ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు పేర్కొన్నారు. బాపట్ల పట్టణం 20వ వార్డు భీమవారి పాలెంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ… 27,768 ఓట్ల మెజారిటీలో గెలిపించిన నా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తూ ప్రజల చేత ఇది మంచి […]
Read Moreకోరుకొండ సైనిక స్కూల్ విద్యార్ధులతో ముచ్చటించిన పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోరుకొండలో రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సైనిక్ స్కూల్ ను గురువారం నేను సందర్శించాను. పచ్చటి పరిసరాల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుతీరిన ఈ పాఠశాలలో విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా బోధన అందించడం సంతోషకరం. కెప్టెన్ ఎస్ ఎస్ శాస్త్రి గారి తో కలిసి పాఠశాలలోని అన్ని విభాగాలను సందర్శించాను. విద్యార్థులతో ముచ్చటించటం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడి విద్యార్థుల్లో ప్రస్ఫుటమవుతున్న దేశభక్తి, […]
Read Moreతీరప్రాంత అభివృద్దికి,పర్యావరణ రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
-పారిశ్రామిక కారిడార్ లు,పోర్టులతో రాష్ట్రంలో తీరప్రాంతంలో అభివృద్ది వేగవంతం -వాతావరణ మార్పులు,ప్రకృతి వైపరీత్యాలతో తీరప్రాంతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది -పర్యావరణ ప్రభావిత అంశాలకు ఆర్కిటెక్ట్ లు,ప్లానర్ లు పరిష్కారం చూపించాలి -స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిర్వహించిన జాతీయ సదస్సులో మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్రంలో తీరప్రాంత అభివృద్ది,పర్యావరణ రక్షణ అంశంలో ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తుందని పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.ఇండియన్ ఇన్ […]
Read Moreసింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి లోకేష్
విశాఖపట్నం, మహానాడు: సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఆలయ అధికారులు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం లోకేష్ స్వామివారికి పూజలు నిర్వహించారు. వేద పండితులు లోకేష్ కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Read Moreసూపర్ సిక్స్ అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా ? ముంచే ప్రభుత్వమా ?
– కాంగ్రెస్ పార్టీ మీది ముంచే ప్రభుత్వంగా భావిస్తుంది – గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే ప్రజలు మంచి చేస్తారని మిమ్మల్ని నమ్మారు – కూటమి ప్రభుత్వం సైతం విశ్వసనీయత కోల్పోతుంది – సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు ? – శ్వేత పత్రం విడుదల చేయండి – పళ్లెం-గరిటెలతో ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి నిరసన విజయవాడ: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా థాలి బజావ్ […]
Read Moreహిందుత్వ హీరోలు.. ఆ ఇద్దరే!
– ఏపీ రాజకీయాల్లో తెరపైకి హిందుత్వ నినాదం – బీజేపీ వెనక్కి.. రఘురామరాజు-పవన్ ముందుకు – నాడు జగన్పై రఘురామ మతమార్పిడి అస్త్రం – చర్చి నిర్మాణాలకు సర్కారీ నిధులపై ఫిర్యాదు – జగన్ జమానాలో రఘురామ హిందూ జపం – ఆ కోపంతోనే రఘురామరాజుపై ఎస్సీఎస్టీ కేసులు – మళ్లీ ఇప్పుడూ నిజమైన క్రైస్తవంపై వ్యాఖ్యలు – గుడి ఆవరణలో సిగరెట్లు తాగితే సహించాలా అని ఫైర్ – […]
Read Moreపాతర్లపల్లి విద్యార్థి కుటుంబాలను ఆదుకుంటాం..
– మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం, మహానాడు: శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో వైసీపీ హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన పాఠశాల భవనం సన్ షేడ్ కూలి కృష్ణంరాజు అనే పదో తరగతి విద్యార్థి చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తంచేశారు. మరో విద్యార్థి ఈ ఘటనలో గాయపడటం బాధాకరం… పాఠశాలల్లో ఇటువంటి ప్రమాదాలు […]
Read More16 మంది ఐపీఎస్ ల బదిలీలు
ఇంటెలిజెన్స్ ఐజీగా పిహెచ్డి రామకృష్ణ సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి ఐపీఎస్ లకు స్థానచలనం కలిగింది. 16 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ ఐజీగా పిహెచ్డి రామకృష్ణ, సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ ను నియమించింది. పీ అండ్ ఎల్ ఐజీగా ఎం.రవిప్రకాష్, […]
Read Moreకేంద్ర పథకాలకు పేర్లు మార్పుతోనే గత వైకాపా పాలన
– జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు – 2024 ఎన్నికల్లో బీజేపీకి 24 కోట్ల ఓట్లు – భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గన్నవరం: కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్పుతోనే గత వైకాపా పాలన కొనసాగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని గన్నవరం మండలం జక్కులనెక్కలంలో, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. […]
Read Moreమహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య
బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి (29) హత్య కేసులో నిందితుడి ముక్తి రంజన్ ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు ముక్తి రంజన్ కోసం ఒడిశాలో గాలిస్తుండగా కూలేపాడులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా మహాలక్ష్మి పని చేస్తున్న కంపెనీలో టీం హెడ్ గా ఉన్న రంజన్ ఆమెతో కొంతకాలంగా రిలేషన్ ఉన్నాడు. మహాలక్ష్మి మరో వ్యక్తితో క్లోజ్ గా ఉండటం నచ్చక, 59 ముక్కలుగా నరికి చంపినట్లు సమాచారం.
Read More