ఈ నెల 14 న కోవూరు యువతకు జాబ్ మేళా

– జాబ్ మేళాలో 32 కంపెనీలు పాల్గొంటాయి – 10 నుంచి ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, బీటెక్‌, ఫార్మసీ, పీజీ దాకా అర్హులే – రిక్రూట్ అయ్యే యువకులకు 1.65 లక్షల నుంచి 5.7 లక్షల వార్షిక వేతనం – జాబ్ మేళాలో టెక్ మహేంద్ర, అమర్ రాజ, ఎంఆర్‌ఎఫ్‌ టైర్స్, రిలియన్స్, అపోలో ప్రతినిధులు – కోవూరు నియోజకవర్గ యువకులకు తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి […]

Read More

బుర‌ద క్లీనింగ్‌కు ఫైరింజ‌న్ల ఉప‌యోగం భేష్‌

*ఇది అద్భుత‌మైన ఆలోచ‌న‌ *వ‌ర‌ద ప్రాంతాల్లో ఆరోగ్య సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు బాగున్నాయి * కేంద్ర వైద్య బృందం సంతృప్తి * వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచ‌న‌ * వైద్య ఆరోగ్య‌శాఖాధికారుల‌తో ముగిసిన కేంద్ర బృందం భేటీ అమ‌రావ‌తి: వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో వీధులు, కాల‌నీలు, ఇళ్ల‌లో వ‌చ్చిప‌డ్డ బుర‌ద‌ను శుబ్రం చేయ‌డానికి ఫైరింజ‌న్లు ఉప‌యోగించాల‌నే ఆలోచ‌న రాష్ట్ర ప్ర‌భుత్వానికి రావ‌డం అద్భుత‌మ‌ని కేంద్ర వైద్య బృందం ప్ర‌శంసించింది. […]

Read More

వరద బాధితులకు తెలుగుయువత నేత రవికుమార్ 5 లక్షల విరాళం

– బద్వేల్‌లో పార్టీ పనితీరు మంత్రి లోకేష్‌కు వివరించిన చెరుకూరి విజయవాడ: కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత నేత చెరుకూరి రవి కుమార్.. విజయవాడ సెక్రటేరియట్ లో మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి బద్వేల్ నియోజకవర్గంలోని సమస్యలను, కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వివరించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు […]

Read More

ఏచూరి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు

– సంస్మరణ సభలో పలువురు వక్తలు విజయవాడ, మహానాడు: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, అభ్యుదయ లౌకిక శక్తులకు తీరనిలోటు అని, ఆయన ఆశయాలను, లక్ష్యాలను కొనసాగించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. గురువారం 2/7 బ్రాడిపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సీతారామ్‌ ఏచూరి సంస్మరణ సభలో పాల్గొని, మాట్లాడారు. పాశం రామారావు మాట్లాడుతూ పార్లమెంట్‌ సభ్యునిగా, […]

Read More

విద్యకు కూటమి సర్కారు అధిక ప్రాధాన్యం

– చదువుకుంటే ఏదైనా సాధ్యమే.. – విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి – గురుకులాల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి – మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మైలవరం, మహానాడు: విద్యకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి […]

Read More

సీతారాం ఏచూరి మృతి తీరని లోటు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు

సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మృతి పట్ల స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఏచూరి దేశ ప్రజలకు సుపరిచితులయ్యారని అన్నారు.  

Read More

ప్రజలు ఆశించిన మార్పు కనపడాలి

– ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వ‌హ‌ణ‌లో మార్పు మొదలయ్యింది – పూర్తి ఫ‌లితాలు సాధించాల‌న్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొంత‌మంది సూప‌రింటెండెంట్లు అందించిన స‌మాచారం నిక్క‌చ్చిగా లేదు – అలసత్వాన్ని సహించమన్న మంత్రి – మెరుగైన పనితీరు కోసం రూపొందించిన 30 అంశాల ప్రణాళిక అమలుపై సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రి అమ‌రావ‌తి : గత నెల రోజులుగా స‌ర్వ జ‌న ఆసుప‌త్రుల నిర్వ‌హ‌ణ‌ను మెరుగుప‌ర్చ‌డానికి చేప‌ట్టిన చ‌ర్య‌ల‌తో […]

Read More

ఎం.ఎస్.ఎం.ఈ.లను ప్రోత్సహించేలా త్వరలో నూతన విధానం

– క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్టు ద్వారా రూ.5 వేల కోట్లు ఋణ సౌకర్యం – ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా త్వరలో నూతన ఎం.ఎస్.ఎం.ఈ.విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో […]

Read More

జన్మభూమిపై ‘తానా’ చూపుతున్న ప్రేమ మరువలేనిది

– 10వ డివిజన్ లో తానా ఆధ్వర్యంలో కిట్లను అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: ‘తానా’ ఫౌండేషన్ జన్మభూమిపై చూపుతున్న ప్రేమ మరువలేనిదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తానా ఫౌండేషన్ వారు నాణ్యతతో కూడిన సేవా కార్యక్రమాలు అందచేస్తారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్ పరిధిలోని టవరైన్ రోడ్డులో వరద బాధితులకు తానా ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం […]

Read More

సహాయ కార్యక్రమాలు చేయడంతో ‘తానా’ భేష్

– దుస్తులు పంపిణీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: 9వ రాష్ట్రంలో ఏ. విపత్తు వచ్చిన ముందుగా స్పందించి సహయం చేసే ‘తానా’ సేవలు భేష్ అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. గతంలో కరోనా వచ్చిన సమయంలో సేవా కార్యక్రమాలతో పాటుగా మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారని, ఇప్పుడు వరద బాధితులను ఆదుకోదానికి 11 రకాల నిత్యావసరాలతో కిట్లను అందచేస్తున్నారని ఆయన చెప్పారు. గురువారం ఉదయం తూర్పు […]

Read More