స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదని జగన్‌ చెప్పగలడా?

అమర్నాథ్‌ వ్యాఖ్యలకు పల్లా కౌంటర్‌ విశాఖపట్నం, మహానాడు : స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదని ప్రధాని ప్రకటిస్తే గాజువాక ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటా అన్న గుడివాడ అమర్నాథ్‌ వ్యాఖ్యలపై కూటమి నేత పల్లా శ్రీనివాసరావు కౌంటర్‌ ఇచ్చారు. గంగవరం పోర్టు ప్రభు త్వ వాటా అమ్ముకుని ప్రైవేటీకరణ జరిగినప్పుడు ఎందుకు మంత్రి పదవి నుంచి తప్పుకోలేదని ప్రశ్నించారు. సేలం స్టీల్‌ ప్లాంటును అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదా అని […]

Read More

నీ బాగోతం పిల్లాడిని అడిగినా చెబుతాడు…

బ్యాంకులను మోసగించినట్లు ప్రజలను చేయలేవు ఎంపీ, కేంద్రమంత్రిగా ఏమైనా చేశావా? సుజనాచౌదరిపై కేశినేని నాని ఫైర్‌ విజయవాడ, మహానాడు : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్‌లో శనివారం వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరిపై వ్యంగ్యా స్త్రాలు సంధించారు. ప్రకాశం బ్యారేజ్‌ కట్టింది మీ నాన్న అంటున్నావ్‌… కనకదుర్గ ఫ్లైఓవర్‌, బెంజ్‌ సర్కిల్‌ […]

Read More

టీడీపీలోకి వడ్డెర కుటుంబాలు

మాచర్ల, మహానాడు : అడిగొప్పల గ్రామంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన 20 వైసీపీ కుటుంబాల వారు శనివారం ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. వారికి మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు, చల్లా సాయిశంకర్‌, చల్లా పెద్దిరాజు పాల్గొన్నారు.

Read More

మడకశిర అభివృద్ధికి మేనిఫెస్టో

విడుదల చేసిన టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు మడకశిర, మహానాడు : మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను శనివారం మడకశిర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు, మడకశిర టీడీపీ ఇన్‌చార్జ్‌ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి, టీడీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

కిషన్‌రెడ్డి రోడ్‌షోలో సినీనటుడు సాయికుమార్‌

సికింద్రాబాద్‌, మహానాడు : సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి రోడ్‌ షోలో సినీనటుడు సాయికుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల ప్రచారం, అండమాన్‌ నికోబార్‌లో పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నాను. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా మోదీ ప్రభంజనం కనిపిస్తోంది. కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం ఈ రెప్ప పాటు కాలమే జీవితం. […]

Read More

చెరో 8 స్థానాలు…బీజేపీ, కాంగ్రెస్‌ ఒప్పందం ఇదీ..

` హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని సమైక్యవాదులు అంటున్నారు ` రేవంత్‌కు ఆంధ్రా మూలాలు…తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ` రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం… ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ` రాష్ట్రం దివాళా తీసిందని ముఖ్యమంత్రే చెబితే పెట్టుబడులు వస్తాయా? ` రేవంత్‌ మాటలతో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయింది…పరిశ్రమలకు ఇబ్బందులు ` రాష్ట్రంలో పరిపాలన లేదు..పగలు, ప్రతీకారాలే ఉన్నాయి… ` ప్రజాపాలన అర్జీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి ` కేంద్రంలో […]

Read More

తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డే…

`ఆయనకు కర్రు కాల్చి వాత పెట్టాలి  `ఈ ఎన్నికలు గుజరాత్‌ వర్సెస్‌ తెలంగాణ ఫైనల్స్‌ `రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నేతే చెప్పారు… `ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలి..గుండునా..అరగుండునా? `తెలంగాణను మోసగించిన వారికి ఓట్లడగడానికి సిగ్గుందా? `9లోగా మిగిలిన రైతులకు రైతు భరోసా ఇస్తా `బకాయి ఉందని నిరూపించలేకపోతే కేసీఆర్‌ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి ` బీఆర్‌ఎస్‌, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి `కొత్తగూడెం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి […]

Read More

తప్పుడు కేసులతో ఢిల్లీకి పిలిస్తే భయపడతామా?

రిజర్వేషన్లపై రాహుల్‌ చెప్పిన మాటనే రేవంత్‌ చెబుతున్నారు కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొత్తగూడెం, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని భారత్‌ జూడో యాత్ర ద్వారా రాహుల్‌ చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి చెబుతు న్నారు. ఆయనపై తప్పుడు కేసు పెట్టి ఢిల్లీకి పిలుస్తారా? మీరు పిలిస్తే భయపడతాం […]

Read More

వైసీపీ దుష్ట పార్టీ…అందుకే బయటకు వస్తున్నారు

విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి విజయవాడ, మహానాడు : దుష్ట పార్టీ వైసీపీని వీడి భారీఎత్తున యువత బీజేపీలో చేరి సరైన నిర్ణయం తీసుకున్నారని విజయవాడ పశ్చి మ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి అన్నారు. విజయవాడ లంబాడీపేట నుంచి మాజీ కార్పొరేటర్‌ తాజా నోత్‌ దాస్‌ కుమారుడు రవి నాయకత్వంలో భారీ సంఖ్యలో యువత, ముస్లిం మహిళలు శనివారం బీజేపీలో చేరా రు. వారికి సుజనాచౌదరి పార్టీ కండువాలు […]

Read More

పశ్చిమకు నేనే ముఠామేస్త్రిని…సమస్యలు పరిష్కరిస్తా

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా కల్పిస్తాం ముఠా కార్మికులకు బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి భరోసా విజయవాడ, మహానాడు : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు. తనను గెలిపిస్తే ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాళేశ్వరరావు మార్కెట్‌ దగ్గర ఉన్న వస్త్ర […]

Read More