ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ గా దామచర్ల సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ

మంగళగిరి, మహానాడు: మంగళగిరి పట్టణంలోని ఐ.హెచ్.సి కార్పొరేట్ భవనం రెండో అంతస్తులో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు కార్యాలయంలో శనివారం మారిటైమ్ బోర్డు ఛైర్మన్ గా దామచర్ల సత్యనారాయణ(సత్య) బాధ్యతలు స్వీకరించారు. మొదటిగా కుటుంబ సభ్యులతో పూజలు నిర్వహించి, మధ్యాహ్నం 12:36 నిమిషాలకు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. రోడ్లు, భవనాలు,పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల […]

Read More

సాహిత్యానికి భారతీయ సంస్కృతిలో సమున్నత స్థానం!

– అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఏలూరు, మహానాడు: సాహిత్యానికి భారతీయ సంస్కృతిలో సమున్నత స్థానం ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం ఏలూరు పట్టణంలోని రామకృష్ణాపురంలో సాహిత్య మండలి, కేవీఎస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సాహిత్య మండలి, పుల్లాభోట్ల శ్రీరామమూర్తి ప్రాంగణంలో అంబికా రామచంద్రరావు – అనసూయమ్మ సాహిత్య వేదికపై శరన్నవరాత్రుల సాహిత్య ఉత్సవం-కేవీ సత్యనారాయణ సాహిత్య పురస్కార సభ జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ ఉప […]

Read More

సుప్రీంకోర్టు మీద నమ్మకం లేని వ్యక్తి జగన్!

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శ సాతులూరు, మహానాడు: దేవుడి మీదే కాదు… దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై కూడా నమ్మకం, గౌరవం లేని రీతిలో జగన్ ప్రవర్తిస్తున్న తీరు విచిత్రం ఉందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు స్వతం త్ర దర్యాప్తునకు ఆదేశించి… ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక సిట్‌పైనా జగన్ రెడ్డి, అతడి బ్లూ మీడియా, […]

Read More

ఉచిత ఇసుకపై సాగుతున్న అసత్య ప్రచారంపై సీఎం సీరియస్

– కఠిన చర్యలకు వెనుకాడవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు ఉచిత ఇసుక విధానంపై సామాజిక మాధ్యమం వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వం పూర్తి ఉచితంగా పారదర్శక విధానంలో రాష్ట్ర ప్రజలకు ఇసుకను అందిస్తున్నప్పటికీ, ప్రజలను తప్పుదారి పట్టించేలా జరుగుతున్న సామాజిక మాధ్యమ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర […]

Read More

కూటమి ప్రభుత్వంలో 203 సంస్థలకు ఏపీఐఐసీ భూ కేటాయింపులు శుభపరిణామం

– ఏపీఐఐసీ, మారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి అనిత – బాధ్యతలను స్వీకరించిన మంతెన రామరాజు, దామచర్ల సత్యలను సత్కరించిన హోం మంత్రి అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ జిల్లాల పారిశ్రామిక పార్కుల్లో 203 సంస్థలకు ఏపీఐఐసీ భూములను కేటాయించడం శుభపరిణామమని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. భూముల కేటాయింపులు జరిగిన పరిశ్రమల ద్వారా రూ.2,349.86 కోట్ల పెట్టుబడులు, 4,300 మంది […]

Read More

వైసీపీ హయాం లో భూవివాదాలు అధికం

– బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య నారాయణ రాజు విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో నిర్వహించే వారధి కార్యక్రమం లో వైసీపీ హయాం లో భూవివాదాల సమస్యల పై వినతులు అధికంగా వస్తున్నాయి. వారధి లో వినతులను బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు స్వీకరించారు. అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు భూకబ్జా లకు పాల్పడ్డారని ఆనాటి బాదితులు న్యాయం చేయాలని వినతి […]

Read More

2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

తిరుమల, మహానాడు: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మొద‌టి రోజైన శుక్ర‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.25 ల‌క్ష‌లు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి […]

Read More

టీటీడీని అగౌరపరిచారు

– ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, మహానాడు: జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో కొందరు టీటీడీని అగౌరపరిచారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు చేసిన వారందరిని దోషులుగా నిలబడే సమయం తొందరలోనే వస్తుంది… ఇది కోట్లాది మనోభావాల భక్తులకు సంబంధించిన అంశం. రాజకీయాలకు తావులేకుండా, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకు తావులేకుండా ఇందులో […]

Read More

వైసీపీ హయాంలో లిడ్ క్యాప్ ని నిర్వీర్యం చేశారు

– మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తాడేపల్లి, మహానాడు: రాష్ట్రంలో లిడ్ క్యాప్ కి మంచి రోజులు వచ్చాయని, ఈ సంస్థ ద్వారా అనేక మందికి స్వయం ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తాడేపల్లిలోని లిడ్ క్యాప్ కార్యాలయంలో శుక్రవారం ఆ సంస్థ చైర్మన్ గా పిల్లి మాణిక్యరావు పదవీ బాధ్యతలు […]

Read More

చెత్తపన్ను ఎత్తివేత హర్షణీయం

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ‘చెత్త’పన్ను వేసి, వైసీపీ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుందని, అటువంటి పన్నును ఎన్డీయే ప్రభుత్వం ఎత్తివేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పేదల పక్షపాతి చంద్రబాబునాయుడు అని మరోసారి నిరూపితం అయిందని, చెత్త పన్ను వసూళ్లను కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామని చంద్రబాబు […]

Read More