సజ్జలను ముందస్తు నిర్బంధంలో ఉంచాలి

-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ: బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఎన్నికల సంఘం తక్షణం ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. ఏమాత్రం ఉపేక్షించినా పోలింగ్‌ రోజు వైకాపా మూకలు చెలరేగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలానే వైకాపాకు కొమ్ముకాస్తున్న రిటర్నింగ్‌ అధికారులపై కూడా ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి తెలుగుదేశం […]

Read More

టీడీపీ శ్రేణులు పోలీసుశాఖకు సహకరించాలి

వైసీపీ వారు రెచ్చగొట్టినా సమన్వయం పాటించండి గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గురజాల: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖకు సహకరించాలని గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు కోరారు. ఐదేళ్ల వైసీపీ అరాచక ప్రభుత్వానికి జూన్‌ 4తో తెరపడుతుందన్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసి అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన అందరి మనోభావాలను […]

Read More

సాయుధ బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌

నరసరావుపేట: పట్టణంలో కౌంటింగ్‌ నేపథ్యంలో గురువారం 350 మంది సాయుధ బలగాలతో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ సుధాకంరావు, వినుకొండ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More

రౌడీ అవుతారా..మంచి సిటిజన్‌ అవుతారా?

-చిన్న గొడవ జరిగినా జైలుకు పంపిస్తాం -సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు వద్దు -బెట్టింగ్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దు -కౌంటింగ్‌ నేపథ్యంలో ఎస్పీ మల్లికా గార్గ్‌ సూచనలు వినుకొండ : పట్టణంలో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ గురువారం పట్టణ ప్రజలతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో అల్లర్లు జరిగాయి. ఎన్నికల సంఘం రిపోర్టు తీసుకుంది. ఐరన్‌ రాడ్‌తో తిరుగుతారు ఆంటే ఇది మంచిది కాదు. కౌంటింగ్‌ సందర్భంగా ప్రశాంత వాతావరణానికి […]

Read More

సోషల్‌ మీడియా విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు

-ఎస్పీ తుషార్‌ డూండి గుంటూరు: సోషల్‌ మీడియా లేదా వాట్సాప్‌లలో ఎగ్జిట్‌ పోల్స్‌ తరువాత ఎటు వంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని ఎస్పీ తుషార్‌ డూండి తెలిపారు. ఎవరైనా అటువంటి సందేశాలు, ఫొటోలు పంపితే గ్రూప్‌ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read More

పొన్నూరు ఆర్వో తీరు బాగా లేదు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆదేశాలు రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆగ్రహం గుంటూరు: పొన్నూరు ఆర్వో లక్ష్మీకుమారి ఒంటెద్దు పోకడలపై పార్టీల ప్రతినిధులు మండిపడుతున్నారు. గురువారం వారు విలేఖరుల సమావేశంలో ఆమె తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలో అభ్యర్థి, చీఫ్‌ ఏజెంట్‌లలో ఒక్కరే ఉండాలని మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. నచ్చచెప్పాలని నిబంధనలు పాటిం చాలని కోరినా పెడచెవిన పెట్టారు. పోలింగ్‌ రోజున పీవో డైరీలు అదృశ్యమయ్యా యి. […]

Read More

టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై స్పందించిన యూపీఎస్సీ

నాన్ కేడర్ ఐఏఎస్‍లను ఎంపిక చేసేందుకు జూన్ 6న ఇంటర్వ్యూలు. ఇంటర్వ్యూలను ముందుగానే అంటే మేలోనే చేయాలని UPSCకి లేఖ రాసిన సీఎస్ జవహర్ రెడ్డి సీఎస్ ప్రయత్నాలపై UPSCకి లేఖ రాసిన చంద్రబాబు ఎన్నికల కోడ్ సమయంలో ఇంటర్వ్యూలు చేయవద్దన్న చంద్రబాబు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రక్రియ చేపట్టాలని కోరిన చంద్రబాబు ఇంటర్వ్యూ తేదీని జూన్ 25కి వాయిదా వేసిన UPSC UPSC నిర్ణయంతో ఖంగుతిన్న సీఎస్, […]

Read More

జూన్‌ 3న మంత్రుల చాంబర్లు స్వాధీనం

-ఫైల్స్‌, సామగ్రి తరలింపుపై నిషేధం -సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ మేరకు మంత్రుల బాంబర్లు, సహాయకులను అప్పగించాలని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల చాంబర్ల నుంచి ఎటువంటి ఫైల్స్‌, ఇతర సామాగ్రి తరలించటంపై నిషేధం విధించినట్లు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Read More

సజ్జల వ్యాఖ్యలపై సీఈవో స్పందన

-కౌంటింగ్‌ సెంటర్‌లో గొడవ చేస్తే జైలుకేనని హెచ్చరిక -అభ్యర్థి, ఏజెంట్‌లను బయటకు పంపిస్తామని స్పష్టం అమరావతి: వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఘాటుగా స్పందించారు. గురువారం మచిలీపట్నంలోని ఓ కౌంటింగ్‌ సెంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ రోజు హాలులో ఎవరై […]

Read More

కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వాన లేఖ

-తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం -స్వయంగా అందజేయాలని ప్రొటోకాల్‌ సిబ్బందికి ఆదేశం -కేసీఆర్‌ సిబ్బందితో మాట్లాడిన ప్రొటోకాల్‌ ఇన్‌చార్జ్‌ -గజ్వేల్‌ ఫామ్‌హౌస్‌లో అందజేసేందుకు పయనం హైదరాబాద్‌: జూన్‌ 2వ తేదీన ఉదయం 10 గంగలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్ర మంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా లేఖను రాశారు. దానిని […]

Read More