తోట త్రిమూర్తులు టికెట్ను రద్దు చేయాలి టీడీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గొట్టిముక్కల కోటేశ్వరరావు మంగళగిరి: దళితులను అవమానిస్తున్న, వారిపై నేరాలకు పాల్పడుతున్న జగన్కు బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గొట్టిముక్కల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దళిత యువకులకు శిరోముండనం చేసిన కేసులో స్వాగతిస్తున్నా మని, ఆయనకు […]
Read Moreఎన్నికల క్షేత్రంలోకి టీడీపీ ఎన్ఆర్ఐలు
-చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం -ప్రత్యక్ష ప్రచారంలోకి 1500 మంది ఎన్ఆర్ఐలు -నెల రోజుల ముందే స్వస్థలాలకు… -స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని నేతల పిలుపు అమరావతి, మహానాడు: గత ఐదేళ్ల పాలనలో అంథకారంలోకి వెళ్లిపోయిన రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబును తిరిగి సీఎంను చేయడమనే లక్ష్యం కోసం టీడీపీ ఎన్ఆర్ఐలు నడుం బిగించారు. ఎన్నికల క్షేత్రంలోకి దూకేందుకు ఇప్పటికే దాదాపు 1500 మంది […]
Read Moreనాలుగున్నరేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయారు
– ఫ్యాన్ గాలికి అవుటర్ కొట్టుకు పోయిందా ? -2.25లక్షల ఉద్యోగాల భర్తీ మీదే తొలి సంతకం -బటన్ నొక్కి ఇచ్చే డబ్బులు ఇంట్లో ఖర్చుకే చాలదు -ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మదనపల్లి : వైఎస్ఆర్ హయాంలో హంద్రీ – నీవా కట్టాలని అనుకున్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నంత వరకు 90 శాతం పనులు జరిగాయి. హంద్రీ – నీవా పూర్తి అయ్యి ఉంటే ఇదే మదనపల్లి […]
Read Moreయుపిఎస్సీ విజేతకు రావుల అభినందన
యుపిఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన డోనూర్ సురేష్ రెడ్డి మంజుల దంపతుల కూతురు డోనూరు అనన్య రెడ్డి ని మాజీ ఎంపీ ,వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. తన మొదటి ప్రయత్నంలోనే మూడవ ర్యాంకు సాధించి పాలమూరు సత్తా చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ అనన్య కు ఆమె తండ్రి డోనూర్ సురేష్ […]
Read Moreబాబాయ్ నే సింపతీ కోసం లేపేశారు: లోకేశ్
సీఎం జగన్ పై టీడీపీ యువనేత లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘అధికారమే పరమావధిగా సాగుతున్న జగనాసుర రక్తచరిత్రలో తన, మన అనే తేడా లేదు. సింపతీతో సీఎం సీటు దక్కించుకోవడానికి బాబాయ్ ని లేపేశారు. కోడికత్తి డ్రామాతో దళితులను వేధించాడు. తీవ్రమైన ప్రజావ్యతిరేకతలో ఓటమి ఖాయమైపోవడంతో గులకరాయి డ్రామాకి బీసీ బిడ్డలను బలిచేయాలని చూస్తున్నారు. ఈ జగన్ నాటకానికి జనమే చరమగీతం పాడుతారు’ అని మండిపడ్డారు.
Read Moreఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార యంత్రాంగం
కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల ప్రతిష్ట దిగజార్చారు వాలంటీర్లను వైసీపీ నేతలు బానిసల్లా చూస్తున్నారు జగన్ గులకరాయి డ్రామా ప్రజలకు తెలిసిపోయింది వైసీపీ నేతలపై ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు అమరావతి, మహానాడు : ఎన్నికల నిభంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాను మంగళవారం వెలగపూడిలోని ఆయన కార్యాలయంలో కలిసి టీడీపీ నేతలు […]
Read Moreజగన్పై తిరగబడ్డ కి ’రాయి‘
– మందుబాటిలిచ్చి డబ్బులివ్వలేదట – అందుకే జగనన్నపై కోపంతో రాయి వేశాడట – ఇంటికి 200 రూపాయలిస్తామని మోసం చేశారట – జగనన్నపై రాయి వెనుక అసలు కథ ఇదేనట – రాయి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – వడ్డెర యువకులను అరెస్టు చేసిన ఖాకీలు – సర్కారుపై వడ్డెరల తిరుగుబాటు – పోలీసుస్టేషన్ ముందుకుటుంబాలతో సహా ధర్నా – అసలు రహస్యం తెలియక సానుభూతి ప్రకటించిన మోదీ, […]
Read Moreతీర ప్రాంతంపై జ‘గన్’…
-గేట్ వే ఆఫ్ జగన్గా మార్చి దోపిడీకి కుట్ర -కేఎస్పీసీఎల్ మీద దాడి…షేర్లు ఇవ్వాలని తుపాకీతో బెదిరింపు -జైళ్లకు పోతారంటూ హెచ్చరికలు… అరబిందో సంస్థకు షేర్ల అమ్మకాలు -రూ.200 కోట్ల ప్రాఫిట్లో ఉన్న కంపెనీ షేర్లు కొట్టేసిన జగన్ బినామీలు -అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం కక్కిస్తాం -టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మంగళగిరి, మహానాడు: దోపిడీల జగన్ కళ్లు తీరప్రాంతంపై పడ్డాయని.. తీరప్రాంతాన్ని గేట్ వే […]
Read Moreమైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ప్రచారం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం, మహానాడు: మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామపంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూరాయ పాలెం, నల్లకుంటలలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు పాల్గొన్నారు.
Read Moreరాష్ట్రానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం
చంద్రబాబు సీఎం అయితేనే భవిష్యత్తు అరాచక పాలన నుంచి కాపాడుకుంటాం టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలు మంగళగిరి, మహానాడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని, ఆయనను గెలిపించుకునేందుకు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం తరపున తమ వంతు కృషి చేస్తామని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలు పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం […]
Read More