ఆర్కే మాదిరి నటన రాదు… పనులుచేసి నేనేంటో నిరూపిస్తా స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఆదుకుంటాం మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ మంగళగిరి: మంగళగిరి అభివృద్ధిపై నాకు విజన్ ఉంది, ఎమ్మెల్యేగా గెలిచాక అహర్నిశలు కష్టపడి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. రాబోయే ఎన్నికల్లో నన్ను ఎంత ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే అంతబలంగా పోరాడి మంగళగిరి అభివృద్ధికి నిధులు తెస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం కప్పురావు […]
Read Moreపాత ఇసుక విధానంతో నిర్మాణరంగానికి గత వైభవం
మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తాం. బైక్ మెకానిక్ లకు ఆధునాతన వాహనాలపై శిక్షణ బైక్ మెకానిక్ లు, ఇసుక కార్మికులతో నారా లోకేష్ భేటీ ఉండవల్లి: రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్ స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటుచేస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, ప్రాతూరు, గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన ఇసుక […]
Read More6 గ్యారంటీలను బొందపెట్టి రేవంత్ రెడ్డి ఆత్మలను చేశాడు
కాంగ్రెస్ గ్యారెంటీ లు ఆత్మలే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఏమైంది? 15 వేలు ఇవ్వలేని మీకు సిగ్గుండాలి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ సభలో దిక్కుమాలిన మేనిఫెస్టో విడుదల చేసిన్రు. తనది కాకపోతే ఢిల్లీదాకా దేకమన్నరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ గతంలో 6 గ్యారంటీలు అంటూ మోసం చేసినట్లు.. మరోసారి 5 గ్యారంటీలు అంటూ ఊదరగొట్రిన్రు. 100 రోజుల్లో 6 […]
Read Moreఉద్యోగం కావాలా.. గంజాయి కావాలా?
వైసీపీ గంజాయి మొక్కని పీకేద్దాం నదుల అనుసంధానంతో కృష్ణా డెల్టాకు మహర్దశ ఏపీలో నిరుద్యోగం పెరగడానికి జగన్ విధానాలే కారణం అభివృద్ధి కావాలా.. వినాశనం కావాలా.? బూతులు తిట్టేవారు, రౌడీలు కావాలా.. ప్రజలకు సేవ చేసేవారు కావాలా? సంక్షేమ రాష్ట్రం కావాలా.. సంక్షోభ రాష్ట్రం కావాలా? ప్రగతి కోసం ఓటేయమని రాష్ట్ర ప్రజలకు విన్నపం పామర్రు ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు పామర్రు : ప్రజాగళం. ఇది ప్రజలగళం. నిమ్మకూరు.. […]
Read Moreకులంతో రాజకీయం చేయటానికి సిగ్గుందా?
చంద్రబాబు మాటలు వక్రీకరిస్తున్నారు… ఐపీలు పెట్టిన వారి నుంచి కమీషన్లు దండుకున్న చరిత్ర మీది కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి ఇచ్చారా? ఆర్యవైశ్యులపై పైశాచికత్వాన్ని ఆపగలిగారా? నరసరావుపేట టీడీపీ ఆర్యవైశ్య నాయకుల ఆగ్రహం నరసరావుపేట, మహానాడు: టీడీపీ అధినేత చంద్రబాబు రావులపాలెం సభలో గంజాయి కిరాణా షాపుల్లో దొరుకుతుం దన్న వ్యాఖ్యలను వక్రీకరించి కుల రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఆర్యవైశ్య నాయకులు మండిపడ్డారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో […]
Read Moreస్లిక్కర్ల ముఖ్యమంత్రి…వీటికి సమాధానం చెబుతావా?
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: జగన్రెడ్డి లాంటి స్టిక్కర్ల సీఎంని రాష్ట్ర చరిత్రలోనే చూడలేదని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం నవరత్నాల ప్రచారాలపై ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పలు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు పథకాలకు పేర్లు మార్చడం, కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్టిక్కర్లు వేసుకోవడం మినహా ఈ […]
Read Moreటీడీపీలో చేరిన వైసీపీ నేత
సత్తెనపల్లి, మహానాడు: రొంపిచర్ల మండలంలో గోగులపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఉయ్యాల వెంకట్రావు ఆదివారం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు సత్తెనపల్లిలో చంద్రబాబు నిర్వహించిన పల్నాడు జిల్లా సమీక్షలో పాల్గొన్న నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అట్లా చిన్నవెంకటరెడ్డి, ముండ్రు […]
Read Moreపల్నాడు జిల్లాలో 304 మంది వాలంటీర్ల రాజీనామా
పల్నాడు జిల్లా, మహానాడు: పల్నాడు జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 304 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకుని రాజీనామా చేశారని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరాలు వెల్లడిరచారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ బిందు […]
Read Moreపల్నాడు జిల్లా నేతలతో చంద్రబాబు సమీక్ష
సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లిలో పల్నాడు జిల్లా పరిధిలోని నియోజకవర్గాల టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయ కర్తలతో ఆదివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ యార్లగడ్డ లెనిన్, జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశీను రాయల్ తదితరులు […]
Read Moreవిజయమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలి
గుంటూరు పశ్చిమ కార్యకర్తలతో పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, మహానాడు : విజయమే లక్ష్యంగా 26 డివిజన్లలోనూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయా లని, కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తమదని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఎన్నికల […]
Read More