– ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాల, మహానాడు: బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో 7 కోట్ల 58 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ ఏమన్నారంటే… ఎన్నికల్లో కూరగాయల మార్కెట్ కావాలని స్థానికులు అడిగారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్ని నెరవేరుస్తాం. గత బిఆర్ఎస్ పది యేండ్ల […]
Read Moreసమస్యల్లేని గ్రామాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి యాచవరం, మహానాడు: వైసీపీ పాలకులు ఐదేళ్ల పాటు గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారని, చంద్రన్న కూటమి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లు గ్రామాల్లో ఏమేం అభివృద్ధి పనులు కావాలో తెలుసుకుని తీర్మానం చేసేలా గ్రామ సభలకు శ్రీకారం చుట్టిందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అర్ధవీడు మండలం, యాచవరం గ్రామంలో నిర్వహించిన […]
Read Moreవందరోజుల పాలనలో అనేక పథకాలు అమలు
– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు, మహానాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఉయ్యూరు నగర పంచాయతీ పదమూడో వార్డులో నిర్వహించిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ పాల్గొని వందరోజుల కూటమి ప్రభుత్వ పాలన లో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]
Read Moreప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తాళ్ళూరు, మహానాడు: రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని, పురుగుమందులు అధికంగా వాడకూడదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సూచించారు. అన్నదాత కు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగానే పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోందని తెలిపారు. తాళ్లూరు మండలంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ప్రజారోగ్యం, […]
Read Moreప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ
కొండపి, మహానాడు: ప్రకాశం జిల్లా, కొండపి ప్రభుత్వాసుపత్రిలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలు, వైద్యులు అందిస్తున్న సేవలు తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని పలు రికార్డులు, మందులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు జబ్బు చేస్తే మొదటగా ఆశ్రయించేది ప్రభుత్వ ఆసుపత్రులనే.. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలి. […]
Read Moreమాచవరంలో ‘పొలం పిలుస్తుంది’
– ముఖ్య అతిథి ఎమ్మెల్యే చదలవాడ మాచవరం, మహానాడు: రొంపిచర్ల మండలం మాచవరం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.”పొలం పిలుస్తుంది” కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు రైతులకు వ్యవసాయ మేలుకువలు నేర్పించి పంట దిగుబడిని పెంచేందుకు సహకరిస్తారన్నారు. […]
Read Moreదేవుడి గుడిని పడగొట్టి, దోపిడీ!
– విలువైన వస్తువులు కొల్లగొట్టారు – కొడాలి అనుచరులు స్థలాన్ని కబ్జా చేసి ఇంటిపై దాడి – సర్వే పేరుతో పక్క భూములెక్కించి అన్యాయం – ఎమ్మెల్యే అనుచరులు, వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారంటూ టీడీపీ కార్యకర్త మొర – గ్రీవెన్స్కు వెల్లువెత్తిన బాధితుల ఫిర్యాదులు మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) స్థానిక కేంద్ర కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. పలువురు బాధితులు న్యాయం కోసం తరలివచ్చారు. పల్నాడు […]
Read Moreఎడ్ల బండిపై ఐటీడీఏ పీవో ప్రయాణం!
ఎడ్ల బండిపై ఐటీడీఏ పీవో ప్రయాణం చేశారు. కుమురంభీం జిల్లా, వాంకిడి మండలంలోని వెల్గి గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసేందుకు ఉట్నూరు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా బయల్దేరారు. అయితే, ఆ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇలా ఎడ్ల బండిని ఆశ్రయించారు.
Read Moreమనసున్న మహారాజులు
విశాఖపట్నం, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు మనసున్న మహారాజులు ముందుకొచ్చారు. విశాఖ నోవాటెల్ హోటల్ లో బుధవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. విశాఖకు చెందిన పీఎస్ మస్తాన్ రావు (హిందూస్థాన్ ఎంటర్ ప్రైజెస్) రూ.10 లక్షల విరాళం అందజేశారు. హైదరాబాద్ కు చెందిన సురేష్ (శ్రీనివాస ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్) రూ.10 లక్షలు, విశాఖకు చెందిన ఎన్.రవి […]
Read Moreవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం!
– అసలు చర్చే లేని అంశంపై వైసీపీ దుష్ప్రచారం – తిరుమల లడ్డూపై సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి – గత వైసీపీ పాలనలో వెనుకబడిన ఏపీని ముందుకు తీసుకెళ్తాం – విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం – విశాఖలో సీఐఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సదస్సు అనంతరం మీడియాతో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చే లేదని.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని […]
Read More