వైసీపీ లడ్డు ఒక క్రికెట్‌ బాల్‌!

– నేడు మెత్తగా, నాణ్యంగా, పవిత్రంగా ఉంది – జగన్‌ ‘ప్రసాద’ దోషం ఎలా పోతుందో పండితులు చెప్పాలి – టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ విజయవాడ, మహానాడు: ఆగమ శాస్త్రాన్ని ఆపోశన పట్టిన పండితులు జంతు కొవ్వు కలిపిన నెయ్యితో చేసిన లడ్డూ దోషం ఎలా పోతుందో వివరించాలని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆయన […]

Read More

వకుళా మాతా మన్నించు తల్లీ…

– బీజేపీ నాయకులు టెంకాయలు కొట్టి వేడుకోలు చంద్రగిరి, మహానాడు: ఇక్కడి బైపాస్ రోడ్డు లోని పేరూరు వద్దగల వకుళా మాత ఆలయం వద్ద భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, నవీన్ కుమార్ రెడ్డి, పురుషోత్తం నాయుడు, విష్ణువర్ధన్ రెడ్డి, నరేష్ కుమార్ నాయుడు, జీఎస్‌ ప్రేమ్, చిన్నా, రమేష్, ప్రసన్న, మహేష్ లతో పాటు స్థానిక నాయకులు భక్తులతో కలిసి టెంకాయలు కొట్టి […]

Read More

మీరు ఏ పార్టీ వారైనా సరే.. మీకేం కావాలో చెప్పండి..

– నాకు ఇవే చివరి ఎన్నికలు – ఇకపై పోటీ చేయను – ఓపిక ఉన్నంత వరకు మీ రుణం తీర్చుకుంటా… – స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి, మహానాడు: మీరు ఏ పార్టీకి చెందిన వారు అయినా… నేను మనసులో పెట్టుకోను. మీకేం కావాలో అందరూ కలిసి చెప్పండి… వెంటనే మంజూరు చేస్తానని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో […]

Read More

క్యాబినెట్, అసెంబ్లీలో చర్చించి, ‘అపవిత్రు’లపై చర్య!

– శ్రీవారి మహాప్రసాదం కల్తీ దుర్మార్గం – వైసీపీ హయాంలోని ఆ ప్రసాదాన్నిఅయోధ్యకు పంపారు • హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం • తప్పు చేసినవారిని జగన్ ఏ విధంగా సమర్థిస్తారు? – చర్చి, మసీదులో ఇలా జరిగితే దేశం అల్లకల్లోలమయ్యేది – ప్రపంచం అంతా మాట్లాడేది…. గ్లోబల్ న్యూస్ అయ్యేది… • ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ • […]

Read More

టీటీడీ లడ్డూ ఆరోపణలపై బాబు వ్యాఖ్యలు దారుణం

– సీబీఐ లేదా న్యాయవిచారణ చేయాలి – ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి అలా మాట్లాడడం తగదు – మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ విశాఖపట్నం: ఎన్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు, టీటీడీ లడ్డూను ప్రస్తావించడం, ఆ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపించడంపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడ్డం దురదృష్టకరమన్న ఆయన, […]

Read More

ప్రత్యర్థులపై వెపన్‌…

పవన్‌! – కూటమి పాలనలో డిప్యూటీ సీఎంగా 100 రోజుల్లో ‘ఫస్ట్’ మార్క్ – ప్రపంచ రికార్డు బ్రేక్ చేయడంపై ప్రధాని, సీఎం అభినందనలు – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరి తల్లోనాలుకలా ఎదిగిన తీరు – ‘స్వర్ణగ్రామ పంచాయతీ’ దేశవ్యాప్తంగా అమలుకు కేంద్రం త్వరలో శ్రీకారం – జాతీయస్థాయి సనాతన ధర్మరక్షణ బోర్డుపై ప్రకటనపై సర్వత్రా హర్షం అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన […]

Read More

గుంటూరులో భారీ స్థాయిలో ఆధ్యాత్మిక నిరసన

నకిలీ నెయ్యి నిర్వాహకంలో కేసు నమోదు చేయాలి, విచారణ సిబిఐకు అప్పచెప్పలి తిరుమలలో అన్యమత ఉద్యోగస్తుల్ని తక్షణమే తొలగించాలి దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలు కాకుండా, ప్రభుత్వ జోక్యాలు లేకుండా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలి సిరిపురపు శ్రీధర్ శర్మ గుంటూరు: దేవుడి “లడ్డులో గొడ్డు” మాంసం అంశంపై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా గుంటూరు నగరంలో ప్రకాశం […]

Read More

నేటి నుంచి పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష

అమరావతి, మహానాడు: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. ఆదివారం దీక్షను పుచ్చుకోనున్నారు. దీక్ష తర్వాత తిరుమల వెళతారు. గుంటూరు జిల్లా నంబూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేయనున్నారు. గత పాలకుల వికృత పోకడలతో లడ్డూ అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలినమైంది. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం.. హైందవ జాతికే కళంకం. కలియుగ దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారంపై ప్రతి […]

Read More

సంక్షోభం నుండి… అభివృద్ధి వైపు ఆంధ్రా..

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: దొనకొండ మండలం, మంగినపూడి గ్రామంలో శనివారం సాయంత్రం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్ళి వందరోజుల కూటమి పాలనలో జరిగిన మేలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, భవిష్యత్తును తీర్చిదిద్దగలిగిన అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్య […]

Read More

అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయం

– శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడిన దుర్మార్గులు వైసీపీ నేతలు – శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి వెలుగోడు, మహానాడు: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్యే బి.రాజశేఖర రెడ్డి అన్నారు. బోయరేవుల గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సర్పంచ్‌ పెద్ద స్వామన్న అధ్యక్షతన నిర్వహించారు. 100 రోజుల్లో ప్రభుత్వం ఉమ్మడి మ్యానిఫెస్టోలు తెలిపిన విధంగా పెన్షన్లు రూ.4వేలకు పెంపు, మెగా […]

Read More