– ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు, మహానాడు: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఈ ప్రభుత్వం తీసుకుంటోందని, ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. బుధవారం గుంటూరు 42 వ డివిజన్ ఆంజనేయ నగర్ 1వ లైన్ వద్ద కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు […]
Read Moreసమస్యల పరిష్కారమే ధ్యేయం
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ ఫిర్యాదు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదు లను సంబంధించిన శాఖల పోస్ట్ చేయించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న సమస్యలు వెను వెంటనే పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నామని మంత్రి సత్య కుమార్ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జిల్లా […]
Read Moreటీటీడీ బోర్డులో బీజేపీ వాళ్లున్నా అంతా డమ్మీలే కదా?
– బోర్డు పేరుతో వాళ్లే ఆమోదించుకున్నారు – జగన్ కు టామోటా, పొటాటో కి తేడా తెలియదు పొన్నవోలు సిగ్గులేకుండా వాగుతున్నాడు – బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వారధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ విజయవాడ: లడ్డూ తయారీ నాణ్యతలో వైసీపీ నేతలు రాజీ పడ్డారు. నేతి సరఫరాలో కొవ్వు కలపడం ద్వారా అపవిత్రం చేశారు. కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టుల ద్వారా నిర్ధారణ అయ్యింది. కోట్లాది […]
Read Moreఇంటి పైకప్పు కూలి మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం
– ఎమ్మెల్యే గళ్ళ మాధవి చొరవ ఫలితం గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇటీవల భారీ వర్షాలతో ఇంటి పై కప్పు కూలి మృతి చెందిన మహిళ కుటుంబానికి ఎన్డీయే ప్రభుత్వ పరిహారం అందించింది. ఎమ్మెల్యే గళ్ళ మాధవి చొరవతో బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల మంజూరు అయింది. బాధితురాలి ఇంటికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరిహారం అందించారు. ఈ సందర్భంగా ఆమె […]
Read More‘దర్శి’ అభివృద్ధికి నిరంతర కృషి
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తాళ్లూరు, మహానాడు: వందరోజుల కూటమి పాలనలో ప్రజల ఎంత సంతృప్తిగా ఉన్నారు? ఏ ఏ పథకాలు మీకందుతున్నాయి? వ్యవసాయ పంటలు ఎలా ఉన్నాయి? తాళ్లూరులో మౌలిక సదుపాయాలు కల్పన వంటి అంశాలపై ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజా అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్ లక్ష్మి తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వరుణ దేవుడు […]
Read Moreదొంగ యాత్రలతో పాపాలు పోవు జగన్ రెడ్డి!
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: దొంగ యాత్రలతో చేసిన పాపాలు పోవు జగన్ రెడ్డి… పాపాలన్నీ చేసి యాత్రలు, దర్శనాలు చేసుకుంటే ప్రాయశ్చితం పోతుందా అని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. జగన్ చేసింది మాములు పాపం కాదు.. కలియుగ వైకుంఠస్వామికే ద్రోహం చేశారు. జగన్ పాలనలో తిరుమల ఆలయంలో చేయకూడని అపచారాలన్నీ చేశారు. దేవుడంటే నమ్మకం లేని నాస్తికులు, […]
Read Moreరాహుల్ చరిత్ర తెలుసుకో!
– దేశమంతా పాదయాత్ర చేసినా ఏమీ నేర్చుకోలేదని అర్థమైంది – డోగ్రాల ఆత్మగౌరవమైన రాజా హరిసింగ్ను అవమానిస్తారా? – మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – జమ్మూకశ్మీర్ అభివృద్ధిపై రాజా హరిసింగ్ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ బహిరంగ చర్చకు రావాలని బీజేపీ సవాల్ – జమ్మూ కాశ్మీర్ లో డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ బీజేపీలో విలీనం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జమ్మూకశ్మీర్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ […]
Read Moreచిన నారాయణమ్మకు ఘన నివాళులు
చిలకలూరిపేట, మహానాడు: ప్రత్తిపాటి చిన నారాయణమ్మ సంస్మరణ సభ చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్లో బుధవారం జరిగింది. సంస్మరణ సభకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇటీవల అనారోగ్యంతో చిన నారాయణమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. దశ దినకర్మ సందర్భంగా సంస్మరణ సభ ఏర్పాటు చేయగా హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు… చిన నారాయణమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, […]
Read Moreవరద బాధితుల ఇండియన్ టొబాకో అసోసియేషన్ సాయం
అమరావతి, మహానాడు: వరద బాధితులకు ఇండియన్ టొబాకో అసోసియేషన్(గుంటూరు) సాయం అందించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బుధవారం 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలిశెట్టి శ్యాంసుందర్, సెక్రెటరీ వై ఎ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ లు ఎం.రమేష్ బాబు, ఆర్ జీవన్, ట్రెజరర్ గుత్తా వాసుబాబు, ఐటిసి నుండి పి.వెంకట్రామిరెడ్డి, వీఎస్టీ ఇండస్ట్రీస్ నుండి డాక్టర్ టి.లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు. అలాగే, మెస్సేర్స్ […]
Read Moreవిశాఖ ఉక్కుకు పూర్వవైభవం తీసుకువస్తాం
– ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు – చంద్రబాబు కేంద్రంతో చర్చించిన తర్వాత నిర్ణయం – మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ అంశంపై కూటమి నేతలు చర్చ విశాఖపట్నం, మహానాడు: విశాఖ ఉక్కుకు పూర్వవైభవం తీసుకువస్తామని విశాఖ ప్రాంత కూటమి నేతలు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై అందరితో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు విద్య, ఐటీ శాఖల […]
Read More