– సుందరీకరించేందుకు సంసిద్ధులుగా ఉన్నాం – జనవరిలో బీచ్ ఫెస్టివల్ – వచ్చే నెల నాటికి బీచ్ ఫ్రంట్ పార్క్ – ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రోద్బలంతో టూరిజం వెలుగులు – యు.కొత్తపల్లిలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సందర్శన – అడ్డంకులు అధిగమించి త్వరలోనే అదుబాటులోకి… – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ, మహానాడు: కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ […]
Read Moreకక్ష తీర్చుకోవడం కోసమే జగన్పై ఆరోపణలు
– టీటీడీ లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు దుర్మార్గం – ఎన్డీ డీబీ నివేదికపై రెండు నెలలు ఎందుకు ఆగారు? – టీటీడీలో కాకుండా టీడీపీ ఆఫీస్లో ఎలా రిలీజ్ చేస్తారు? – జగన్ ప్రశ్నలన్నింటికీ మీరు సమాధానం చెప్పాలి – మా నాయకుడి సవాల్ను మీరు స్వీకరిస్తున్నారా? – చంద్రబాబు, లోకేష్ ఫ్యామిలీ ప్రమాణానికి సిద్ధమా? – మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి […]
Read More25న వరద బాధితులకు పరిహారం పంపిణీ
– ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, మహానాడు: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు పరిహారం పంపిణీ, ఎన్యుమరేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని అధికారులు తెలిపారు. దీంతో ఈనెల 25వ తేదీన బాధితులకు పరిహారం అందించాలని సీఎం నిర్ణయించారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులకు […]
Read More‘లడ్డులో గొడ్డు’పై ఆధ్యాత్మిక నిరసన!
– కల్తీ నెయ్యిపై కేసు నమోదుకు డిమాండ్ – విచారణ సీబీఐకు అప్పగించాలి – తిరుమలలో అన్యమత ఉద్యోగులను తొలగించాలి – ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం లేకుండా పార్లమెంట్లో బిల్లు తేవాలి – హిందూ ధార్మిక సంఘాల డిమాండ్ అమరావతి/గుంటూరు, మహానాడు: దేవుడి ‘లడ్డులో గొడ్డు’ తో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో గుంటూరు నగరంలోని ప్రకాశం చౌక్ సెంటర్ (శంకర్ […]
Read Moreవరద బాధితులకు అందించిన సహాయం అపూర్వం
– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీ.కల్పలతా రెడ్డి నియోజకవర్గ విద్యా కుటుంబం వరద బాధితులకు అందించిన సహాయం అపూర్వమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీ.కల్పలతారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపు మేరకు నియోజకవర్గ విద్యా కుటుంబం సమీకరించిన రూ.29,78,185లతో 2,600 వరద బాధిత కుటుంబాలకు వంటపాత్రలు, కుక్కర్ల పంపిణీ కార్యక్రమం పురస్కరించుకొని శనివారం రాత్రి మోపిదేవి మండలం కే.కొత్తపాలెంలో 360 వరద బాధిత కుటుంబాలకు వంట పాత్రలు, కుక్కర్లను ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, […]
Read Moreసంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం
మెగా డి ఎస్ పి ద్వారా ఉద్యోగ అవకాశాలు ప్రజల మధ్య ప్రభుత్వం 100 రోజుల పండుగ వందరోజుల పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంబేపల్లి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం […]
Read Moreబందరు భవిష్యత్తుకు నాదీ భరోసా
– గత పాలకులు నిధులివ్వకుండా అభివృద్ధిని దెబ్బతీశారు – సమస్యల్లేని నియోజకవర్గంగా మచిలీపట్నాన్ని నిలుపుతా – గ్రామ గ్రామానా అభివృద్ధి.. గడపగడపనా సంక్షేమం అందిస్తాం – ఏడాదిలో బందరు పోర్టును పూర్తి చేసి చూపిస్తాం – భారత్ పెట్రోలియం రిఫైనరీతో బందరు చరిత్రను తిరగరాస్తా – ప్రతి ఇంట్లోనూ ఒక వ్యాపార వేత్త ఉండేలా అభివృద్ధి – ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: గ్రామ […]
Read Moreజగన్ కొవ్వు కొట్టుకు పోతాడు
– జగన్ కు కఠిన శిక్ష పడాల్సిందే – బీసీ శాఖ మంత్రి సవిత పెనుకొండ : జగన్మోహన్ రెడ్డి అవినీతికి అంతే లేకుండా పోతోందని, చివరికి హిందువుల మనోభావులు దెబ్బతిసేలా తిరుమల వెంకన్న ప్రసాదం లడ్డూలో కూడా జంతు కొవ్వు వాడాడని, ఆయనకు కఠిన శిక్ష పడాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి భూ […]
Read Moreఅభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు పాలన
– ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కావలి: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీలో శనివారం రెండవ రోజు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన 100 రోజుల పాలన వివరిస్తూ ఎమ్మెల్యే కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే […]
Read Moreఇది మంచి ప్రభుత్వం
– ప్రజాపాలనకు ‘వంద ’నాలు – ఇక సుపరిపాలనే.. కూటమి పాలనపై సర్వత్రా హర్షాతిరేకాలు – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం (చెన్నారావుపాలెం): ఐదేళ్ల పాటు అరాచక పాలన చూసి విసుగు చెందాం, రానున్న ఐదేళ్లు సుపరిపాలన చూస్తారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చెన్నారావుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. వంద రోజుల కూటమి […]
Read More