నిస్సిగ్గుగా ట్రోల్స్ చేస్తుంటే పోలీసులు ఏమయ్యారు? ఉమెన్ ట్రాఫికింగ్లో దేశంలోనే మూడో స్థానం డ్రగ్స్, గంజాయికి క్యాపిటల్గా మార్చారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని విలేఖరుల సమావేశం లో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. అసలు శాంతి భద్రతల విషయం లో ఈ ప్రభుత్వం […]
Read Moreరాహుల్ గాంధీ సభను దిగ్విజయం చేయండి
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల్, మహానాడు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న గద్వాల్ జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించే రాహుల్ గాంధీ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎర్రవల్లిలో సభాస్థలి ప్రాంగణం, హెలీప్యాడ్, పార్కింగ్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో మంత్రి పర్యవేక్షించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీటి, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని […]
Read Moreఉమ్మడి రాజధానికి కుట్రలు చేస్తున్నారు
తెలంగాణ తలరాతను మార్చే ఎన్నికలవి మాజీ మంత్రి హరీష్రావు కరీంనగర్, మహానాడు: కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్కు మద్దతుగా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కంపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును, తలరాతను మార్చే ఎన్నికలని పేర్కొన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారు. వాళ్ల ఆటలు సాగకూడదనుకుంటే బీఆర్ఎస్’ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆరు […]
Read Moreదేశంలో వసూలు చేస్తున్నదంతా మోదీ టాక్స్
-ఎలక్ట్రోరల్ బాండ్లతో రాబట్టుకోవడమే లక్ష్యం -మళ్లీ వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు ఖాయం -టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ హైదరాబాద్, మహానాడు: దేశంలో ప్రస్తుతం మోదీ టాక్స్ నడుస్తుందని, దేశ ప్రజల నుంచి వసూలు చేసిన టాక్స్ను 21 మంది పారిశ్రామిక వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నాడని, ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా కార్పొరేట్ల నుంచి ఆ టాక్స్ తీసుకుంటున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ విమర్శించారు. […]
Read Moreకూటమి నేతల రాకతో జోష్
టీడీపీ నాయకుడు అబ్దుల్ అజీజ్ నెల్లూరు, మహానాడు: నెల్లూరు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో టీడీపీ నాయకుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. మూడు పార్టీల కలయికతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆశ చిగురించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ నెల్లూరు పర్యటన కూటమి శ్రేణుల్లో జోష్ నింపిందని వివరించారు. ఈ సమావేశంలో కోటం రెడ్డి […]
Read Moreసత్తెనపల్లిలో కన్నా ఫణీంద్ర ప్రచారం
ఘనస్వాగతం పలికిన కూటమి శ్రేణులు సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం 30వ వార్డులో శుక్రవారం సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకుడు కన్నా ఫణీంద్ర ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయనకు పట్టణ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. వార్డు లో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ సందర్భంగా ఫణీంద్ర మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా రూ.15 వేలు […]
Read Moreబీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి ప్రచారం
సికింద్రాబాద్, మహానాడు: పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేటలో బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావుగౌడ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై ఓటర్లకు వివరించారు. వారికి అడుగడుగునా మంగహారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల పాలనలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. […]
Read Moreజగన్ కు రాష్ట్ర భవిష్యత్తు పట్టదు
• భయపెట్టి ఓట్లు అడుగుతున్న జగన్ • టీడీపీ నిర్మాణం… బీజేపీ శక్తి… జనసేన పోరాటం… రాష్ట్ర ప్రగతికి చోదకాలు • విజన్ 2047లో రాష్ట్ర యువత నుంచే అధిక భాగస్వామ్యం ఉండాలి • నెల్లూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం • నెల్లూరు ప్రజాగళం సభలో ప్రసంగించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో దణ్ణం పెట్టి ఓట్లు అడిగిన జగన్- ఇప్పుడు వేలు చూపించి ప్రజలను భయపెట్టి […]
Read Moreజగన్ రెడ్డి విధ్వంస పాలనకు చరమగీతం
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: నకరికల్లు మండలం నకరికల్లు అడ్డరోడ్డు, చల్లగుండ్ల గ్రామాలలో శుక్రవారం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్రెడ్డి విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన జగన్ మద్యం నిషేధం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రత్యేక హోదా, పోలవరం, […]
Read Moreబందిపోటుకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్దం
-ఇవి ధర్మం, అధర్మం, విధ్వంసం-అభివృద్ధికి జరిగే ఎన్నికలు -సైకో మళ్లీ వస్తే రాష్ట్రానికి ప్రజలకు భవిష్యత్తు ఉండదు… ఆస్తులకు రక్షణ ఉండదు -ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైనే రెండవ సంతకం -ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాది -నెల్లూరు-తిరుపతి-చెన్నైని ట్రైసిటీగా అభివృద్ధి చేస్తాం -మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుగడ్డపైనే పుడతా -నెల్లూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు […]
Read More