గుంటూరు, మహానాడు: వరద బాధితులను ఆదుకోవడంలో పెమ్మసాని చంద్రశేఖర్ స్ఫూర్తితో పలువురు దాతలు స్పందిస్తున్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నారు. గుంటూరుకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణ మూర్తి, ఆయన కుటుంబీకులు కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. లక్ష ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కి ఆదివారం అందించారు. వరద […]
Read Moreమయన్మార్ విద్యార్థి మృతికి లోకేష్ సంతాపం
అమరావతి, మహానాడు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ బుద్ధిస్ట్ స్టడీస్ చదువుతున్న మయన్మార్ విద్యార్థి కొండన్న పాముకాటుకు గురై మృతి చెందటం బాధించిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొండన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.
Read Moreసాగర్ కుడి కాలువలో గల్లంతైన యువకుడు మృతి!
వినుకొండ, మహానాడు: బొల్లాపల్లి మండలం, సంగం బ్రిడ్జి తండా వద్ద సాగర్ కుడి కాల్వలో రామవాత్ రవినాయక్ అనే యువకుడు గల్లంతయ్యాడు. శుక్రవారం రాత్రి వినుకొండ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విధులు ముగించుకుని స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అతనిని కాలువలోకి తోసేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ బండ్లమోటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు. రవి […]
Read Moreఏపీలో మరో 4 రోజులు భారీ వర్షాలు!
విజయవాడ, మహానాడు: మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ […]
Read Moreనిత్యావసరాల సరఫరా కొనసాగుతోంది…
– ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన విజయవాడ, మహానాడు: ఓల్డ్ రాజరాజేశ్వరి పేట లో వరద మంపులో ఉన్న ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర తో కలిసి బాధితుల ఇంటికి వెళ్ళి మంత్రి సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ళల్లోకి నీరు ఎక్కడివరకూ ప్రవేశించిందో స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. […]
Read Moreకౌలు రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం
– అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు సాగని ఈ క్రాప్ బుకింగ్ – పెమ్మసాని ముందు ఏ కరువు పెట్టిన కౌలు రైతులు – వారంలోగా ఈ క్రాప్ పూర్తి కావాలని అధికారులకు పెమ్మసాని ఆదేశాలు గుంటూరు, మహానాడు: కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. ఈ క్రాప్ బుకింగ్ పూర్తికానిచోట్ల వారంలోగా పనులు పూర్తి కావాలి. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ […]
Read Moreఇండియన్ ఆర్మీకి ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు
వినుకొండ, మహానాడు: టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్ లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర ఆదివారం వినుకొండకు చేరుకుంది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచనల మేరకు పట్టణంలోని 32 వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, మాజీ ఆర్మీ, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలు వెంకట్రావు, శివశక్తి సిబ్బంది, గీతాంజలి విద్యాసంస్థల డైరెక్టర్ […]
Read Moreజర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే
వృత్తిపరమైన గౌరవాన్ని మనకు మనమే పెంచుకోవాలి కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి రవీంద్ర భారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు.వారి సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి […]
Read Moreకూరగాయలు, నిత్యావసరాల పంపిణీ
గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్ కమిటీ సహకారంతో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బీసీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకులతో వెళ్ళే వాహనాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ… ఆపద సమయంలో చిన్నా,పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో […]
Read More‘ఉపాధ్యాయులు దైవ సమానులు’
గుంటూరు, మహానాడు: నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్శన్ కత్తెర హెనీ క్రిస్టినా పిలుపునిచ్చారు. గురువారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం – 2024 ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఉపాధ్యాయులు లేనిదే విద్య లేదని, విద్య లేని వాడు వింత పశువని, విద్య నేర్పిస్తున్న […]
Read More