-తన తండ్రి మరణానికి కారణం రిలయన్స్ అని దాడులు చేయించి…అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ వ్యక్తికే ఎంపీ పదవిచ్చాడు -జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో ప్రజల భూములకు రక్షణ కరువు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై నీ బొమ్మెందుకు జగన్? సంక్షేమానికి బడ్జెట్ లో టిడిపి 19.15% పెడితే జగన్ పెట్టింది 15.8% మాత్రమే దేశంలో మోదీ గ్యారెంటీ – రాష్ట్రంలో కూటమి షూరిటీ సూపర్ హిట్ శవరాజకీయాలతో వృద్ధులను […]
Read Moreఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు విన్నపం
సామవేదం షణ్ముఖశర్మ ఇది ఎన్నికల సమయం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత ప్రధానమైనవి కానీ, ప్రపంచ వ్యాప్త పరిణామాలు గమనిస్తే ఈ ఎన్నికలు మరీ కీలకం. దేశ భవితవ్యాన్ని, ప్రజాస్వామ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రతి పౌరుడు స్పందించవలసిన తరుణమిది. ఎండలెక్కువగా ఉన్నాయనో, ఎవరు ఎన్నికైతే మనకేమనే ఉదాసీనత చేతనో, నేనొక్కడినే ఓటు వేయకపోతే ఏమైంది అనే భావన చేతనో, బద్ధకం చేతనో ఇంట్లో కూర్చోకుండా దేశం పట్ల బాధ్యతతో […]
Read Moreనీకు పరువు కూడా ఉందా ధనుంజయ్ రెడ్డి…
బెదిరించాలన్న ప్రయత్నం మానుకో… ఈసీకి ఫిర్యాదు చేస్తే దావా వేస్తావా వైసీపీ మేనిఫెస్టోతో నీకేం పని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు : సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. తనను బెదిరించా లన్న ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై అధికారులకు ఇక స్పష్టతనిచ్చి ప్రక్రియను ఈ నెల 6వ తేదీ వరకు పొడగించాలని […]
Read Moreహామీలు నెరవేర్చకుండా జగన్ మోసం
పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ నరసరావుపేట, మహానాడు : తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి – బెల్లం కొండ రహదారిలో కల్వర్టులు ఇంకా పూర్తి చేయలేదని, గుంతల రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. కృష్ణా నదిపై వారధి నిర్మించిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ […]
Read Moreఐదేళ్ల అరాచకానికి మరో పదిరోజుల్లో ఫుల్ స్టాప్
-దోపిడీదారులు, భూ కబ్జాకోరుల ముఠా నాయకుడు జగన్ రెడ్డి -ఫ్యాన్ని చిత్తు చేసి చెత్త ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేద్దాం -కుట్ర దారుల నుండి ప్రజల్ని రక్షించేందుకే కూటమిగా వస్తున్నాం -ప్రజల భూములపై హక్కుల్ని కూడా వారికి లేకుండా చేస్తున్నాడు -ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూముల్నీ కబ్జా చేసే కుట్ర చేశాడు -దోపిడీ కొనసాగదనే భయంతో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు -కాలు కదిపినా కప్పం కట్టమనే వ్యక్తి నూజివీడు ఎమ్మెల్యే […]
Read Moreప్రత్తిపాటి సమక్షంలో టీడీపీలో చేరికలు
చిలకలూరిపేట, మహానాడు : చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలో శనివారం చిలకలూరిపేట 17వ వార్డుకు చెందిన 20 ఎస్సీ కుటుంబాలు, బొప్పూడి నుంచి 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. పుల్లారావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎస్, డీజీపీని బదిలీ చేయకుండా రాష్ట్రంలో నిష్పాక్షిక ఎన్నికలు అసాధ్యమని తెలిపారు.
Read Moreతాతముత్తాతల ఆస్తులపై జగన్ ఫొటోలు ఎందుకు?
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు బొల్లాపల్లి మండలంలో మక్కెనతో కలిసి ప్రచారం వినుకొండ, మహానాడు : ఎప్పుడో తాతముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులపైనా జగన్ ఫొటోలు ఎందుకో ఇకనైనా వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం బొల్లాపల్లి మండలం హనుమాపురంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జనం ఆస్తులపై జగన్రెడ్డి ఫొటో […]
Read Moreపవన్కళ్యాణ్ సభ ఏర్పాట్ల పరిశీలన
పొన్నూరు, మహానాడు : పొన్నూరు నియోజకవర్గంలో ఆదివారం జనసేన అధినేత పవన్కళ్యాణ్ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాట్లను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పరిశీలించారు. అనంతరం పొన్నూరు టీడీపీ అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్రతో ఏర్పాట్లపై చర్చించారు.
Read Moreభూ కబ్జా చట్టాన్ని చెత్త బుట్టలో వేయండి
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ త్రిపురాపురం, బాలాజీనగర్ తండాలలో ప్రచారం సత్తెనపల్లి, మహానాడు : నకరికల్లు మండలం త్రిపురాపురం, బాలాజీనగర్ తండా గ్రామాలలో శనివారం ఎన్నికల ప్రచారంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో మన భూములపై ఆయన బొమ్మ వేసుకుంటున్నాడని, ఆ తర్వాత భూములను కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఆ చట్టాన్ని చెత్త బుట్టలో వేయాలని […]
Read Moreఎన్నికల్లో అక్రమాల నివారణకు సమన్వయకర్తలు
సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నియామకం విజయవాడ, మహానాడు : ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి, అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా వేదికను ఏర్పాటు చేసింది. 13 ఉమ్మడి జిల్లాలకు 13 మంది రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్, ఉన్నత పౌర సమాజ ప్రతినిధులను ఎన్నికల నిఘా సమన్వయకర్తలుగా నియమించినట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చైర్మన్ జస్టిస్ జి. భవానిప్రసాద్, ఉపాధ్యక్షుడు ఎల్వి.సుబ్రహ్మణ్యం, కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్కుమార్, సంయుక్త […]
Read More