– న్యాయవాది కరుణ సాగర్ ఫిర్యాదు – ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు – జగన్ మెడకు లడ్డూ కల్తీ వ్యవహారం హైదరాబాద్ : లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ నేత జగన్ పై హైదరాబాద్ లో కేసు నమోదు అయ్యింది. హైకోర్టు న్యాయవాది కే. కరుణ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల […]
Read Moreపల్లెల ప్రగతే ఎన్డీయే సర్కారు ధ్యేయం
– టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి మండలం తూర్పు వెంకటాపురం గ్రామంలో సోమవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. ఆమె పాల్గొని, మాట్లాడుతూ ఉత్తమ నాయకుల స్ఫూర్తితో దర్శి ప్రాంతంలో కక్షలకు, కారణ్యాలకు దూరంగా కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా […]
Read Moreఆపద్భాందవులు!
ఉండవల్లి, మహానాడు: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. విజయవాడకు చెందిన ఏపీ టీపీవో అసోసియేషన్ ప్రతినిధులు రూ.2లక్షల విరాళం అందజేశారు. అలాగే, టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు 1,13,216 విరాళం, జేబీ ఎస్టేట్స్ అధినేత జే.పాండురంగారావు రూ.లక్ష, డాక్టర్ బి.హనుమయ్య రూ. 84,000, మెగా టౌన్ షిప్ రెసిడెంట్స్ వెల్ఫేర్ […]
Read Moreడయాలసిస్ కోసం ఆర్థికసాయం అందించి ఆదుకోండి
– 35వ రోజు మంత్రి ‘ప్రజాదర్బార్’ కు విన్నపాల వెల్లువ – అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నారా లోకేష్ అమరావతి, మహానాడు: ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ 35వ రోజు ‘ప్రజాదర్బార్’ కు ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు.. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను […]
Read Moreబొల్లాపల్లిలో ‘ఇది మంచి ప్రభుత్వం’
బొల్లాపల్లి, మహానాడు: బొల్లాపల్లిలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ, సంక్షేమానందిస్తూ ‘ఇది మంచి ప్రభుత్వం’ అని ప్రజల చేత పిలిపించుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే […]
Read Moreకార్యకర్తకు గొట్టిపాటి లక్ష్మి ఆర్ధిక సాయం
దర్శి, మహానాడు: తూర్పు వెంకటాపురం గ్రామంలో అనారోగ్యం తో బాధపడుతున్న పార్టీ కార్యకర్త అరేటి నాగేశ్వరరావుని పరామర్శించి వైద్య వివరాలూ తెలుసుకొని ఆర్ధిక సహాయం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అందించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే నారాపుసెట్టి పాపారావు, దర్శి […]
Read Moreవైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే
వినుకొండ, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. శిబిరానికి హాజరైన రోగులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రజాక్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, మునిసిపల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Moreఎన్డీయే కూటమి పాలనపై ప్రజల్లో సంతృప్తి
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో 100 రోజుల ఎన్డీయే కూటమి పాలన పై ప్రజల్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నదని, ప్రజల […]
Read Moreటీటీడీలో అన్యమతస్తులకు ఎలా పదవులు ఇచ్చారు?
– జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోన బోయిన శ్రీనివాస్ గుంటూరు, మహానాడు: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని వైసీపీ నాయకులు అపవిత్రం చేశారని, అసలు టీటీడీలో అన్యమతస్తులకు ఎలా పదవులు ఇచ్చారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోన బోయిన శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఏమన్నారంటే.. వైసీపీ నాయకులు తప్పు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వైసీపీ చేసిన తప్పులకు మా […]
Read Moreమంత్రి నాదెండ్ల మహాయాగం
తెనాలి, మహానాడు: వైకుంఠపురంలో జరిగిన మహా యాగంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగం మంత్రి సోమవారం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. దేవాలయంలో వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా యాగంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, […]
Read More