జగ్గంపేట, మహానాడు: జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వర ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా జననీరాజనాలతో మహిళల మంగళహారతులతో గ్రామం అంతా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూటమి వస్తే మహిళలకు సూపర్ […]
Read Moreమోదీ కి రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా?
-బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి -తెలంగాణ నిధుల కోసం కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? -కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్ళకు పోయినట్లుంది -సిరిసిల్ల చేనేత కార్మికులకు కేటీఆర్ 275 కోట్లు ఉద్దెర పెట్టి పోయాడు -సిరిసిల్ల జన జాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆలస్యం అయినా సిరిసిల్ల వెళ్లాల్సిందేనని వచ్చిన. కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్న వినోద్ రావు అపర మేధావి, బండి […]
Read Moreఇద్దరు డీఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తొలగించాలి
-ఎన్నికల అధికారులు నియమావళిని అనుసరించడం లేదు -రెండు ఐడీ ప్రూఫ్లు తీసుకురావాలంటున్నారు -పనిచేసే చోటే పోస్టల్ బ్యాలెట్పై ఆర్వోల తీరు సరిగా లేదు -వ్యవస్థలను మేనేజ్ చేయాలని జగన్ రెడ్డి చూస్తున్నారు -టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అమరావతి, మహానాడు:అధికార వైసీపీకి కార్యకర్తల్లా పనిచేస్తున్న నెల్లూరు రూరల్, రాజమండ్రి సిటీ డీఎస్పీలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య […]
Read Moreజగన్ను గద్దె దించేందుకు నిరుద్యోగులు సిద్ధం
మంగళగిరిలో నిరుద్యోగ చైతన్య యాత్ర మంగళగిరి టౌన్, మే 3: ఐదేళ్ల పాటు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన జగన్ను గద్దె దించడానికి 40 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు మండిపడ్డారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 1800 కి.మీ మేర కొనసాగుతున్న నిరుద్యోగ చైతన్య యాత్ర శుక్రవారం మంగళగిరికి చేరుకుంది. నిరుద్యోగ జేఏసీ నాయకులు […]
Read Moreదళితులపై జగన్ కపటి ప్రేమ
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు మంగళగిరి: మాదిగల గెలుపే చంద్రబాబు గెలుపని, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ను భారీ మోజార్టీతో గెలించుకోవాల్సిన బాధ్యత మాదిగలపై ఉందని మాదిగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. శుక్రవారం సాయంత్రం మం గళగిరి అమరావతి ప్రెస్ క్లబ్లో మాదిగ సంఘాల జేఏసీ నేతల విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. దళిత ద్రోహి […]
Read Moreరాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన
6,8 తేదీల్లో భారీ బహిరంగ సభలు విజయవాడ, మహానాడు: రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కూటమి నాయకులు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అశోక్బాబు, జనసేన నేత గౌతమ్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రిడ్డి శ్రీనివాసరెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ పర్యటన వివరాలను వెల్లడిరచారు. మే 6న రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని వేమవరం దగ్గర బహిరంగ సభ, […]
Read Moreఉద్యోగుల విషయంలో నవ సందేహాలకు సమాధానం చెప్పు…
జగన్కు పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రశ్నలు కడప, మహానాడు : ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ తీరని అన్యాయం చేశాడని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి విమర్శించారు. కడపలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో షర్మిల మాట్లాడారు. వైఎస్సార్ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తే..జగన్ మాత్రం ద్రోహం చేశాడు. గౌరవంగా బతకాల్సిన ఉద్యోగులను అవమానిస్తున్నారు. బొత్స లాంటి వాళ్లు కాళ్లు పట్టుకుని అడగాలి అంటున్నాడు. ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు కనీసం […]
Read Moreవివేకా హంతకుడి వైపు ఎందుకు ఉన్నారు?
కడప ప్రజలకు సమాధానం చెప్పు జగన్ మైదుకూరు బహిరంగ సభలో వై.ఎస్.షర్మిలారెడ్డి మైదుకూరు, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో శుక్రవారం జరిగిన భారీ బహిరంగ సభలో వై.ఎస్.షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఆమెతో పాటు సునీతారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమం త్రి పదవి అడ్డుపెట్టి మరీ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని అన్నారు. సొంత బాబాయిని చంపించిన హంత కుల వెనుక ఎందుకు ఉన్నారు. కడప […]
Read Moreరిజర్వేషన్లు రద్దు చేస్తామంటే చెప్పుతో కొట్టండి
-ఫోన్ ట్యాపింగ్ పైసలతో మీ ఓట్లను కొనాలనుకుంటున్నరు -300 సీట్లకు మించి పోటీ చేయని కాంగ్రెస్ కు అధికారం ఎట్లా సాధ్యం? -హుజూరాబాద్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పే […]
Read Moreనారా లోకేష్ విత్ యూత్
-నంద్యాల యువగళం సభలో యువత ప్రశ్నలు – నారా లోకేష్ సమాధానాలు షేక్ నిజాం,యాంకర్: మైనార్టీలపై వైసీపీకి ఎక్కడలేని ప్రేమ వచ్చింది. 4 శాతం రిజర్వేషన్లపై రాజకీయం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? నారా లోకేష్- మైనార్టీల్లో పేదరికం ఎక్కువగా ఉంది. కుల, మతాలకు అతీతంగా తెలుగువారు ఎక్కడున్నా నెం.1గా ఉండాలనేది మా లక్ష్యం. అన్న ఎన్టీఆర్ దేశంలోనే తొలిసారిగా మైనార్టీ కార్పోరేషన్ ఏర్పాటుచేశారు. ఆ స్ఫూర్తితో చంద్రబాబు […]
Read More