జగన్ ను వదిలిపెట్టం

-ఎన్నాళ్లీ కుల,మతాలపేరుతో కుంపట్లు? -ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చిందే కూటమి మ్యానిఫెస్టో! -మేలుకో ఆంధ్రుడా… -యూనిఫైడ్ పోర్టల్, జాబ్ నోటిఫికేషన్ తో ఉద్యోగాలు భర్తీచేస్తాం -చేసిన తప్పుకు జగన్ ను వదిలిపెట్టం…చట్టపరిధిలో చర్యలు తప్పవు -ముస్లింలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు… గుండెల్లో పెట్టుకుంటాం -నంద్యాల యువగళం సభలో టిడిపి యువనేత నారా లోకేష్ నంద్యాల: యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల పాదయాత్రలో నేనుచూసిన ప్రజల కష్టాలను చంద్రబాబు […]

Read More

ఘనంగా బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం

– బ్రాహ్మణ సమాజానికి అన్ని విధాలుగా అండగా ఉంటాను – తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కమ్యూనిటీ భవన్ – ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్ధన రావు ఒంగోలు, మే 3: బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం గోల్డెన్ సిల్వర్ మర్చంట్ అసోసియేషన్ హాల్ నందు జరిగిన కార్యక్రమలో ఆయన […]

Read More

హోంమంత్రి అమిత్‌ షాపై కేసు నమోదు

హైదరాబాద్‌ : హోంమంత్రి అమిత్‌ షాపై మొఘల్‌పురా పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ వైఎస్‌ ప్రెసిడెంట్‌ జి.నిరంజన్‌ ఢిల్లీలో ఎన్నికల ప్రధానాధికారికి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల ఒకటో తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా అమిత్‌షా చిన్నారుల తో ప్రచారం చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి మాధవిలత మాట్లాడే సమయంలో వేదిక కింద ఉన్న […]

Read More

ఆడబిడ్డలపై వైసీపీ మూకల అసభ్యకర పోస్టులు

మార్ఫింగ్‌ చిత్రాలపై ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ లేదు ఎఫ్‌ఐఆర్‌ నమోదు…భారతీరెడ్డికి మాత్రమే సాధ్యం కనీసం ట్విట్టర్‌ నుంచైనా డిలీట్‌ చేయించండి ఏమి చేశాడని ట్విట్టర్‌ జోకర్‌ ఆర్జీవీకి డబ్బు ఇచ్చారు? కూటమి వచ్చాక ఈ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేయిస్తాం టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అమరావతి, మహానాడు : తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలపై ట్విట్టర్‌లో వైసీపీ మూకలు అసభ్యకరంగా చిత్రాలు పెడుతున్నారని, ఫిర్యాదు చేసి నాలుగు రోజలవుతున్నా […]

Read More

మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత ప్రచారం

మైలవరం, మహానాడు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ శుక్రవారం మైలవరం మండలం మర్సుమల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్‌, మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) పాల్గొన్నారు. అనంతరం కూటమి కార్యాలయాన్ని ప్రారంభించారు. బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

మడకశిర కూటమి అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు ప్రచారం

మడకశిర, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మడకశిర మండలం గంగువాయి పాళ్యం, గోవిందపురం పంచాయ తీలలో టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు, మడకశిర ఇన్‌చార్జ్‌ తిప్పేస్వామి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

దేశ రాజకీయాల్లో తీన్మార్‌ మల్లన్న సంచలనం

ప్రభుత్వానికి బాండ్‌ రూపంలో తన ఆస్తులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందజేత పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్‌ నల్గొండ, మహానాడు : దేశంలో నల్గొండ జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు మరో సంచలన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇప్పటివరకు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు తీసుకోని సంచలన నిర్ణయం నల్గొండ నడి బొడ్డున నవ నాయకుడు ప్రజా గొంతుక, తీన్మార్‌ మల్లన్న తీసుకున్నాడు. నాయకుడంటే ప్రజల […]

Read More

రాజకీయ లబ్ధి కోసం బీజేపీపై రేవంత్‌ కుట్ర

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌, మహానాడు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు మెంబర్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడారు. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్చేస్తామని వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి కుతంత్రానికి తెర లేపారని మండిపడ్డారు. ఒక వర్గం వారి […]

Read More

ఐదు నెలల్లో రేవంత్‌ మార్క్‌ అవినీతి పాలన

హామీలిచ్చి గాడిద గుడ్డు ఇస్తున్నాడు… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు ఐటీ కంపెనీ యజమాని ఊరంగంటి వెంకటేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పలువురు ఇటీ కంపెనీ ల యజమానులు, ఉద్యోగులు బీజేపీలో చేరారు. వరంగల్‌ జిల్లాకు చెందిన దగ్గు విజేందర్‌రావు ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరారు. వారికి […]

Read More

నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం

కావాలనే కోతలంటూ బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం ప్రజలు తిరస్కరించినా వారికి బుద్ధి రాలేదు గత ఏడాదితో పోలిస్తే మెరుగైన సేవలు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క హైదరాబాద్‌, మహానాడు : రాష్ట్రంలో కరెంట్‌ కోతలు లేనే లేవని, పీక్‌ డిమాండ్‌లో కూడా నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా మని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అసత్య […]

Read More