హర్ ఘర్ తిరంగా.. మనందరి బాధ్యత!

– ప్రతి ఒక్కరూ ఈ పండగలో ఉత్సాహంగా పాల్గొనాలి – జాతీయ సమైక్యతను కాపాడటం మనందరి బాధ్యతన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – హైదరాబాద్ లోని తన నివాసంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన కిషన్ రెడ్డి దంపతులు హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో […]

Read More

ఖనిజాల ఎక్స్‌ప్లొరేషన్‌పై ప్రత్యేక దృష్టి!

– సమీప భవిష్యత్తులో మరింత పురోగతి సాధించేలా ప్రణాళికలు సిద్ధం – ఈ దిశగా.. ఎన్‌ఎంఈటీతో బాటలు – ఆరో ఎన్‌ఎంఈటీ గవర్నింగ్ బాడీ మీటింగ్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి – ఏపీ ఎన్‌ఎంఈటీ తరహాలో.. మెరిట్‌ ఏర్పాటుచేసుకోవడాన్ని అభినందించిన మంత్రి న్యూఢిల్లీ: భారతదేశంలో ఖనిజాల ఎక్స్‌ప్లొరేషన్ కు సంబంధించి భవిష్యత్తులో మరింత సానుకూల ముందడుగు వేయబోతున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి […]

Read More

త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ

అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తాం. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తాం’అని ఆయన పేర్కొన్నారు.

Read More

సరైన సమయంలో సాగునీరు విడుదలతో మేలు

– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట, మహానాడు: వత్సవాయి మండలం పోలంపల్లి లిఫ్ట్ స్కీమ్ వద్ద పోలంపల్లి, పెంట్యాలవారిగూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని సోమవారం నీటిని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఆంధ్ర, తెలంగాణ రైతులకు సుమారు మూడువేల ఎకరాలకు సరైన సమయానికి సాగునీరు అందుతుందన్నారు. ఇది రైతాంగానికి ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో […]

Read More

నెలరోజుల్లో కృష్ణమ్మ హారతి పునఃప్రారంభం

– దేవాదాయశాఖ మంత్రి ఆనం అమరావతి, మహానాడు: గోదావరి-కృష్ణా సంగమ ప్రాంతమైన పవిత్ర సంఘమం(ఇబ్రహీంపట్నం) ఫెర్రీ వద్ద నెలరోజుల్లోగా కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో కృష్ణమ్మ హారతి కార్యక్రమం పునఃప్రారంభానికి సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం(జిఓఎం)సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ […]

Read More

రాష్ట్రంలోని స‌హ‌జ వ‌న‌రుల్ని కాపాడుకుంటాం

– గ‌త ఐదేళ్ల పాల‌నలో స‌హ‌జ వ‌న‌రుల్ని దోచుకున్నారు – శాస్త్ర సాంకేతికంగా మైనింగ్ శాఖను ప‌టిష్ఠ ప‌రిచేలా చ‌ర్య‌లు తీసుకుంటాం – నేష‌న‌ల్ మిన‌లర‌ల్ ఎక్స్ ప్లోరేష‌న్ ట్ర‌స్ట్ 6వ స‌మావేశంలో మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ న్యూ ఢిల్లీ, మహానాడు: రాష్ట్రంలో అంతులేని స‌హ‌జ వ‌న‌రులున్నాయ‌ని, వాటిని రాష్ట్ర అబ్యున్నతికి వినియొగిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఢిల్లీలో […]

Read More

‘అమరావతి’కి మంత్రి మండిపల్లి రూ. 3 లక్షల విరాళం

అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రూ. ₹3,01,116 ల విరాళాన్ని అందజేశారు. ఆ చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సోమవారం సచివాలయంలో అందజేశారు.

Read More

అంతర్గత రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

– ఎమ్మెల్యే యార్లగడ్డ విజయవాడ, మహానాడు: గన్నవరం నియోజకవర్గంలోని పట్టణాలు గ్రామాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా ప్రసాదంపాడు లోని దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించి, తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేశారు. […]

Read More

రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి

– ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గన్నవరం, మహానాడు: రాజకీయ నాయకులు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సోమవారం సాయంత్రం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో వెంకయ్య నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యార్లగడ్డను సాదరంగా ఆహ్వానించిన వెంకయ్య నాయుడు దాదాపు గంటన్నర సేపు […]

Read More

దర్గా ధర్మకర్త కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్!

గుంటూరు, మహానాడు: నగరంపాలెం మస్తానయ్య దర్గా ధర్మకర్త రావి రామ మోహనరావు కొడుకు రావి సాయి డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని ఏపీ సెబ్ పోలీసులు, గుంటూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. హీరో రాజ్ తరుణ్ – లావణ్య డ్రగ్స్ సప్లయర్ రావి సాయి అని భావిస్తున్నారు. హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి డ్రగ్స్ అందించినట్టు గుర్తింపు. ఇంకా… […]

Read More