్యాదులతో అవి నిలిచిపోయాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. చౌటుప్పల్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. బీజేపీ వ్యాపారుల పార్టీ…ఓటు వేస్తే వృధా అవుతుందని పేర్కొన్నారు. భువనగిరి లోక్సభ స్థానం కాంగ్రెస్కు కంచుకోట. […]
Read Moreవైసీపీ కొంపముంచుతున్న జగన్ ఆవేదన
– ఎన్నికల సంఘంపైనా వైసీపీ ఎదురుదాడి – ఈసీపై అభాండాలు వేసిన సీఎం జగన్ – ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదన్న జగన్ – జగన్ వేదనతో చేసిన వీడియోలు వైరల్ – పులి ఏడవకూడదంటూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు – జగన్ను అనుసరిస్తూ ఈసీపై దాడి పెంచిన మంత్రులు, నేతలు అధికారులను బదిలీ చేస్తే వారి మనోధైర్యం దెబ్బతింటుందట – ఎన్నికల సంఘం పక్షపాతంతో పనిచేస్తోందట – ఈసీ […]
Read More