-బీసీ లకు కూటమి భరోసా – పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి బిసి లకు బడుగు, బలహీనవర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ లో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ […]
Read Moreమోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది…
-కిషన్రెడ్డి ఎంపీ అయినా ఒరిగేదేం లేదు -అంబర్పేట్ కుంటలోనే వచ్చే బతుకమ్మ -కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంబర్పేట్, మహానాడు: మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. అంబర్పేట్ కార్నర్ మీటింగ్లో సోమవారం ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. పదేళ్లుగా మోదీ అధికారంలో ఉన్నా కిషన్రెడ్డి అంబర్పేట్ బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయించలేదు? హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే అణా పైసా పేదలకు ఇప్పించలేదు? బండి పోతే […]
Read Moreల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై సాక్షి అవాస్తవాల ప్రచారం
-2019 జూలైలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు -నవంబరులో నీతి ఆయోగ్ కొన్ని మార్గదర్శకాలిచ్చింది -నవంబరులో పరీక్షలైతే జూలైలోనే పాసయ్యాయా జగన్రెడ్డి -లోపాలున్నాయని మూడుసార్లు కేంద్రం వెనక్కు పంపలేదా? -పయ్యావుల మంచిదని చెప్పిన తర్వాత మూడుసార్లు మార్చారు -ఈటీవీలో సునీల్కుమార్ ఇంటర్వ్యూను వక్రీకరించడం దారుణం -ఆయన మీ ప్రభుత్వ సలహాదారుడని ఎందుకు సాక్షి ప్రచురించలేదు -ఈటీవీ ఇంటర్వ్యూతో రామోజీ, చంద్రబాబుకు ఏమిటి సంబంధం? -రామోజీకి వై.ఎస్.భారతిరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి […]
Read Moreల్యాండ్, శాండ్, వైన్, మైన్ లో కోట్లు దోచేశారు
అవినీతే వైసీపీ అజెండా జగన్ కు రాజకీయ వారసత్వంపై ఉన్న శ్రద్ధ… ప్రాజెక్టులను పూర్తి చేయడంలో లేదు పోలవరం, సుజల స్రవంతి ప్రాజెక్టులను గాలికొదిలేశారు చెరకు రైతులకు, మత్స్యకారులకు అండగా ఉంటాం రైల్వే కార్యాలయాలకు భూమి ఇవ్వని ప్రభుత్వం ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అనకాపల్లి ఎన్డీఏ ఎన్నికల సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీది అభివృద్ధి మంత్రమయితే… వైఎస్ఆర్ […]
Read Moreమన తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తి పత్రాలపై జగన్ బొమ్మేంటి?
-రాష్ట్రాన్ని కాపాడుకునే ఆక్సిజన్ ఎన్డీఏ కూటమి -డబుల్ ఇంజిన్ సర్కారుతో.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాం -2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం -ప్రతి సారీ ఒక డ్రామాతో వచ్చి ప్రజల్ని దగా చేస్తున్నాడు -మొన్న తండ్రి మరణం, నిన్న బాబాయి బాత్రూం మర్డర్, ఇప్పుడు గులకరాయి -రాష్ట్ర భవిష్యత్తుకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు -మోదీ నాయకత్వంలో దేశం, ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లబోతోంది […]
Read Moreరేవంత్ను తీసుకెళతామంటే చూస్తూ ఊరుకోం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర, మహానాడు : మధిర నియోజకవర్గం చింతకాని మండల కేంద్రంలో సోమవారం కార్నర్ మీటింగ్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. గత పాలకుల మాదిరిగా రాష్ట్ర సంపదలను దోచుకోవడం లేదు. వారు దోచిన సొమ్మును అమెరికా, సింగపూర్లో పెట్టారని విమర్శించారు. మేం తెచ్చిన తెలంగాణలో ప్రజల జీవితాల్లో మార్పు కోసం చేస్తున్న కృషిని చూడలేక […]
Read Moreసాక్షి కథనంపై పరువు నష్టం దావా వేస్తాం
-బీజేపీ నేతలు పైలా, బేసు, అడ్డూరి అభూత కల్పన తో, తాడేపల్లి డైరెక్షన్ లో సాక్షిలో ప్రచురితమైన కథనంపై పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. బీజేపీ ఎన్నికల కార్యాలయం లో నాయకులు పైలా సోమినాయుడు, పోతిన బేస్ కంఠేశ్వరుడు, అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి గెలుపు ఏకపక్షం కానుందని, కూటమి అధికారం చేపట్టనుందని తెలిసి తట్టుకోలేక అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. […]
Read Moreకొండప్రాంత వాసుల కష్టాలు తీరుస్తా
– విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కొండప్రాంత వాసుల కష్టాలు తీరుస్తానని, వారికి అండగా ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భరోసా ఇచ్చారు.. ప్రచారంలో భాగంగా 46 డివిజన్ భిమన వారి పేట కొండ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని మౌలిక సదుపాయాలను కల్పించాలని సుజనాను స్థానికులు కోరారు. రేషన్ కార్డులు […]
Read Moreనిర్మాణదారుల సమస్యలను పరిష్కరిస్తా
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ : నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించి భవన నిర్మాణ కార్మికులకు బిల్డర్లకు అండగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ చైర్మన్ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం భవానీపురం ఎస్ కన్వెన్షన్ సెంటర్లో విజయవాడ బిల్డర్స్ కాంట్రాక్టర్స్ – బిల్డింగ్ వర్కర్స్ ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుజనా […]
Read Moreకాకాణి రాక్షస పాలనపై సర్వేపల్లి ప్రజల్లో తిరుగుబాటు
కల్తీ మద్యంతో ఏడుగురి ప్రాణాలు పోయినా మార్పు లేదు ఇప్పుడు మళ్లీ మద్యం కేసుల్లో 15 మంది జైలుకు పోయారు ఇంటి బిడ్డలా ఆదరిస్తున్న ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటా టీడీపీ రాగానే రీ సర్వేతో పాటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి, మహానాడు : తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ […]
Read More