పొన్నూరులో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీ దౌర్జన్యం

పవన్‌ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ ధ్వంసం పొన్నూరు, మహానాడు:పొన్నూరులో ఆదివారం జరగనున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్‌ను శనివారం అర్ధరాత్రి వైసీపీ అభ్యర్థి అంబటి మురళీ, అతని అనుచరులు ధ్వంసం చేయించారు. హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పరిశీలించారు. ఓటమి భయంతోనే అంబటి మురళీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటీవలే సత్తెనపల్లిలో అంబటి మురళీ సాగించిన […]

Read More

అభివృద్ధిలో మంగళగిరిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

-పిల్లలను చూసుకోవాలన్నా, పరిశ్రమలను నడపాలన్నా మహిళలకే సాధ్యం -స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి మంగళగిరి: ఇంట్లో పిల్లలను చూసుకోవాలన్నా, పరిశ్రమలను నడపాలన్నా అది మహిళలకే సాధ్యమని నారా బ్రాహ్మణి అన్నారు. తగినంత ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైనా మహిళలు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి వైష్ణవి ఫంక్షన్ హాల్ లో జరిగిన స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో ఆమె […]

Read More

వివేకా హత్య వెనుక మీ హస్తం లేకుంటే భయమెందుకు?

-జగన్‌ మానసిక పరిస్థితిపై భయంగా ఉంది -చంద్రబాబుతో కలిసినట్లు ఆధారాలు ఉన్నాయా? -పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు కడప, మహానాడు: చంద్రబాబుతో చేతులు కలిపినట్లు జగన్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి స్పందించారు. జగన్‌ ఏదో ఊహల్లో ఉన్నట్లు ఉంది. జగన్‌ వైఖరి మాలోకంను తలపిస్తుంది. నా జన్మకు నేను చంద్రబాబు ను ఒక్కసారి మాత్రమే కలిశాను. కొడుకు పెళ్లికి పిలవడానికి మాత్రమే వెళ్లా. ఆనాడు వైఎస్సార్‌ కూడా […]

Read More

బీజేపీ అభ్యర్ధి సీఎం రమేష్ పై దాడి…అరెస్ట్

– మాడుగులలో వైసీపీ వర్సెస్ బీజేపీ – డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు అనుచరుల దౌర్జన్యం – పోలీసుస్టేషన్ ముందు రమేష్ ధర్నా – రమేష్ ఉన్న పోలీసు వాహనంపైనే వైసీపీ దాడి – రమేష్ కారు, పలు వాహనాలు ధ్వంసం – అయినా ముత్యాలనాయుడుపై కేసు పెట్టని పోలీసులు – హత్యాయత్నం కేసు పెట్టాలని రమేష్ డిమాండ్ – చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు – రమేష్ అరెస్టును […]

Read More

బీజేపీ వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు

-రాష్ట్రంలో ఆ పార్టీకి జగన్‌, బాబు తొత్తులు -వారికి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే -పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు కడప, మహానాడు: కడప టౌన్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బహిరంగ సభలో కడప ఎంపీ అభ్యర్థి, పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. బాబు, జగన్‌ ఇద్దరు బీజేపీకి తొత్తులు. బీజేపీ ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతోంది. ఆ మంటల్లో బీజేపీ చలి కాచుకుంటోందని ధ్వజమెత్తారు. ముస్లింలకు […]

Read More

అరాచక పాలనకు ముగింపు పలకండి

– విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కూటమి అభ్యర్థుల గెలుపు ఏపీకి చాలా అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. శనివారం పూర్ణానందం పేట, పెజ్జోని పేటలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి అభ్యర్థులు గెలుపు ఏపీకి చాలా అవసరమని, ప్రజలందరిలో మార్పు రావాలన్నారు. గత ఎన్నికల్లో జగన్ […]

Read More

సుజనాను అభినందించిన బాల్య మిత్రులు

ఎపుడో కలసి మెలసి వున్న బాల్య మిత్రులు బీజేపీ పశ్చిమ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరు) ను శనివారం నాడు స్నేహ పూర్వకంగా కలిశారు వారందరినీ పేరు పేరునా సుజనా చౌదరి పలుకరించి వారందరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సుజనా భారీ మెజార్టీ తో గెలవాలని ఆకాంక్షించారు. సుజనా గెలుపునకు తాము అందరం సహకరిస్తా మని వాగ్దానం చేశారు.

Read More

బెయిల్‌పై ఉన్న వారు దేశాన్ని ఉద్ధరిస్తారా?

రేవంత్‌, రాహుల్‌పై బీజేపీ నేత ప్రభాకర్‌ హైదరాబాద్‌, మహానాడు: ఇండీ కూటమికి సంబంధించిన స్టార్‌ క్యాంపెయినర్లు వివిధ రకాల కేసుల్లో (ఆర్థిక నేరాలు, ఏసీబీ, మనీలాం డరింగ్‌, పరువునష్టం దావా కేసులు) శిక్షపడి జైలులో ఉన్నారు. లేదా వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్‌ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. వీళ్లా ప్రజలకు గ్యారంటీ ఇచ్చేదని రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ నేత ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. […]

Read More

డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలు

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సి కల్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ […]

Read More

ముంబైలో ‘డబుల్ ఇస్మార్ట్’ కీలక, లెన్తీ షెడ్యూల్

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని వారి బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’ షూట్‌ను తిరిగి ప్రారంభించారు. 2024లో అత్యంత క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటైన ఈ సినిమా షూటింగ్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ లెన్తీ, కీలకమైన షెడ్యూల్‌లో మేకర్స్ ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ముంబైలో జరిగే ఈ […]

Read More