ఢిల్లీ సీఎంగా ఆతిశీ ప్రమాణస్వీకారం

ఢిల్లీ : నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత ఆతిశీ ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఆతిశీ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆప్ ఎమ్మెల్యేలు ఆతిశీని సీఎంగా ఎన్నుకున్నారు.

Read More

తిరుపతి లడ్డు కలుషితంపై సీబీఐ విచారణ జరిపించాలి

– సీపీఐ నేతల డిమాండ్‌ గుంటూరు, మహానాడు: తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలపటంపై సీబీఐ విచారణ జరిపించాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు కోరారు. గుంటూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యావత్ భారత దేశంలో తిరుపతి వెంకన్న లడ్డు కలుషితంపై హిందూ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… వైసీపీ నేతలు చేసిన లడ్డు […]

Read More

27న జాషువా కవితా పురస్కారం ప్రదానోత్సవ సభ

గుంటూరు, మహానాడు: నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా 129వ జయంతి సభను జయప్రదం చేయాలని శాసన మండలి సభ్యుడు కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. 2/7 బ్రాడిపేటలోని గుఱ్ఱం జాషువా విజ్ఞాన కేంద్రంలో శనివారం ప్రచార పోస్టర్‌ని అవిష్కరించారు. ఈ సందర్బంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నెల 27న జాషువా 129వ జయంతి సభ జాషువా విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని, సభలో శాసన మండలి మాజీ సభ్యుడు ఎంవీఎస్‌ శర్మ, […]

Read More

త్వరలో కన్సల్టేటివ్ ఫోరం!

– పెట్టుబడిదారులు నేరుగా సర్కారుతో మాట్లాడవచ్చు – 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం – ఏపీలో అడుగుపెట్టేందుకు పారిశ్రామికవేత్తల రడీ – సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేష్ వెల్లడి విజయవాడ, మమానాడు: పెట్టుబడుదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుచేయనున్నట్టు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడలోని తాజ్ వివాంత హోటల్ లో భారత పరిశ్రమల […]

Read More

గుంటూరు వైసీపీలో ముసలం!

– భారీగా కార్పొరేటర్ల రాజీనామాలు గుంటూరు, మహానాడు: నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఒకరితర్వాత ఒకరు ఆ పార్టీకి రాజీనామాలు సమర్పిస్తున్నారు. దీంతో అక్కడి నాయకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్కసారిగా ఈ రాజీనామాలతో నగరంలో రాజకీయ ఉత్కంఠ ఏర్పడింది. ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ సమక్షంలో కార్పొరేటర్లు జనసేన పార్టీ లో చేరనున్నారు. […]

Read More

సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ

– పార్టీ సెంట్రల్‌ ఆఫీసులో వినతులు స్వీకరించిన చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం వినతులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధులు, వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుండి అర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతన్న వారికి సాయం అందించారు. భూముల రీ సర్వేలో భూమి కోల్పోయిన వారు, ఆన్ లైన్ సమస్యతో ఇబ్బందులు […]

Read More

శ్రీవారి భక్తుల్ని స్టూవర్టుపురం దొంగల్లా దోచుకున్నారు

– భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు జగన్మోహన్ రెడ్డిని ఆ వెంకటేశ్వర స్వామే ఓడించారు – భక్తుడిగా నా మనోభావాలను దెబ్బతీసినందుకే జగన్మోహన్ రెడ్డి సగం దెబ్బయ్యాడు – కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఓటమిపాలయ్యాడు – గత ఐదేళ్లలో భగవంతుడికి భక్తుడిని దూరం చేయడం ఎలా అనే క్రిమినల్ ఆలోచనలతోనే బోర్డు నడిచిందన్నది పచ్చి నిజం – అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీ వారి లడ్డు తయారీ కోసం ఉపయోగించిన […]

Read More

మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి నారా లోకేష్

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వేముల నాగరాజు వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం ట్విట్టర్ ద్వారా మంత్రికి విన్నవించిన కుటుంబీకులు వెంటనే స్పందించి రూ.7 లక్షలు సాయం అందించిన మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” లో మంత్రి లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు ఉండవల్లిః విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన […]

Read More

రేవంద్రపాడు వంతెనను పునర్ నిర్మించండి

ఇసుక లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి 34వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాలు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ అమరావతిః సమస్యల పరిష్కార వేదిక విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ 34వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజల నుంచి పలు విజ్ఞప్తులు వచ్చాయి. ఉండవల్లి నివాసంలో జరిగిన “ప్రజాదర్బార్” కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు […]

Read More

జిత్వానీ కేసులో ధనంజయరెడ్డి, రాజేంద్రనాధ్‌రెడ్డికీ నోటీసులు?

– ధనంజయరెడ్డి చాంబరులోనే ఐపిఎస్‌ల చర్చలు – సజ్జల, పీఎస్సార్, రాణా, గున్నీ అక్కడే – ముంబయికి వెళుతున్న సమాచారాన్ని డీజీపీకి ఇచ్చిన గున్నీ? – వెళ్లమని అనుమతించిన డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి – కలసి సమన్వయం చేసుకోవాలని సూచించిన ధనంజయరెడ్డి, సజ్జల? – విచారణ అధికారికి పూసగుచ్చినట్లు వివరించిన గున్నీ? – ఇక ధనంజయరెడ్డి, రాజేంద్రనాధ్‌రెడ్డికి నోటీసులే తరువాయి ( మార్తి సుబ్రహ్మణ్యం) పోలీసుశాఖలో సంచలనం సృష్టిస్తోన్న ముంబయి నటి […]

Read More