అమరవీరుల స్థూపం చుట్టూ ఇనుప కంచె!

హైదరాబాద్‌: తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్న గన్‌పార్క్‌ చుట్టూ ఇనుప కంచెలు దర్శనమిస్తున్నాయి. మాది ప్రజాపాలన, ఇనుప కంచెలు లేని పాలన అన్నారు.. ఇప్పుడు ఇష్టారాజ్యంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.. చెప్పేదొ కటి, చేసేదొకటి…ఇదే స్కాంగ్రెస్‌ నైజమని బీఆర్‌ఎస్‌ గోదావరిఖని నియోజకవర్గం రామగుండానికి చెందిన పార్టీ నేత షఫీ ఖాన్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది ఇనుప కంచెల కాంగ్రెస్‌ పాలన అంటూ మండిపడ్డారు.

Read More

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర

జగ్గయ్యపేట వినాయక గుడి నుంచి ప్రారంభం ప్రారంభించిన శ్రీరాం చిన్నబాబు విజయవాడ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని శనివారం ఉదయం పెనుగొండ సతీష్‌, మహం కాళి ప్రకాష్‌ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట 16వ వార్డు చెరువు బజారుకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుమలగిరి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టారు. జగ్గయ్యపేట పట్టణంలో బంగారు కొట్ల సెంటర్‌ దగ్గర వినాయకుడి గుడి నుంచి ఈ పాదయాత్ర […]

Read More

హనుమాన్‌ ఆశీస్సులతో చల్లగా ఉండాలి

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తి మార్గం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‌ ఉయ్యూరు: రామభక్త హనుమంతుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‌ ఆకాంక్షించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ఉయ్యూరు 16వ వార్డులోని హనుమాన్‌ నగర్‌ లో ఆంజనేయ స్వామి గుడిలో శనివారం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమాన్‌ నగర్‌లో ప్రతి హనుమాన్‌ […]

Read More

హనుమాన్‌ జయంతి సందర్భంగా కన్నా పూజలు

గుంటూరు: హనుమాన్‌ జయంతి సందర్భంగా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ శనివారం గుంటూరు నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామభక్తి పరాయణుడు, నవ వ్యాకరణుడు, భక్తి భావానికి ఆద్యుడు, విజయానికి చిహ్నం ఆంజనేయ స్వామి. మనో ధైర్యానికి నిజమైన నిదర్శన రూపం.. గురు స్వరూపం హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More

ఊపిరి పీల్చుకుందాం..సంబరాలకు సిద్ధం కండి!

చీకటి పాలనకు విముక్తి పలుకుదాం ఊరూరా పండుగ చేసుకుందాం పిండి వంటలు వండుకుందాం సహపంక్తి భోజనాలు చేద్దాం ప్రజాస్వామ్య పరిరక్షణ దినం జరుపుకుందాం ` మూడురోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే, దేవుడు కరుణిస్తే మంచిరోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చీకటి తొలగి కాంతి వచ్చేరోజు సరిగ్గా నాలుగురోజుల దూరంలో ఉంది. `చరిత్రలో కిచకుడు, బకాసురుడు, ఔరంగజేబుల కంటే అత్యంత దారుణమైన, నీచమైన, అధ్వానమైన, దుర్మార్గమైన […]

Read More

పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో కూటమి జయకేతనం

టీడీపీ, జనసేన, బీజేపీకి 111`135 స్థానాలు వైసీపీకి 45`60 స్థానాల్లో గెలుపు అవకాశాలు పార్లమెంటు స్థానాల్లోనూ కూటమిదే జోరు టీడీపీ 13`15, జనసేన 2, బీజేపీ 2`4 స్థానాలు అమరావతి: పోలింగ్‌ తర్వాత కౌంటింగ్‌కు ముందు పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వ హించిన పోస్ట్‌ పోల్‌ సర్వేలో కూటమి అత్యధిక స్థానాలు సాధించి పీఠం ఎక్కబోతోందని వెల్లడిరచింది. సర్వేలో పేర్కొన వివరాల ప్రకారం టీడీపీకి 95-110, జనసేనకు 14-20, బీజేపీకి […]

Read More

విద్యుత్‌ అధికారులకు చింతమనేని ఫోన్‌

రైతులు ఇబ్బంది పడుతున్నారు…స్పందించండి పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యను పరిష్కరించాలని వినతి దెందులూరు: మీ వల్ల నారుమళ్లు పోసే సమయంలో రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు…సత్వరమే చర్యలు చేపట్టాలని దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమ నేని ప్రభాకర్‌ విద్యుత్‌ శాఖ అధికారులను కోరారు. పెదవేగి మండలం దుగ్గిరాల లోని కార్యాలయంలో శనివారం పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు – విద్యుత్‌ శాఖ జాప్యంపై పలువురు రైతులు చింతమనేనికి గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో విద్యుత్‌ […]

Read More

లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ విడుదల

ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు మే 13న నాలుగో విడతలో ఎన్నికలు జరగ్గా, వాటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే… ఏబీపీ- సీ ఓటర్… టీడీపీ కూటమి 21-25 వైసీపీ 0-4 ఇతరులు 0 ఇండియా టీవీ… టీడీపీ 13-15 వైసీపీ 3-5 బీజేపీ 4-6 జనసేన 2 ఇతరులు 0 ఇండియా న్యూస్- […]

Read More

అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల

దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం… సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న ఈసీ నిబంధనలు ఉండగా… కొద్దిసేపటి కిందటే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలతో […]

Read More

తెలంగాణ ద్రోహుల పార్టీ కాంగ్రెస్‌

ఎప్పుడైనా జై తెలంగాణ అన్నావా రేవంత్‌? ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ భవన్‌లో శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సోనియా ఇచ్చింది … కాంగ్రెస్‌ తెచ్చిందని బూటకపు ప్రచారం చేస్తోంది. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్‌ ప్రభుత్వం పొట్టన పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. ఆ ఉద్యమం లో […]

Read More