ఎలక్ట్రిసిటీ అధికారుల దృష్టికి వినుకొండ సమస్యలు

వినుకొండ, మహానాడు: వినుకొండ నియోజకవర్గంలో నెలకొన్న కరెంటు సమస్యలను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. వీలైనంత త్వరగా చర్యలు చేపడతామని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు.

Read More

భూదాహంతోనే పాస్‌పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు: ప్రత్తిపాటి

చిలకలూరిపేట, మహానాడు: అంతులేని భూదాహంతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల ఆస్తుల పాస్‌ పుస్తకాలు, సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకున్నారని కూటమి ప్రభుత్వం ఆ తప్పలన్నీ సరిచేస్తోందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజముద్ర, క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఎవరి భూములు వారివే అన్న నమ్మకాన్ని కలిగిస్తాయని, ఆ దిశగా నిర్ణయం తీసుకున్న మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. […]

Read More

చిన్నారులకు స్కూల్‌ బ్యాగ్స్‌ పంపిణీ

పల్నాడు, మహానాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి 17వ వార్డులో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ బుధవారం జరిగింది. గుంటూరు నగర మాజీ మేయర్, సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకుడు కన్నా నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, చిన్నారులకు బ్యాగ్స్‌ను పంపిణీ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వారోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నేతలు పాల్గొన్నారు.

Read More

అమ్మా… కృష్ణమ్మ రాష్ట్రం బాగుండాలి

– జలహారతులు ఇచ్చిన ఎమ్మెల్యేలు ప్రవీణ్, శ్రీరామ్ పులిచింతల, మహానాడు: పులిచింతల పాజెక్ట్ వద్ద కృష్ణమ్మకు ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరామ్ చిన తాతయ్య బుధవారం జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడారు. కృష్ణా జల హారతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. పులిచింతల గేట్లు పర్యవేక్షించి అధికారుల సూచన మేరకు గేట్లు లిఫ్ట్ చేసాం. రాష్ట్రం మొత్తం బాగుండాలని కృష్ణమ్మను కోరుతున్నాం. చంద్రబాబు అధికారంలోకి రాగానే […]

Read More

జర్నలిస్టు సంక్షేమానికి కృషి

– అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు – ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి, వారి సంక్షేమానికి కృషి చేస్తానని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని నరసరావుపేట రోడ్ల గల కల్యాణ మండపంలో బుధవారం సీనియర్ జర్నలిస్ట్ రాజవరపు ప్రకాష్ రావు అధ్యక్షతన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ […]

Read More

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

– నేర సమీక్షా సమావేశం డీజీపీ జితేందర్ విజ‌య‌వాడ‌, మహానాడు: రాష్ట్రంలో నేరాలను నియంత్రించడానికి, నేర ధోరణులను విశ్లేషించడానికి, ప్రజల భద్రత పెంచడానికి, చట్టాల అమలును మెరుగుపరచడానికి అవసరమైన చర్యలపై డిజిపి డాక్టర్ జితేందర్ అధ్యక్షతన మంగళవారం నాడు డిజిపి కార్యాలయంలో సమగ్ర అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల సీపీలు, జోన్ల ఐజీలు, రేంజ్ డీఐజీలు, స్టాఫ్ అధికారులు హాజరయ్యారు. […]

Read More

లేఅవుట్లు, భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తులు స‌ర‌ళీకృతం

– మీడియా స‌మావేశంలో మంత్రి నారాయ‌ణ విజ‌య‌వాడ‌, మహానాడు: రాష్ట్రంలో లేఅవుట్లు, భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తుల‌ను నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళీకృతం చేస్తామ‌ని మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ తెలిపారు. ఇదే స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. రాష్ట్రంలో ప‌లు బిల్డ‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో విజ‌య‌వాడ‌లోని సీఆర్డీఏ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంగళవారం మంత్రి నారాయ‌ణ స‌మావేశం నిర్వ‌హించారు. సీఆర్డీయే క‌మిష‌న‌ర్ కాటంనేని భాస్క‌ర్, అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ […]

Read More

రెవెన్యూ శాఖ‌లో ప‌దోన్న‌తులు క‌ల్పించండి

– మంత్రి పొంగులేటిని కోరిన‌ డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌ అమరావతి, మహానాడు: రెవెన్యూ శాఖ‌లో అర్హులైన ఉద్యోగులంద‌రికీ ప‌దోన్న‌తులు క‌ల్పించాల‌ని డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామ‌కృష్ణ కోరారు. ప‌దోన్న‌తులు ల‌భించ‌క‌పోవ‌డంతో ఏళ్ల త‌ర‌బ‌డి ఉద్యోగులు ఎదురు చూస్తున్న‌ట్టుగా తెలిపారు. రెవెన్యూ వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి గ్రామ స్థాయిలో అనుభ‌వం ఉన్న వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. తెలంగాణ డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి ఆధ్వ‌ర్యంలో అసోసియేష‌న్ ప్ర‌తినిధులు […]

Read More

కాశ్మీరీ వలసవాదుల భద్రత, స్వయం ఉపాధికి కేంద్రం చర్యలు

– వివరాలు వెల్లడించిన హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ, మహానాడు: కాశ్మీరీ వలసదారుల భద్రత ఉపాధి కోసం కేంద్రం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మంగళవారం  దీనికి సంబంధించిన సమాచారం తో పాటు గణాంకాలను హోం మంత్రిత్వ శాఖ వివరాలు తెలిపింది. ఆ డేటా ప్రకారం, ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ-2015, ప్రధానమంత్రి పునర్నిర్మాణ పథకం-2008 కింద మంజూరైన 6,000 ప్రభుత్వ ఉద్యోగాల్లో 5,724 మంది కాశ్మీరీ వలసదారులు […]

Read More

అక్రమ కేసులు, హత్యలపైనే అధిక ఫిర్యాదులు

• వైసీపీ పాలనలో అక్రమంగా సస్పెండ్ చేశారంటూ పోలీసుల కన్నీరు • 2023 పోలీస్ రిక్యూర్మెంట్ లో తప్పుడు మార్కుల వలన ఆగిన నియామకాలను కొనసాగించాలని వినతి • భూ కబ్జాలు, చోరీలు, బెదిరింపులపై మంగళగిరికి తండోప తండాలుగా తరలివచ్చిన అర్జీదారులు అమరావతి, మహానాడు: ప్రజా తీర్పుతో వైసీపీ ప్రభుత్వం కూలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో వైసీపీ పాలనలో జరిగిన ఘోరాలు ఒక్కొక్కొటీ బయటపడుతున్నాయి. మంగళగిరి టీడీపీ జాతీయ […]

Read More