ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. స్పీకర్ పోస్ట్ కోసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. స్పీకర్ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రఘురామ కృష్ణరాజు. ఉండి అసెంబ్లీ […]
Read Moreఅసాధారణ ప్రజ్ఞాశాలికి…అపూర్వ విజయం
ఆ పెద్దింటి యువకుడికి సమాజ సేవంటే ప్రాణం…అది విస్తృత స్థాయిలో జరగాలంటే ప్రజాప్రతినిధిగా మారడమే సరైన పరిష్కారంగా భావించాడు. అందుకు తాత నుంచి వచ్చిన వారసత్వం తోడయింది. అన్నిటికీ మించి తనకిష్టమైన పార్టీతో అతిదగ్గరి బంధుత్వమూ ఉంది. దీంతో అనుకున్నదే తడవుగా సీటు సాధించాడు…స్థాన బలం ఉన్న చోటే పోటీ చేశాడు. కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్…తానొకటి తలిస్తే విధి మరోలా తలచింది…ఫలితం 5000 వేల ఓట్ల తేడాతో ఓటమి…ఆ […]
Read Moreఅధికారుల్లో రెడ్ బుక్ టెన్షన్ టెన్షన్ …
వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ను ఇబ్బంది పెట్టిన అధికారులు పై- టీడీపీ టార్గెట్ పెట్టుకున్న అధికారులకు ఇబ్బందేనా ? రెడ్ బుక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారుల్లో కొంత మందికి గుబులు పుట్టిస్తున్న అంశం. వైసీపీ పార్టీ హయాంలో కొంత మంది అధికారులు గీత దాటి మరీ వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు చేశారని వారినెవ్వరిని వదిలి పెట్టేది […]
Read Moreఅయినా తగ్గని జగన్ అహంకారం!
– సీనియర్లను నిలబెట్టిన జగన్ – సమీక్షలో జగన్ నియంతృత్వం – భేటీ ముగిసేంతవరకూ నిలబడే ఉన్న బీసీ, ఎస్సీ నేతలు – సీనియర్లకు మరోసారి అవమానం ( మార్తి సుబ్రహ్మణ్యం) అహంకారం.. నియంతృత్వం.. పైశాచిక ఆనందానికి నిలువెత్తు నిదర్శనమైన వైసీపీ అధినేత జగన్కు, అధికారం పోయినా అహంకారం ఇంకా తగ్గినట్లు లేదు. ఓటమి తర్వాత తన 10 మంది ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దానికి ఎమ్మెల్యేలతోపాటు, […]
Read Moreబాబు క్యాబినెట్లో చాన్సెవరికి?
– 12న బాబు ఒక్కరేనా? మరికొందరు ప్రమాణస్వీకారం చేస్తారా? – సీనియర్ల సంఖ్యతో సమీకరణపై కసరత్తు – ఈసారి కాపు,మాదిగ, బీసీలకు అధిక ప్రాధాన్యం – మహిళలకు పెద్దపీట? – బీజేపీ కోటాలో సుజనా, సత్యకుమార్? – కొడాలి నానిపై గెలిచిన రాముకు చాన్స్? – ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? లేదా? – క్యాబినెట్కు జనసేన కు దూరం? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించి సీట్ల సునామీ […]
Read Moreవైకాపా ఓటమిని హుందాగా అంగీకరిస్తే మేలు
-చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు -తెదేపా అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు చిలకలూరిపేట: ఇప్పటికైనా ప్రజలపై నిందలు వేయడం, సాకులు మాని వైకాపా, జగన్ రెడ్డి ఓటమిని హుందాగా అంగీకరిస్తే మేలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హితవు పలికారు. చంద్రబాబు వంటి అలుపెరుగని పోరాటయోధుడిని అవమానించి, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన రోజే వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్నారని ఇంకా గ్రహించలేకపోతే ఎలా అని చురకలు వేశారు. ఆయన […]
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లతోనే బీజేపీ గెలుపు
-చేవెళ్లలో కలిసికట్టుగా పనిచేశాం -ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మోదీ వేవ్ చెవెళ్లలో వచ్చింది కాబట్టే ఇంత మెజారిటీ వచ్చింది. అందరం కలిసి పనిచేయడం వల్ల గెలుపు సాధించాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లు కూడా బీజేపీకి వేయడం వల్లే గెలుపు వచ్చిందని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం ఉందన్నారు. […]
Read Moreముగిసిన ఎన్నికల కోడ్
-తక్షణమే ఉత్తర్వుల అమలు -సీఈవో ముకేష్కుమార్ మీనా అమరావతి, జూన్ 6: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యం లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు […]
Read Moreఎన్నికల తీరుపై జగన్ వద్ద నేతల అనుమానం
-పార్టీ ముద్రపడిన గ్రామాల్లోనూ ఓట్లు రాలేదు -ఈవీఎంలను పరిశీలించాల్సిన అవసరం ఉంది -కుట్రలు చేసినా 40 శాతం ఓటింగ్ వచ్చింది -పార్టీ పునర్వైభవం సాధిస్తుందని విశ్వాసం -రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై ఆందోళన -కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ సూచన -గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి అమరావతి: వైసీపీ అధినేత జగన్ను తన క్యాంపు కార్యాలయంలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. […]
Read Moreహాస్టల్కు రెడ్డి పేరు..రెచ్చిపోయిన జనసైనికులు
కర్రలు, రాళ్లతో దాడి చేసి అద్దాలు, కుండీల ధ్వంసం యజమానితో కాళ్లు పట్టించుకున్న వైనం గుంటూరు : హాస్టల్ నేమ్ బోర్డుపై రెడ్డి అని ఉన్నందుకు హాస్టల్ యజమానిపై జనసైనికులు దాడి చేసి కాళ్లు పట్టించుకున్న ఘటన గుంటూరు లక్ష్మీపురంలో చోటుచేసుకుంది. హాస్టల్ పేరులో రెడ్డి అని ఉన్నందుకు యజమానిని కొట్టిన జనసైనికులు హాస్టల్ మీద కర్రలు, రాళ్లతో దాడి చేశారు. హాస్టల్ యజమాని చేత బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి […]
Read More