– డవృద్ధుల క్షోభ మీకు తగలక మానదు – పెన్షన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిప్పి అవస్తలు పెట్టారు – సీఎస్ జవహర్ రెడ్డిని హెచ్చరిస్తున్నా.. – ప్రజలు ఏడిస్తే సైకో ముఖ్యమంత్రికి ఆనందంగా ఉంటోంది – జగన్ రెడ్డికి ఫోటోల పిచ్చి పరాకాష్టకు చేరింది – ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాం, మీ భూములు కాపాడతాం – మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాం – వెలిగొండను […]
Read Moreముస్లిం రిజర్వేషన్ల రద్దు పిటిషన్ వేయించింది నువ్వేగా జగన్…
` ఆర్.కృష్ణయ్య వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకోలేదు? ` సుప్రీంకోర్టులో కేసు ఇంకా కొనసాగుతోంది ` ఆర్థిక, సామాజిక వెనుకబాటు ప్రాతిపదికనే రిజర్వేషన్లు ` ముస్లిం రిజర్వేషన్లను కాపాడిరది చంద్రబాబే ` ఈ అంశం ఆర్టికల్ 16 ప్రకారం రాష్ట్ర పరిధిలోనిది ` టీడీపీ నేత, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మంగళగిరి, మహానాడు : ముస్లింలకు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషిన్ వేసింది […]
Read Moreనారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన నంద్యాల ముస్లిం ప్రముఖులు
ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కలిసిరావాలన్న నారా లోకేష్ పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ ఆధ్వర్యంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన షేక్ అబ్బాస్ తో పాటు 100 మంది అనచరులు, మాజీ కౌన్సిలర్ షేక్ ముర్తుజావలి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. నంద్యాల పట్టణం ఎస్ ఎన్ కల్యాణ మండపంలోని యువగళం క్యాంప్ లో వీరందరికీ […]
Read Moreహోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసు నిందితులకు బెయిల్ మంజూరు
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసులో టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీ కృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీత లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరు పర్చరగా.. వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. […]
Read Moreమంత్రి దామోదర్ రాజనర్సింహతో దీపా దాస్ మున్షీ భేటీ
సంగారెడ్డి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ తో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ సంగారెడ్డి లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కర్ గెలుపు కోసం అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంట్ నియోజక […]
Read Moreఆస్తి కోసం భర్తను గొలుసులతో కట్టేసిన భార్య
మేడ్చల్ – ఘట్కేసర్ మున్సిపాలిటీ లోని అంబేద్కర్ నగర్లో నివాసం ఉండే భార్యాభర్తలు పత్తి కృష్ణ (50), భారతి (45) మధ్య రెండు ఫ్లాట్ల విషయంలో గొడవ జరిగింది. భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోగా, కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య మూడు రోజుల క్రితం పట్టుకొచ్చి గొలుసులతో కట్టి ఇంట్లో బంధించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెళ్లి కృష్ణను విముక్తి చేయగా, 3 రోజుల […]
Read Moreఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కు జూన్ 14 తో గడువు
ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోని వారు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలి, ముందుగా చేసుకున్న వారు Accept / Rejected అయ్యిందా అని తెలుసుకోవటానికి మీ అప్లికేషన్ స్టేటస్ ను చూసుకోవాలి. ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఆధార్ రద్దు అయ్యే అవకాశం ఉంది. డాక్యుమెంట్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్ రెండు వేరు. బయోమెట్రిక్ అప్డేట్ అయ్యాక కూడా డాక్యుమెంట్ అప్డేట్ […]
Read Moreప్రకాశం జిల్లా వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే
ప్రకాశం జిల్లాని సశ్యశ్యామలం చేస్తాం వెలిగొండను వైసీపీ నిర్లక్ష్యం చేసింది ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తానన్న జగన్ ఖాళీ సొరంగాలు ప్రారంభించాడు వైసీపీ ఎమ్మెల్యేలు అందలం ఎక్కితే మన భవిష్యత్తుని చంపేస్తారు కూటమి ప్రభుత్వంలో తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పునరుద్దరణ కూటమి అభ్యర్ధుల్ని గెలిపించండి.. మీ కష్టంలో నేనుంటా […]
Read Moreరివర్స్ టెండరింగ్తో జలయజ్ఞం…ధనయజ్ఞం
` సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన జగన్రెడ్డి ` సైకో పాలనలో ఎడారిగా మారిన రాష్ట్రం ` ఎన్నికల జిమ్మిక్కుల కోసం ఉత్తుత్తి ప్రారంభాలు ` ఉద్దేశపూర్వకంగా పోలవరాన్ని గోదాట్లో ముంచాడు ` సాగునీటి ప్రాజెక్టులను ఎండగట్టాడు ` చంద్రబాబు ఐదేళ్లలో రూ.68,293 కోట్లు ఖర్చు ` జగన్ ఐదేళ్లలో రూ.39,052 కోట్లు మాత్రమే.. ` దేనికి ఖర్చు పెట్టారో లెక్కలు కూడా తెలియని వైనం ` జలయజ్ఞం పేరుతో […]
Read Moreకూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో గంజాయి మాఫియాపై ఉక్కుపాదం
ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం జగన్ పచ్చి అబద్ధాల కోరు మద్యపానాన్ని నిషేధించాకే ఓటు అడుగుతానన్నావ్… ఆ మాట ఏమైంది..? ప్రకటనల మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు మంచి చేయడంలో లేదు ప్రకృతి సంపద కొల్లగొట్టి వైసీపీ నాయకులు కోట్లు దోచుకున్నారు నాడు-నేడు అంటూ గొప్పలు… ఐదేళ్లలో 7,300 స్కూల్స్ మూత కైకలూరును స్మార్ట్ మున్సిపాలిటీగా మారుస్తాం జర్నలిస్టులను సైతం వైసీపీ ప్రభుత్వం వేధించింది కైకలూరు […]
Read More