లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుందాం సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఖైరతాబాద్ కార్యకర్తలతో సన్నాహక సమావేశం హైదరాబాద్, మహానాడు: ఏ సమస్య ఉన్నా హైదరాబాద్ ప్రజలకు అండగా ఉంటాం…ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించారు…ఈసారి లోక్సభ స్థానాలలో గెలిపించాలని సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు కోరారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక కార్యక్ర మంలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు […]
Read Moreపంచ న్యాయాలు కాదు…పంగ నామాలు
గ్యారంటీల పేరుతో రాహుల్ మభ్యపెడుతున్నారు తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోరు బీసీలకు బద్ధ శత్రువు కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్, మహానాడు: పంచ న్యాయాల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసగించేందుకు ముందుకు వచ్చిందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఓబీసీ మోర్చా తెలంగాణ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. […]
Read Moreబాబు న్యూ లుక్
బాస్ ఆఫ్ ఏపీ.. ఎవర్ గ్రీన్ హీరో టీడీపీ ట్వీట్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో కొత్త లుక్ లో కనిపించారు. కృష్ణా జిల్లా పామర్రులో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన నల్లటి అద్దాలు ధరించి ప్రజలకు అభివాదం చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే ఈ అద్దాలు ధరించినట్లు తెలుస్తోంది. ‘బాస్ ఆఫ్ ఏపీ.. ఎవర్ గ్రీన్ హీరో’ అంటూ టీడీపీ ఈ వీడియోను […]
Read Moreబీజేపీకి తిరుగులేదు
– 300+ సీట్లు ఖాయం – ప్రశాంత్ కిశోర్ దేశంలో బీజేపీకి తిరుగులేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఆ పార్టీకి 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. కమలం పార్టీని, ప్రధాని మోదీని అడ్డుకునేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ విపక్షాలు తప్పుడు వ్యూహాలు బద్ధకం తో వాటిని కోల్పోయాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీ తొలి లేదా రెండో స్థానంలో, ఒడిశా, బెంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలుస్తుందని […]
Read Moreఇది ప్రజాస్వామ్యమా? రెడ్డి స్వామ్యమా?
నోటికొచ్చినట్లు వార్తలు రాస్తే సహించేది లేదు డాఫర్ నా కొడకా.. సాక్షి దినపత్రిక వెంట సుంఠలున్నారు నేను రాజకీయ దళారీ నైతే, మొదటి లిస్టులోనే నా పేరు ఉండి ఉండేది కదా? హవ్వ… ఈనాడు దినపత్రికకు బెదిరింపు లేఖనా? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి రూపొందించిన అధికారుల జాబితా గురించి ప్రశ్నించిన ఈనాడు అసలు అధికారుల జాబితా రూపొందించాల్సిన అవసరం మీకేంటి? సీనియర్ అధికారుల జాబితాను ఎన్నికల సంఘానికి […]
Read Moreఓటుకు నోటుకు కేసులో 50 లక్షల రూపాయలపై ఇంత వరకు క్లారిటీ లేదు
ముందు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నాడు బీ ఆర్ ఎస్ నేత గట్టు రామచంద్రరావు కాంగ్రెస్ జన జాతర సభ తుస్సు మన్నది. రాహుల్ గాంధీని పిలుపించుకుని రేవంత్ రెడ్డి రెచ్చి పోయాడు తప్ప అందులో ఏమి లేదు. 10 యేండ్లలో లేని ప్రేమ ఇవ్వాళ తెలంగాణ పై రాహుల్ గాంధీకి వచ్చింది. ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు జై తెలంగాణ అనాలని రాహూల్ […]
Read Moreవంద రోజుల్లో రాష్ట్రంలో వసూళ్లు చేసి ఢిల్లీకి కప్పం
– జేబు దొంగల్లా కాంగ్రెస్ దుర్మార్గపు పాలన – మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్: ఆరు గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వేదికగా కాంగ్రెస్ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటిమూటలని తేలిపోయిందన్నారు. కర్ణాటక, తెలంగాణలో చేసినట్టే ప్రజలందరికీ కాంగ్రెస్ దోఖా ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం […]
Read Moreచేతిగుర్తుకు ఓటేస్తే చేతులెత్తేస్తారు
– అది జనజాతర సభ కాదు.. అబద్ధాల జాతర సభ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ చేతులెత్తేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ట్వీట్లో కేటీఆర్ ఏమన్నారంటే.. అది జనజాతర సభ కాదు. హామీల పాతర… అబద్ధాల జాతర సభ. రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో..6 గ్యారెంటీల […]
Read Moreభారతీయుల పార్టీ బీజేపీ
– భారతీయుల హృదయం.. బీజేపీ! 1980 ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీ స్థాపించిన రోజు.స్వతంత్ర భారతదేశంలో రాజకీయంగా ఒక విశేషమైన పరిణామం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం. అటల్ బీహారీ వాజ్ పేయీ, లాల్ కృష్ణ ఆడ్వాణీల ఆలోచన, ఆచరణల ఫలితం, ఫలం భారతీయ జనతా పార్టీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ, భారతీయ జన్ సంఘ్ ప్రేరణా, మూలమూ కాగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. జాతీయతా భావం, భారతీయ […]
Read Moreపంటల నష్టంపై కేసిఆర్ హరీష్ రావు అబద్ధాలు
పంటల నష్టంపై పదింతలు సంఖ్య పెంచి అబద్ధాలు చెప్పడం శ్రేయస్కరం కాదు ప్రణాళికతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తును అందిస్తాం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీమంత్రి హరీష్ రావు పంటల నష్టంపై శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. వర్షాకాలంలో మహారాష్ట్ర, కర్ణాటక సహా తెలంగాణలో వర్షాలు […]
Read More