-నవ మాఫియాలే జగన్ రెడ్డి నవరత్నాలు -పాపాపు సొమ్ముతో పెద్దిరెడ్డికి కొవ్వెక్కింది -పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు, కొడుకు ముగ్గురు కలిసి చిత్తూరు జిల్లాను దోచేశారు -పెద్దిరెడ్డిని మంత్రిని చేసింది దోపిడీ చేయడానికా? -కూటమి ప్రభుత్వం వస్తే ఆగేది సంక్షేమ పథకాలు కాదు..ఆగేది మీ భాధలు, జగన్ దోపిడీ -జగన్ కి రోషం ఉంటే లాండ్ టైటిలింగ్ యాక్టును బేషరతుగా రద్దు చేయాలి -తంబళ్లపల్లెకు అగ్రీ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొస్తాం – […]
Read Moreల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం
ఆర్యవైశ్యుల సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు : కూటమి అధికారంలోకి వచ్చాక జూన్-4 తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండవ సంతకం ల్యాండ్ టైౖటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చేస్తారని చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జనం భూములు, ఆస్తులను కబ్జాకోరుల పరం చేసే దొంగ చట్టంపై ఒక్క క్షణం కూడా ఉపేక్షించబోమని చంద్రబా బు స్పష్టమైన హామీఇచ్చారని గుర్తుచేశారు. ఆదివారం చిలకలూరిపేట వాసవీ గ్రాండ్స్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ […]
Read Moreడీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ
– ఈసీపై ఫలించిన కూటమి ఒత్తిళ్లు ఊహించిందే జరిగింది. ఆలస్యమైనప్పటికీ ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్రెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకూ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వైనం అధికార వైసీపీకి షాక్ నిచ్చింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని […]
Read More‘ఫ్యాను’కు ‘ఫ్యామిలీ’ పోటు
– కొంపలో కుంపటి! – జగన్ పార్టీకి కుటుంబపోరు – జగన్పై చెల్లెళ్ల తిరుగుబాటు – షర్మిల ప్రశ్నలకు జగన్ ఉక్కిరిబిక్కిరి – వివేకా హంతకులకు జగనన్న రక్షకుడంటూ నిందలు – జగనన్నకు మెదడు పనిచేయడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు – బూడి ముత్యాలనాయుడికి ఓటేయద్దన్న సొంత కొడుకు – మా నాన్నకు ఓటేయద్దని రోడ్డెక్కిన పుత్రరత్నం – మా నాన్నను నమ్మవద్దన్న ముగ్రగడ కూతురు క్రాంతి చైతన్య – పవన్కు […]
Read Moreభూ యాజమాన్య హక్కు చట్టం ప్రజల పాలిట శాపం
రెవెన్యూ అధికారులకు అధికారంతో సమస్యలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య గుంటూరు, మహానాడు : రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు చట్టాన్ని అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా మారుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య పేర్కొన్నారు. జనచైతన్య వేదిక హాలులో భూ యాజమాన్య హక్కు చట్టం అమలు పూర్వ పరాలు – సమస్యలు అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు […]
Read Moreనెలరోజుల్లో కూటమి ప్రభుత్వం
సత్తెనపల్లి రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం 28వ వార్డులో ఆదివారం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. భారీ ర్యాలీతో పట్టణ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ సత్తెనపల్లి పట్టణంలో అభివృద్ధి జరిగిందని స్థానిక నేతలు చెబుతున్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలి. డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా లేవు, ఆయా […]
Read Moreసినిమా ముచ్చటే లేదు?
టాలీవుడ్ ఎప్పుడూ సమ్మర్ రిలీజ్ లపై పెద్దగా ఆసక్తి చూపించదు. హాలీడేస్ సీజీన్ అయినా! ఎందుకనో సమ్మర్ రిలీజ్ అంటే దర్శక-నిర్మాతలు వెనకడుగు వేయడం అంతకంతకు సన్నగిల్లుతుంది. ఐదారేళ్ల క్రితం కనీసం ఒక అగ్రహీరో సినిమా అయినా థియేర్టోఆడేది. ఇప్పుడా సన్నివేశం ఎక్కడా కనిపిచండం లేదు. హీరోలంతా పండగ సీజన్లనే టార్గెట్ చేయడంతో స్టార్ హీరోలు సమ్మర్ కి కరువుతున్నారు. టైర్-2 హీరోలు కూడా పండగల్నే టార్గెట్ చేస్తున్నారు. బాలన్ […]
Read More“గం..గం..గణేశా” సెకండ్ సింగిల్ ‘పిచ్చిగా నచ్చాశావే’ రిలీజ్
“బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా “గం..గం..గణేశా”. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది […]
Read Moreరాధికా శరత్ కుమార్ కలయికలో ‘తలమై సెయల్గమ్’
భారతదేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్యమం జీ5. పలు భాషల్లో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్లతో ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్రమంలో సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టీజర్ను విడుదల చేశారు. తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టబయలు చేసే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇది రూపొందింది. 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటికల్ […]
Read More“నెట్ఫ్లిక్స్లో హీరమండి భారతదేశపు గేమ్ ఆఫ్ థ్రోన్స్”
సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి: డైమండ్ బజార్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు మరియు విమర్శకులు ఒకే స్వరంతో ప్రశంసలు కురిపిస్తూ, “నేను చూసిన అత్యుత్తమ సిరీస్లలో ఒకటి. ఇది ఒక కళాఖండం” అని అభిప్రాయపడుతున్నారు. ఓటీటీ ప్రపంచంలోకి సంజయ్ లీలా బన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్తో అడుగుపెట్టారు. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది క్రౌన్, బ్రిడ్జర్టన్, […]
Read More