బోండా ఉమ రోడ్‌ షో

విజయవాడ, మహానాడు :సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోని 64వ డివిజన్‌ ప్రజాశక్తి నగర్‌ నాలుగు స్తంభాల నుంచి కండ్రిక సెంటర్‌ వరకు విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు బుధవారం రోడ్‌ షో నిర్వహించారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధే తప్ప ఈ వైసీపీ పాలనలో ఒక్క శాతం కూడా పనులు ముందుకు సాగలేదన్నారు. తిరిగి కూటమిని గెలిపించుకోవాలని కోరారు.

Read More

జగ్గయ్యపేట అభ్యర్థి తాతయ్య ప్రచారం

జగ్గయ్యపేట, మహానాడు : సైకిల్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ తోటచర్ల గ్రామంలో జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య బుధవారం ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పెనుగంచిప్రోలు మండ లం తోటచర్ల గ్రామంలో పర్యటించారు. మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేశినేని శివనాథ్‌ను గెలిపించాలని కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

ఫేక్‌ వీడియోల వెనుక ఎవరున్నారో రేవంత్‌ చెప్పాలి

కాంగ్రెస్‌ కార్యాలయం నుంచే వీడియోలు రిజర్వేషన్లపై గత చరిత్ర తెలుసుకుని మాట్లాడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌, మహానాడు : కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారంపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా […]

Read More

హత్యా రాజకీయాలు చేసే వాళ్లు అవసరమా?

అన్యాయం జరుగుతుంటే గుండె మండదా? హంతకులకు మళ్లీ పట్టం కడుతుంటే చూస్తూ కూర్చోవాలా? బద్వేల్‌ బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి కడప జిల్లా బద్వేల్‌, మహానాడు : హత్యా రాజకీయాలు చేసే వాళ్లు అవసరమా అని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా బద్వేల్‌లో బుధవారం భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి ఒక కిల్లర్‌.. కడప ఎంపీగా […]

Read More

వివేకా ఆత్మ ఘోషిస్తోంది…

అవినాష్‌రెడ్డి నిందితుడు… జగన్‌ కొమ్ము కాస్తున్నాడు అన్యాయం వైపు నిలబడ్డాడు పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి బద్వేల్‌, మహానాడు : బద్వేల్‌ నియోజకవర్గం బి.కోడూరు మండలంలో కడప ఎంపీ అభ్యర్థి, పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్‌ వైఎస్‌ కొడుకు.. ఆయన ఆశయాలు నిలబెడతాడనుకున్నా..ఆయన కోసం 3200 కి.మీ పాదయాత్ర చేశా. ఈరోజు ఎందుకు జగన్‌ను ఎదిరించి వ్యతిరేకంగా నిలబడ్డానో ఆలోచన చేయాలని […]

Read More

జగన్‌ సార్‌..నవ సందేహాలకు జవాబు చెప్పండి

పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి బహిరంగ లేఖ విజయవాడ, మహానాడు :జగన్‌ సార్‌..ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న నవ సందేహాలకు జవాబు చెప్పాలంటూ బుధవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి బహిరంగ లేఖ రాశారు. 1) ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా? 2) సాగు భూమి నిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? 3) 28 పథకాలను అర్ధాంతరంగా ఎందుకు ఆపివేశారు? 4) ఎస్సీ, […]

Read More

జనసేన పోటీ చేయని స్థానాల్లో గాజు గ్లాసును ఫ్రీజ్‌ చేయాలి

` అటువంటి చోట్ల ఆ గుర్తును ఎవరికీ కేటాయించొద్దు ` హైకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్‌ తప్పుగా అర్థం చేసుకుంది ` ఓటర్లను బెదిరిస్తున్న విశాఖ మాజీ ఎంపీ, ఉదయగిరి వైసీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలి ` అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి ` ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలి ` ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు మంగళగిరి, మహానాడు : […]

Read More

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ సమక్షంలో చేరిక హైదరాబాద్‌, మహానాడు : గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో బుధవారం మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనతో పాటు చేరిన వారిలో డాక్టర్‌ వెన్నెల అశోక్‌, సంచార జాతుల కులాలకు చెందిన ముఖ్య నాయకులు ఉన్నారు. వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్ర మంలో డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు సంగిశెట్టి జగదీష్‌ […]

Read More

అసంఘటిత కార్మికుల భద్రతకు చర్యలు

కూటమి మేనిఫెస్టోలో వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఆటోనగర్‌లో మరిన్ని కొత్త పరిశ్రమలు తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ తెనాలి, మహానాడు : కార్మికుల హక్కుల కోసం అనేక త్యాగాలు చేసిన మహనీయులు ఉన్న ప్రదేశం తెనాలి కావడం గర్వకారణమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. మే డేను పురస్కరించుకుని బుధవారం తెనాలి ఆటోనగర్‌లో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మే డే వేడుకల్లో […]

Read More

రామతీర్థం పైపులైన్‌ పనులను పూర్తి చేస్తాం

దర్శిలో సాగునీటి కష్టాలకు పరిష్కారం చూపుతాం రైతులకు గిట్టుబాటు ధరలు, కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మాణానికి కృషి పాలకు మద్దతు ధర కల్పించే బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదే… తాళ్లూరు ప్రచారంలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం, శివరామపురం గ్రామాలలో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి […]

Read More