ఉచిత ఇసుకకు ధర కడితే కఠిన చర్య

– కలెక్టర్‌ నాగలక్ష్మి గుంటూరు, మహానాడు: ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు తిరిగి అమ్మకాలు చేసే వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు భారీగా అపరాధ రుసుం విధిస్తామని, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి హెచ్చరించారు. ​మంగళవారం కొల్లిపర మండలంలోని మున్నంగి ఇసుక స్టాక్ యార్డును కలెక్టర్ నాగలక్ష్మి తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ తో […]

Read More

అంగరంగ వైభవంగా కన్నా జన్మదిన వేడుకలు

సత్తెనపల్లి, మహానాడు: అంగరంగ వైభవంగా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నాలక్ష్మి నారాయణ పుట్టిన రోజు వేడుకలు మంగళవారం జరిగాయి. కన్నా జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా అభిమానులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాణసంచా పేల్చారు. పట్టణంలో వెంకటటేశ్వర గ్రాండ్ నందు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను […]

Read More

గుంటూరులో ఘనంగా కన్నా జన్మదిన వేడుకలు

గుంటూరు, మహానాడు: సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో మంగళవారం ఘనంగా జరిగాయి. స్ధానిక నగరంపాలెంలోని కన్నా లక్ష్మీనారాయణ స్వగృహం, ఎన్డీఏ కూటమి నేతలతో సందడిగా మారింది. బండి శివరామప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 70 కేజీల కేక్ ను ఎమ్మెల్యే కన్నా కట్ చేసి పార్టీ శ్రేణులతో అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. వారికి శాలువా కప్పి పుష్ప గుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ […]

Read More

కన్నా జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకల్లో పాల్గొని అనంతరం రక్తదాన శిబిరాన్ని పరిశీలించి రక్తదాతలను అభినందించిన సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మన్నెం శివ నాగమల్లేశ్వరరావు(మల్లి బాబు), డాక్టర్ వడ్డెంపూడి పవన్ కుమార్‌. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

Read More

ఆహారశుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత ఇండస్ట్రియల్ పార్కులు

-ఒక్కోపార్క్ 100 ఎకరాల విస్తీర్ణంలో 100 పార్కులు ఏర్పాటు లక్ష్యం -విజయవాడ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో పూర్తి స్థాయి కార్యకలాపాలు జరగాలి -ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి కేంద్రాలుగా పోర్టుల నిర్మాణం -పరిశ్రమలు, ఎంఎస్ఎఈ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజాధారిత పారిశ్రామికాభివృద్ధి పార్కులు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నందుకు వాటి ఏర్పాటుకు తగిన కార్యాచరణను సిద్ధం […]

Read More

రాష్ట్రాభివృద్ధి చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖిస్తాం

– అభివృద్ధి, సంపద సృష్టి లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోంది – పర్యాటకం, రైల్వే, మైనింగ్ రంగాల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం కోరాం – ఢిల్లీలో నిర్వహించిన మైనింగ్ అధికారుల సమావేశంలో సానుకూలంగా జరిగింది – రాష్ట్రాభివృద్ధికి ఉండే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం – రాష్ట్రాభివృద్ధికి ఢిల్లీ పర్యటన కీలకం కానుందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర న్యూ ఢిల్లీ: రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవడానికి ఉండే ప్రతి […]

Read More

బస్తీకి.. సుస్తీ!

భాగ్యనగరానికి బీమారొచ్చింది చెత్త, నీళ్ల నిల్వలతో రోగాలు బస్తీల్లో జీహెచ్‌ఎంసీ చెత్త బండ్లు తిష్ట దోమలతో కొత్త రోగాలు వైరల్ ఫీవర్, దగ్గు, గొంతు నొప్పితో జనం సర్కారీ దవాఖానల కిటకిట సుఖనిద్రలో సర్కారు పాపం.. హైదరా‘బ్యాడ్’ ( అన్వేష్) హైదరాబాద్‌: రోగాల సీజన్ షురవయింది. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, జలుబు, గొంతునొప్పి, విరేచనాలు, వాంతులు.. ఒకటేమిటి? సర్వరోగాలతో మహానగరం వర్ధిల్లుతోంది. భాగ్యనగరం రోగాల ఒడిలో సేదదీరుతోంది. సర్కారీ […]

Read More

మర్యాదపూర్వక కలయిక

విజయవాడ, మహానాడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి, గళ్ళా రామచంద్ర రావు.

Read More

పేద‌ల‌కు క‌డుపు నిండా భోజనం

– రూ. 5 కే టిఫిన్, లంచ్, డిన్న‌ర్ – 15న గుడివాడ‌లో సీఎం చంద్ర‌బాబు చేతుల మీదుగా అన్న క్యాంటీన్ లు ప్రారంభం – ఆహారం స‌ర‌ఫ‌రా చేసే భారీ కిచెన్ మంత్రి పరిశీలన అమ‌రావతి, మహానాడు: అధికారంలోకి వ‌స్తే అన్న క్యాంటీన్ ల‌ను తిరిగి ప్రారంభిస్తాం…ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన హామీ…వంద రోజుల్లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించాల‌ని […]

Read More

ఘనంగా హర్ ఘర్ తిరంగ ర్యాలీ

గుంటూరు, మహానాడు: భారతీయ జనతా యువమోర్చా గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ వద్ద గాంధీ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాల వేసి అక్కడ నుంచి ర్యాలీని మొదలు పెట్టింది. యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగ యశ్వంత్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ యాత్ర లో భాగంగా సమాజంలో జాతీయ భావాల్ని పెంపొందించే దిశగా మంగళవారం జాతీయ జండా లతో పెద్ద ఎత్తున బైక్ […]

Read More