– బీజేపీ ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు: కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వికసిత ఆంధ్రప్రదేశ్ కి ఆలంబనగా ఉన్నాయని, ఏపీ లైఫ్ లైన్ పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తికి రూ.12,157 కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఏపీ ముఖ్య అధికార […]
Read Moreఏపీలో స్కూళ్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
– సౌకర్యాల కల్పనలో విద్యాకమిటీలు భాగస్వామ్యం వహించాలి – ఇకపై ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్, సైన్స్ ఫేర్ లు – భీమిలి కస్తూర్బా స్కూలులో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీ! విశాఖపట్నం: భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వతరగతి క్లాస్ రూమ్ ను సందర్శించి అక్కడ పాఠ్యాంశాల బోధన, సౌకర్యాలపై విద్యార్థినులను అడిగితెలుసుకున్నారు. వెలుపల చెప్పులు వీడి మంత్రి […]
Read Moreసమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…
– మంత్రి లోకేష్ విశాఖపట్నం, మహానాడు: ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయంలో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి లోకేష్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన మంత్రి… అందరి సమస్యలు వింటూ వారి నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యల […]
Read Moreగుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి లోకేష్
విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని […]
Read Moreవిద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దు…. అన్ని విధాలుగా అండగా ఉంటా
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనను ఖండించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు గుడివాడ:గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనలను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఖండించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాము గురువారం రాత్రి కళాశాలలో జరిగి పరిణామాలపై ఓ ప్రకటన ద్వారా స్పందించారు. కళాశాలలో విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ ఘటన […]
Read Moreరాజకీయ కుట్రలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం కృషి చేయాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కోట్ల విలువ చేసే 34,511 ఎస్డీఎఫ్ పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకొని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు. […]
Read Moreస్థలం ఉన్నవారికి సొంతింటి నిర్మాణానికి రూ.4లక్షల సాయం
– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో స్థలం ఉండి ఇంటినిర్మాణం కోసం చూస్తున్న వారి సొంతింటి కల నెరవేర్చడానికి రూ. 4లక్షల వరకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థలం ఉండి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఇందుకోసం అర్హులు అవుతారని, ఆ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన కూడా చేశారని […]
Read Moreవన మహోత్సవ ఏర్పాట్ల పరిశీలన
– నేడు నరసరావుపేటకు రానున్న సీఎం, డిప్యూటీ సీఎం నరసరావుపేట, మహానాడు: పట్టణంలో నేడు జరుగు వన మహోత్సవం విజయవంతమయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లను పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచ్చేయనున్నారు. ఇక్కడి జేఎన్టీయూ కళాశాలలో వన మహోత్సవం నిర్వహించనున్నారు. కళాశాలలోని సభా స్థలాన్ని ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, పల్నాడు ఎస్పీ […]
Read Moreతెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్
అమరావతి, మహానాడు: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో నివసిస్తున్న తెలుగువారికి గురువారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ, విశ్వ వ్యాప్తంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నది.. భాష ఒక జీవితమైపోవడం, భావ వ్యక్తీకరణకు, జ్ఞానానికి, సృజనాత్మకతకు మార్గదర్శిగా […]
Read Moreవ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గురువారం పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరయ్యారు. తొలుత గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్డులో నూతన జిమ్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ.. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు వ్యాయమం చేయాలన్నారు. 42వ డివిజన్ ఎస్వీఎన్ కాలనీ నారాయణ […]
Read More