రవితేజ 75వ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ ఎందరో ఔత్సాహిక దర్శకులకు, నటీనటులకు స్ఫూర్తి. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన రవితేజ, యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా యువ దర్శకులతో పని చేసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను, గుర్తుండిపోయే పాత్రలను అందించారు. తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో […]

Read More

కేంద్రమంత్రులను కలిసిన పెమ్మసాని

-కమ్యూనికేషన్‌, గ్రామీణాభివృద్ధి మంత్రులతో భేటీ -నేడు సహాయ మంత్రిగా బాధ్యతల స్వీకరించనున్నట్లు వెల్లడి ఢిల్లీ: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం కేంద్ర సహాయ మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం.సింధియాను ఢిల్లీలో […]

Read More

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నివేదిక

అమరావతి: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అందుకోసం తెలంగాణ, కర్ణాటకలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. తెలంగాణలో అనుసరిస్తున్న విధానమే ఏపీలో అమలు చేయనున్నారు. అయితే కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా? ఉమ్మడి జిల్లాల పరిధిలోపు ప్రయాణానికి అనుమతిస్తారా? లేక లేక రాష్ట్రమంతా అవకాశం కల్పిస్తారా? అన్నది ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించనుంది. దీనిపైన చంద్రబాబు ప్రమాణస్వీకారం […]

Read More

తుంగభద్రకు భారీగా వరద నీరు

1580.23 అడుగులకు నీటి మట్టం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సాగునీరందిస్తోన్న తుంగభద్రకు భారీగా వరద చేరుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన అగుంబె, వర్నాడు, ఖుదరేముఖ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగ, భద్ర నదులకు అధిక స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 1580.23 అడుగులకు చేరుకుంది. 4,817 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతోందని, ప్రస్తుతం జలాశయంలో 4.58 టీఎంసీల వరద నీరు నిల్వ […]

Read More

పార్టీ కార్యకర్తకు చంద్రబాబు ఆహ్వానం

అమరావతి: సర్పంచ్‌ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై పోరాడిన పుంగనూరుకు చెందిన పార్టీ కార్యకర్త అంజిరెడ్డిని ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు ఆహ్వానిం చినట్లు టీడీపీ వెల్లడిరచింది. అందుకు సంబంధించి అంజిరెడ్డి మాట్లాడిన వీడియోను పార్టీ శ్రేణులు ట్రెండ్‌ చేస్తున్నాయి. వీడియోలో అంజిరెడ్డి మాట్లాడు తూ ‘చంద్రబాబు ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నా..సంతోషిస్తున్నా. బుధవారం విజయవాడ వస్తున్నా. ఎన్డీఏ పాలన బాగుండాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజలను తన బిడ్డల్లా కాపాడుకునే శక్తి బాబుకే ఉంది’ అంటూ సందేశమిచ్చారు.

Read More

అంకితభావంతో ప్రజల మన్ననలు పొందండి

క్షేత్రస్థాయిలో అధ్యయనంతో పరిష్కార మార్గం ట్రైనీ ఐఏఎస్‌లతో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హైదరాబాద్‌: వృత్తిలో అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని శిక్షణలో ఉన్న 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. మంగళవారం అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులు కలిశారు. డైరెక్టర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శశాంక్‌ గోయల్‌ వారిని పరిచయం చేశారు. శిక్షణలో ఉన్న […]

Read More

జగన్‌కు చంద్రబాబు ఫోన్‌

అమరావతి: ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి రావాలని వైసీపీ అధినేత జగన్‌ను ఆహ్వానించేందుకు చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులోకి రాలేదు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Read More

ప్రభుత్వం ఏర్పాటు చేయండి బాబూ: గవర్నర్‌ పిలుపు

అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఎన్డీఎ కూటమి నేత చంద్రబాబునాయుడిను రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం చంద్రబాబు రాజ్‌ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తనకు మద్దతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబి తాను గవర్నర్‌కు అందజేశారు. అలాగే మంత్రి వర్గ ఏర్పాటు వివరాలపై గవర్నర్‌తో చర్చించారు. ఇక బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో […]

Read More

ఇసుక, గనుల తవ్వకాలకు టెండర్లు పిలవాలి

తక్షణమే వార్షిక క్యాలెండర్‌ రూపొందించాలి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలి నది తీరాల్లో తవ్వకాలపై నివేదిక సిద్ధం చేయాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం హైదరాబాద్‌: ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్‌ రూపొందించి వెనువెంటనే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా గనుల […]

Read More

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పాసుల గోస

-పరిమితంగానే వీవీఐపీల పాస్లు -పార్టీ నేతలకూ దొరకని పాసులు -ఐటిడిపికీ దొరకని పాసులు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎం లు హాజరు కానున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు వీఐపీలు, వీవీఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అటు అభిమానులు సైతం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. సామాన్య కార్యకర్తలు […]

Read More