-అస్తులు, అప్పుల పంపిణీపై నివేదికకు ఆదేశం -18న కేబినెట్ మీటింగ్లో చర్చించాలని నిర్ణయం హైదరాబాద్, మహానాడు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీ నాటికి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై నివేదిక తయారుచేయాలని […]
Read Moreరేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు కేసీఆర్ పిలుపు
-సన్న వడ్లకే రూ.500 బోనస్ అంట -రైతులను మరోసారి మోసగించిన కాంగ్రెస్ -ఎన్నికలయ్యాక నాలుక మడతేశావా రేవంత్ -ముందు చెప్తే తుక్కుతుక్కు చేసేవాళ్లని వ్యాఖ్య హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ […]
Read Moreచంద్రబాబు ఆలోచన సూపర్
-కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి ప్రత్యేక కమిటీ చైర్మన్గా నారా లోకేష్ అమరావతి, మహానాడు: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కోసం కష్టపడుతూ అండగా ఉంటున్న కార్యకర్తల కోసం ఆయన ప్రత్యేకంగా కమిటీ వేశారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ కమిటీ ఉద్దేశం. కమిటీ చైర్మన్గా నారా లోకేష్, సభ్యులుగా జూలకంటి బ్రహారెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, యరపతినేని శ్రీనివాసరావు, జె.సి.ప్రభాకర్ రెడ్డి, నక్కా […]
Read Moreసజ్జల మాటల్లో ఓటమి భయం
-కుట్రలకు కేరాఫ్ తాడేపల్లి ప్యాలెస్ -పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర పొన్నూరు, మహానాడు: ఓడిపోతున్నామనే భయం, నిరాశ, నిస్పృహ సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో కనబడిరదని పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు. దాడులు చేసేది మీరే.. చేయించేది మీరే..ప్రేరేపించేది మీరే. కానీ, నిందలు మాత్రం ప్రతిపక్షాల మీద మోపు తుంటారు. కుట్రలు కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్ అయితే దానికి బ్రాండ్ అంబాసిడర్ సజ్జల రామకృష్ణారెడ్డి […]
Read Moreముగ్గురు వైసీపీ అభ్యర్థుల హౌస్ అరెస్ట్
-పల్నాడు జిల్లాలో భారీగా బలగాలు -అడుగడుగునా పోలీసులతో తనిఖీలు -మూడు నియోజకవర్గాలపై నిఘా -కొనసాగుతున్న 144 సెక్షన్ నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడు లు, అల్లర్ల నేపథ్యంలో పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కారంపూడి, కొత్త గణేషునిపాడులో హింసాత్మక ఘటనలు జరిగినందున బలగాలను మోహరించారు. జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలపై పోలీసు ఉన్నతాధికారు లు ప్రత్యేక దృష్టి సారించారు. […]
Read Moreగవర్నర్కు కూటమి నేతల ఫిర్యాదు
-పోలీసులు వైసీపీతో కుమ్మక్కయ్యారు -శాంతిభద్రతలను పునరుద్ధరించాలి -అల్లర్లకు కారకులపై చర్యలకు ఆదేశించండి అమరావతి, మహానాడు: రెండు రోజులుగా రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులు దౌర్జన్యాలు అరాచకాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు బుధవారం కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నశించిపోయిన శాంతి భద్రతలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అనంతరం విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ […]
Read Moreమోదీ స్టైలే వేరప్పా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఏ పని చేసినా దాని వెనక బలమైన కారణం ఉంటుంది. మోదీ వేసుకునే డ్రెస్ దగ్గరి నుంచి ఆయన పలకరించే వ్యక్తులు, వాకింగ్ స్టైల్ అన్నీ.. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఆయన చేసే పనులు ఎంతో ఆలోచింపజేసేలా ఉంటాయి. ఈ క్రమంలోనే మంగళవారం వారణాసి నియోజకవర్గానికి ముచ్చటగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. ఇక నరేంద్ర మోదీని ఎన్నుకున్న నలుగురు […]
Read Moreఆ దేశాల్లో ఓటు వేయకపోతే జరిమానా
– కొన్ని దేశాలలో ఓటు విలువ బెల్జియం లో వరుసగా నాలుగుసార్లు ఓటేయకపోతే.. పదేళ్ల వరకు ఓటు హక్కుండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఆస్ట్రేలియా లోనూ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్ నమోదవుతోంది. సింగపూర్ […]
Read Moreడీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ అత్యవసర భేటీ
అమరావతి: డీజీపీ హరీశ్కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్లతో సీఎస్ జవహర్రెడ్డి సచివాలయంలో భేటీ అయ్యారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ కావటంతో అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. గురువారం ఈసీ వద్ద వివరణ ఇచ్చేందుకు సీఎస్, డీజీపీలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలేమిటని ఈసీ ప్రశ్నించింది. ఘటనలకు బాధ్యులు ఎవరు? నివారణ చర్యలు ఏం తీసుకున్నారని […]
Read Moreడీజీపీ, సీఎస్లపై ఈసీ ఆగ్రహం
-అణచివేతలో విఫలమయ్యారని వ్యాఖ్య -స్వయంగా హాజరుకావాలని ఆదేశం -ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోనే ఉంది ఢిల్లీ: పోలింగ్ అనంతరం ఏపీలో చెలరేగిన హింసను అణచివేయడంలో డీజీపీ, సీఎస్ విఫలమయ్యారని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. దీనిపై గురువారంలోగా స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఈసీ సమన్లు పంపింది. పల్నాడు జిల్లా, తాడిపత్రి, తిరుపతి తదితర ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు విచక్షణారహితంగా దాడులుచేసి గాయపరుస్తున్న వైనాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. […]
Read More